• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: indian communist party

భారత దేశంలో కమ్యూనిజం తొమ్మిదవ భాగము

05 Thursday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

మార్క్సిజం`లెనినిజాన్ని మన దేశ పరిస్ధితులకు అన్వయించటంలో అనుభవ లేమి వంటి అనేక కారణాలతో కమ్యూనిస్టులు పొరపాటు వైఖరులు తీసుకోవటం, సరిదిద్దుకోవటం పార్టీ చరిత్రలో అనేక సార్లు కనిపిస్తుంది.కష్టజీవుల విముక్తి పట్ల జవాబుదారీ తనంతో పనిచేస్తున్న కారణంగానే పార్టీ ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకొంటోంది తప్ప అవి వ్యక్తిగతమైనవో లేక కావాలని చేసినవో కాదు.
ఎవరైనా పని చేసే వారే తప్పు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవటం,అంగీకరించటం కంటే వుత్తమ లక్షణం మనకు చరిత్రలో కనిపించదు.

మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిజం గురించి ఫేస్‌బుక్‌లో ఇంత వివరణ అవసరమా అని ప్రశ్నించిన వారు కొందరు, వెనుక పట్టు పట్టింది కనుకనే సంజాయిషీలా వుందని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమైనా అనుకోవటానికి వారికి వున్న స్వేచ్ఛను ఎవరూ కాదనలేరు. చరిత్రను సంజాయిషీగా సమాజం భావించలేదు కనుకనే మనకు తరతరాల చరిత్ర లభ్యమౌతోంది. చరిత్ర లేకపోతే భవిష్యత్తే వుండదు. ఎన్నో రాజరికాలు వచ్చాయి, పోయాయి. రాజులు వచ్చారు పోయారు, ఎన్నో పార్టీలు పుట్టాయి గిట్టాయి. అనేక దేశాలలో ఆయా దశలలో ప్రముఖ పాత్ర పోషించి దీర్ఘకాలం పాటు అధికారంలో వున్న పార్టీలు నేడు మన దేశంలో కాంగ్రెస్‌ మాదిరి దిగజారి పోయి ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి.
సారవంతమైన భూమిని సరిగా దున్ని నిర్వహించకపోతే బిజెపి వంటి మెజారిటీ, మజ్లిస్‌ వంటి మైనారిటీ పిచ్చి మొక్కలు పుట్టి పెరిగి పెద్దవౌతాయి.వేల సంవత్సరాల మానవ జాతి నాగరిక చరిత్రలో జరిగిన ప్రతి పెద్ద మార్పూ సమాజం మరింత ముందుకు పోయేందుకే తోడ్పడిరది . చరిత్రను, పరిణామాలను వెనక్కు మళ్లించాలని విఫలయత్నం చేసిన శక్తులు తాత్కాలికంగా కొంతకాలం తమ ప్రాభవాన్ని కొనసాగించవచ్చు తప్ప చివరకు చెత్తబుట్టలోకి నెట్టిన చరిత్రే మనకు కనిపిస్తుంది. అందువలన సమాజం ముందుకు పోయేందుకు మన కృషి మనం చేస్తున్నామా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి.
మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ బ్రిటీష్‌ వారి అణచివేతల మధ్యే పుట్టి పెరిగింది.అందుకే ముందుగా చెప్పుకున్నట్లు 1920 నాటి సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంట్‌ నగరంలో కేవలం ఏడుగురితోనే ఏర్పడిరది. దాని మొదటి కార్యదర్శి మహమ్మద్‌ షఫీక్‌. కమ్యూనిస్టులు ప్రవాసంలో, మన దేశంలో మారు పేర్లతో వేరే పార్టీలలో పని చేయాల్సి వచ్చింది. కమ్యూనిస్టు పేరుతో బహిరంగంగా పనిచేసే అవకాశం లేదు. వివిధ గ్రూపులుగా, సంస్థలుగా పని చేశారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు వుద్యమంలోని ధోరణులతో కొన్ని సార్లు, మార్క్సిజం`లెనినిజాన్ని మన దేశ పరిస్ధితులకు అన్వయించటంలో అనుభవ లేమి వంటి అనేక కారణాలతో కమ్యూనిస్టులు పొరపాటు వైఖరులు తీసుకోవటం, సరిదిద్దుకోవటం పార్టీ చరిత్రలో అనేక సార్లు కనిపిస్తుంది.కష్టజీవుల విముక్తి పట్ల జవాబుదారీ తనంతో పనిచేస్తున్న కారణంగానే పార్టీ ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకొంటోంది తప్ప అవి వ్యక్తిగతమైనవో లేక కావాలని చేసినవో కాదు.
ఎవరైనా పని చేసే వారే తప్పు చేస్తారు. వాటిని సరిదిద్దుకోవటం,అంగీకరించటం కంటే వుత్తమ లక్షణం మనకు చరిత్రలో కనిపించదు. ఒక విజయం వెనుక ఎన్నో ఎగుడుదిగుడులు వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. విమానాన్ని కనిపెట్టింది ఎవరంటే వెంటనే చెప్పే సమాధానం రైట్‌ బ్రదర్స్‌ అని తెలిసిందే. వారికంటే ముందే ఎందరో చేసిన ప్రయోగాలు చివరికి వారికి అంతిమ విజయ దక్కేలా చేశాయి.ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ ఆద్యుడిగా బ్రిటన్‌కు చెందిన జార్జి కేలేను పేర్కొంటారు. ఆయన 1773లో పుట్టి 1799 నాటికే ప్రాధమిక విమానానికి రూపకల్పన చేశాడు. అంతకు ముందు, ఆ తరువాత కూడా ఎందరో ఎన్నింటినో అభివృద్ది చేశారు. అంతిమంగా రైట్‌ బ్రదర్శ్‌ 1903లో అంతకు ముందే ఎందరి కృషి ఫలితంగానో రూపొందిన విమానం ఎగరటానికి కీలకమైన ఏరోడైనమిక్‌ కంట్రోల్‌ను తాము కనుగొన్నట్లు వారు పేటెంట్‌ పొందారు. అది విమాన చరిత్రలో పెనుమార్పు తెచ్చింది. అందుకే వారికి విమానాన్ని కనుగొన్నారన్న ఖ్యాతి దక్కింది.
అలాగే మార్క్సిజం`లెనినిజం అనే ఒక శాస్త్రీయ తత్వశాస్త్రాన్ని విజయవంతంగా ఆయా దేశాలకు వర్తింపచేసి అమలు జరపటానికి అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రయోగం అంటేనే విజయాలు`అపజయాలు కలగలసి వుంటాయి.యుద్ధంలో అంతిమ విజయం సాధించామంటే అర్ధం అసలు యుద్ద రంగంలో అపజయాలు లేవని కాదు. భారత కమ్యూనిస్టు వుద్యమాన్ని కూడా అలాగే చూడాలి. కమ్యూనిస్టులు తప్పు చేసినా జనం వారి చిత్త శుద్ధిని శంకించకపోవటానికి అవి వ్యక్తిగతమైనవి కాదు, అవగాహన లోపాలు మాత్రమే.
ఒక సమగ్ర పార్టీగా రూపొందకుండా బ్రిటీష్‌ పాలకులు అడుగడుగునా అడ్డుకోవటం, ఎదురైన సమస్యలపై అభిప్రాయ బేధాలు, వాటిపై ఏకాభిప్రాయం, కొత్త సమస్యలు, కొత్త విబేధాలు ఇలా సాగిన ప్రస్తానంలో పార్టీ ప్రాధమిక రూపం ఏర్పడిన 23 సంవత్సరాల తరువాత గానీ 1943లో ప్రధమ మహాసభ జరుపుకోలేక పోయింది.ఆ సమయంలో పార్టీ సభ్యుల సంఖ్య కేవలం 15,563 మాత్రమే. అంతకు ముందు పెషావర్‌, కాన్పూరు, మీరట్‌ కుట్ర కేసులు కమ్యూనిస్టులను రాటుదేల్చాయి. మొదటి మహాసభ తరువాత రెండవ ప్రపంచ యుద్దం, కొత్త సమస్యలు. తొలి దశలో బ్రిటీష్‌ వారిని వ్యతిరేకించినప్పటికీ ఎపుడైతే సోవియట్‌ యూనియన్‌ హిట్లర్‌తో తలపడిరదో సోవియట్‌ను కాపాడుకోవటం ప్రపంచ కమ్యూనిస్టుల కర్తవ్యంగా భావించిన భారత కమూనిస్టులు దానిని ప్రజాయుద్దంగా పరిగణించారు, దానిలో బ్రిటన్‌ ప్రభుత్వం సోవియట్‌కు బాసటగా వుంది కనుక క్విట్‌ ఇండియా వుద్యమాన్ని వ్యతిరేకించారు. ఆ వైఖరి తప్పని తరువాత పార్టీయే స్వయంగా అంగీకరించింది.
ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాట కాలంలో ఎన్నిసార్లు బ్రిటీష్‌ వారితో రాజీపడలేదు, ఎన్నిసార్లు ప్రజావుద్యమాన్ని నీరు గార్చిందో చరిత్రలో నమోదయ్యే వుంది. కానీ ఆ నాయకత్వం తన తప్పిదాలను అంగీకరించిన నిజాయితీ మనకు కనపడదు. మన శతృవుకు శతృవు మనకు మిత్రుడనే అవగాహనతో మన స్వాతంత్య్రం కోసం సుభాస్‌ చంద్రబోస్‌ ప్రపంచ ప్రజల శతృవైన జర్మనీ సాయం కోరిన విషయం కూడా చరిత్రలో వుంది.ఆ చర్యను కమ్యూనిస్టులు విమర్శించారు తప్ప ఆయన చిత్తశుద్దిని శంకించలేదు. అలాగే కమ్యూనిస్టు క్విట్‌ ఇండియా వుద్యమం పట్ల పొరపాటు వైఖరి తీసుకున్నప్పటికీ అనేక చోట్ల సాగించిన పోరాటాలు కూడా ఆ కాలంలోనే జరిగాయి. అందుకే జనం కూడా కమ్యూనిస్టుల చిత్తశుద్దిని శంకించలేదు. వారి పిలుపు మేరకు లక్షలాది మంది కదలి వచ్చారు. అసమాన త్యాగాలు చేశారు. అందుకే తొలి పార్లమెంట్‌లో కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికయ్యారు.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఎనిమిదవ భాగము

05 Thursday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

కమ్యూనిజం కంటే ముందే పుట్టిన కాపిటలిజం బతికి బట్టకట్టేందుకు అనేక ఎదురు దెబ్బలు తగిలినా నిరంతరం ప్రయత్నిస్తున్నపుడు దానిని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న కమ్యూనిజం మాత్రం తనకు తగిలిన ఎదురు దెబ్బ,అనుభవాల నుంచి ఎందుకు పాఠాలు తీసుకోకూడదు, కాలానుగుణంగా మారటం అంటే అవకాశవాదం కాదు, నవీకరించుకోవటం.

లాటిన్‌ అమెరికాలోని ఎల్ సాల్వడార్ లో 2009 నుంచి అధికారంలో వున్న కమ్యూనిస్టులతో కూడిన వామపక్ష ఫరబిందో మార్టి నేషనల్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌ఎంఎల్‌ఎన్‌) ఏర్పడిన 35 సంవత్సరాల తరువాత తొలిసారిగా జాతీయ మహాసభను ఈ నెలాఖరులో జరుపుకోనుంది. కమ్యూనిస్టుల పయనం ఎలాంటి ఆటంకాలు లేని రహదారి మీద లేదా నల్లేరు మీద బండిలా సాగదని చెప్పేందుకే ఈ వుదాహరణ. కమ్యూనిజానికి దగ్గరదారులు లేవు. వుంటే ఈ పాటికి ఎప్పుడో అన్ని దేశాలలో వచ్చి వుండేది. జనాన్ని మోసం చేయటానికి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లుగా కేవలం అధికారం కోసమే జనాకర్షక నినాదాలు ఇవ్వటం కమ్యూనిస్టుల విధానం కాదు. కమ్యూనిజం కంటే ముందే పుట్టిన కాపిటలిజం బతికి బట్టకట్టేందుకు అనేక ఎదురు దెబ్బలు తగిలినా నిరంతరం ప్రయత్నిస్తున్నపుడు దానిని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న కమ్యూనిజం మాత్రం తనకు తగిలిన ఎదురు దెబ్బ,అనుభవాల నుంచి ఎందుకు పాఠాలు తీసుకోకూడదు, కాలానుగుణంగా మారటం అంటే అవకాశవాదం కాదు, నవీకరించుకోవటం. తొలి దశ పెట్టుబడిదారీ విధాన ఎత్తుగడలు, రూపానికి, వర్తమాన ఎత్తుగడలు, రూపానికి ఎంతో తేడా వుంది. కమ్యూస్టులలో కూడా అందుకు అనుగుణంగా మార్పు రాకుండా దాన్ని నాశనం చేయటం ఎలా సాధ్యం ?

ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన సైద్దాంతిక చీలిక ప్రభావంతోనే 1980కి ముందు ఎల్‌సాల్వెడార్‌లో ఐదు విప్లవ సంస్ధలుగా విప్లవకారులు చీలి వున్నారని గమనించాలి. అనుభవాలు, ప్రత్యేక పరిస్ధితులు వారిని ఐక్యపరిచాయి. మూడున్నర దశాబ్దాల తరువాత ఐక్య పార్టీ తొలి జాతీయ సభ జరుగుతోంది. అందువలన భారత కమ్యూనిస్టు వుద్యమంలో కూడా ఎవరి కి వారు ప్రత్యేకంగా కొనసాగుతూనే ఎల్‌సాల్వెడార్‌ మాదిరి అంగీకృత కార్యక్రమం మేరకు ఎందుకు కలసి పని చేయకూడదు.

ఈ పూర్వరంగంలోనే భారత్‌లోని వివిధ వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు నవీకరణ చెందటం అవసరం. ఎవరికి వారు తమ వైఖరే సరైనదనే పట్టుదలకు పోయినట్లయితే ఎల్ సాల్వడార్ వంటి చోట్ల అపూర్వ ఐక్యత సాధ్యమయ్యేది కాదు, ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు ? లాటిన్‌ అమెరికాలో విప్లవ సాధనపై అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఆ కారణంగానే ఎవరికి వారు తమ పద్దతుల్లో కార్యకలాపాలు సాగించారు. అనేక అనుభవాల తరువాత ఎల్‌సాల్వెడార్‌లో వున్న పరిస్ధితులలో 1980లో ఐదు విప్లవ పార్టీలు ఎవరి రాజకీయ అవగాహనకు వారు కట్టుబడి వుంటూనే వుమ్మడి శత్రువును దెబ్బతీసేందుకు ఒకే నాయకత్వం, ఒకే గెరిల్లా వ్యూహం, ఒకే దళంగా వుండాలన్న స్ధూల ఏకాభిప్రాయానికి వచ్చారు. అ క్రమంలో ఆ సంస్ధలు ఐక్య కార్యక్రమానికి కట్టుబడి వుంటూనే తమ సంస్ధల భిన్న రాజకీయ విధానాలను కూడా సమీక్షించుకున్నాయి. పదమూడు సంవత్సరాల గెరిల్లా పోరాటం తరువాత 1992లో అక్కడి ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలకు వచ్చారు. ఆ తరువాత బహిరంగంగా పనిచేసే ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ఎన్నికలలో పాల్గొన్నది. చివరకు 2009లో వామపక్ష అభిమాని అయిన ఒక జర్నలిస్టును అధ్యక్షపదవికి నిలిపి విజయం సాధించింది. ఐదు సంవత్సరాల తరువాత గతేడాది జరిగిన ఎన్నికలలో స్వయంగా తన అభ్యర్ధిని నిలిపి విజయం సాధించింది. ఒక వామపక్ష పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు జాతీయ సభను జరపకుండా ఐక్యతను కొనసాగించటం కమ్యూనిస్టులందరూ తీసుకోవలసిన పాఠం. దోపిడీ నుంచి సాల్వెడారియన్లును విముక్తి చేయాలన్న మహత్తర లక్ష్యమే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వారిని ఐక్యంగా వుంచింది. మొత్తంగా ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన ఎదురుదెబ్బల పూర్వరంగంలో ఆ ఐక్యత మరింత పరిణితి చెందిందనటానికిది ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి.
భారత కమ్యూనిస్టు వుద్యమంలో చీలికలు ఎందుకు అని ఆవేదన చెందే వారు ఎల్‌సాల్వెడార్‌ వంటి దేశాల అనుభవాలను తీసుకోవాల్సి వుంది. అంతే తప్ప కమ్యూనిస్టులు చీలిపోయారు కనుక భవిష్యత్‌ లేదని నిరాశకు లోనుకావాల్సిన అవసరం లేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో జర్మనీ, జపాన్‌ సామ్రాజ్యవాదులకు తగిలిన ఎదురు దెబ్బలు సామాన్యమైనవా ?అయినా ఆ దేశాలు అస్త్రసన్యాసం చేశాయా ? లేదే , తమకు పోటీగా వచ్చిన అమెరికాను ఎదుర్కొనేందుకు తమదైన పద్దతుల్లో ప్రయత్నిస్తున్నాయా లేదా ? కమ్యూనిస్టులు మాత్రం అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు ?ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన సైద్దాంతిక చీలిక ప్రభావంతోనే 1980కి ముందు ఎల్‌సాల్వెడార్‌లో ఐదు విప్లవ సంస్ధలుగా విప్లవకారులు చీలి వున్నారని గమనించాలి. అనుభవాలు, ప్రత్యేక పరిస్ధితులు వారిని ఐక్యపరిచాయి. మూడున్నర దశాబ్దాల తరువాత ఐక్య పార్టీ తొలి జాతీయ సభ జరుగుతోంది. అందువలన భారత కమ్యూనిస్టు వుద్యమంలో కూడా ఎవరి కి వారు ప్రత్యేకంగా కొనసాగుతూనే ఎల్‌సాల్వెడార్‌ మాదిరి అంగీకృత కార్యక్రమం మేరకు ఎందుకు కలసి పని చేయకూడదు. కాల క్రమంలో ఐక్యపార్టీగా అవతరించవచ్చు. ఐక్యతకు తొందర పడే వారు నేపాల్‌ పరిణామాలను విస్మరించకూడదు. కమ్యూనిస్టుల మధ్య ఐక్యత అనేది ఒక కార్యక్రమ ప్రాతిపదికగా మాత్రమే సాధ్యమౌతుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సమయంలోనే దేశాన్ని బ్రిటీష్‌ వారి నుంచి ఎలా విముక్తి చేయాలనే అంశంలో నాయకుల మధ్య భిన్న అభిప్రాయాలు వున్నాయి. ఆ మాటకు వస్తే అది ఒక్క కమ్యూనిస్టులకే పరిమితం కాలేదు. కాంగ్రెస్‌లోనూ తలెత్తాయి. సుభాష్‌ చంద్రబోస్‌ తీసుకున్న భిన్నవైఖరి, మార్గం గురించి వేరే చెప్పనవసరం లేదు. బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన కాషాయ దళ పెద్దల గురించి చెప్పుకోనవసరం లేదు. అందుకే నేటి బిజెపి లేదా అంతకంటే ముందున్న భారతీయ జనసంఫ్‌ులో గానీ జాతీయ వుద్యమంలో పాల్గొన్నవారెవరూ మనకు కనిపించరు. కమ్యూనిస్టులు తమకు ప్రమాదకారులుగా కనిపించారు గనుక ఆంగ్లేయులు వారిని మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారని ఇంతకు ముందే చెప్పుకున్నాము. వాస్తవానికి 1920 దశకంలో కమ్యూనిస్టుల కార్యకలాపాల కంటే వారి గురించి బ్రిటీష్‌ పాలకులు పడిన భయమే అధికారిక నివేదికల్లో ఎక్కువగా వుందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌ నాయకుడు బిపిన్‌ చంద్రపాల్‌ ‘వైష్ణవులు బృందావనానికి పోయివచ్చినట్లే బోల్షివిక్‌ు ఇండియాకు వస్తున్నారని’ రాశారంటే నాటి పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. తొలి మూడు కేసులలో ఎక్కువ సంఖ్యలో అరెస్టు, శిక్షలువేశారు. మరో రెండు కేసులను పరిమితంగా ఒకరిద్దరిపై బనాయించారు. మొత్తం ఐదు పెషావర్‌ కుట్ర కేసులు 1927 వరకూ నడిచాయి. నిజానికి వారిపై ఎలాంటి కుట్ర రుజువు కాలేదు.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఏడవ భాగము

05 Thursday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

 

దానిని చదివి వుత్తేజితుడైన కాంగ్రెస్‌ వాది మౌలానా హజరత్‌ మొహానీ ఆ సభలో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెడితే దానిని గాంధీజీ వ్యతిరేకించటంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేశారు. తీర్మానం ఓడిపోయినప్పటికీ తరువాత కాలంలో ఆ డిమాండ్‌ ఊపందుకుంది. ఇది కమ్యూనిస్టులది కాక మరెవరి విజయం ? ఇదేమైనా చిన్న విజయమా ?

ఎవరు దేని గురించైనా ఎవరినైనా ప్రశ్నించటంలో తప్పు లేదు. అసలు దేన్నయినా ప్రశ్నించే లక్షణం అలవరుచుకోవాలి.ఎవరు ,ఏమిటి, ఎందుకు,ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలు మానవజాతి పరిణామాలను మలుపు తిప్పుతున్నాయి. వాటిలోంచి పుట్టిందే కమ్యూనిస్టు తత్వశాస్త్రం.ప్రశ్నించేవారు రెండు రకాలు. ఒకటి ఆసక్తితో సానుకూల దృక్పధంతో, రెండవది అడ్డుసవాళ్లకోసం వ్యతిరేక వైఖరితో వుంటారు. అందువలన ఈ దేశానికి కమ్యూనిస్టులు చేసిందేమిటని కొందరు ప్రశ్నించటాన్ని ఆహ్వానించాలి.
తాష్కెంట్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తరువాత కమ్యూనిస్టు మిలిటరీ పాఠ శాల ఏర్పాటు చేసినట్లు రాశారేమిటని కొందరు మితృలు అడిగారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనేక వలస దేశాలో సామ్రాజ్యవాద వ్యతిరేక, స్వాతంత్య్ర, స్వరాజ్య భావాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు పురుడు పోసుకున్నాయి. అనేక మంది విప్లవకారులు, దేశ భక్తులు తిరుగుబాటు,ప్రవాసాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, సైనిక శిక్షణ తీసుకున్నారు. గదర్‌ పార్టీ అలాంటి వాటిలో ఒకటి. ఈ పూర్వరంగంలో ఆ నాడు రాజకీయ శిక్షణ అంటే మిలిటరీ అంశాలు కూడా కొన్ని సందర్బాలులో కలగలసి వుండేవి.ఈ పూర్వరంగంలోనే బ్రిటీష్‌ సర్కార్‌ భారత్‌లో విప్లవకారుల పట్ల మరింత కఠిన వైఖరి అనుసరించింది. అదే సమయంలో తన వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు వేరే విధంగా వుంటాయని భయపడింది. ప్రపంచ యుద్దం పూర్తిగా ముగియక ముందే మన దేశ వైస్రాయ్‌గా వున్న చెమ్స్‌ఫర్డ్‌ కొన్ని సంస్కరణలు తప్పని సరి అని నివేదిక పంపాడు. దాని పర్యవసానమే భారత్‌లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ, ఇఎస్‌ మాంటేగ్‌ను భారత ప్రభుత్వ కార్యదర్శిగా బ్రిటీష్‌ సర్కార్‌ నియమించి కొన్ని చర్యలను ప్రకటించింది. వాటినే మాంటేగ్‌_`చెమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలని పిలిచారు. ఇవి పరిమితమే అయినప్పటికీ విప్లవకారులవైపు జనం మొగ్గకుండా చూసే ఎత్తుగడ కూడా అంతర్గతంగా వుంది. నాటి విప్లవకారులే అనేక మంది తరువాత కాలంలో కమ్యూనిస్టులుగా మారారు కనుక పార్టీ ఏర్పడక ముందే కమ్యూనిస్టు సాధించిన ఒక విజయం అని ఎందుకు చెప్పుకోకూడదు ?
పాలనా సంస్కరణలతో కొందరు మంత్రుల వంటి పదవులు పొందితే కమ్యూనిస్టులు మాత్రం జైలు పాలయ్యారు. ఈ సంస్కరణలతో పాటు బ్రిటీష్‌ సర్కార్‌ తన న్యాయమూర్తి రౌలట్‌ ఆధ్వర్యాన ఒక కమిటీని నియమించింది. విప్లవోద్యమంతో సంబంధాలున్న నేరపూరిత కుట్ర స్వభావాన్ని విస్తృత పరచేందుకూ, విప్లవోద్యమాన్ని అణచేందుకు అవసరమైన చర్యలను కూడా సూచించాలని రౌలట్‌ కమిటీకి అప్పగించారు. ఆ మేరకు రౌలట్‌ చట్టం 1919 మార్చి 18 అమలులోకి వచ్చింది. దాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసింది. దానికి తలెత్తిన నిరసన అణచివేతలో భాగంగానే 1919 ఏప్రిల్‌ 13 నాటి జలియన్‌ వాలా బాగ్‌ వూచకోత.
మన స్వాతంత్య్ర వుద్యమంలో లాల్‌, బాల్‌, పాల్‌ త్రయంగా పిలిచే వారిలో ఒకరైన బిపిన్‌ చంద్రపాల్‌ 1920 మార్చి 6న చేసిన ఒక ప్రసంగం గురించి బ్రిటీష్‌ పోలీసు నివేదిక ఇలా వర్ణించింది.‘ఆయన ప్రసంగం మొత్తం పెద్దగా దాపరికం లేని బోల్షివిజం(కమ్యూనిజం) అని వర్ణించవచ్చు’ అని పేర్కొన్నది. భారత జాతీయ కాంగ్రెస్‌ 36వ మహాసభ 1921లో అహమ్మదాబాదులో జరిగింది. భారత కమ్యూనిస్టుల తరఫున ఎంఎన్‌ రాయ్‌, అబనీ ముఖర్జీ సంతకాలు చేసిన ఒక ప్రణాళికను ప్రతినిధులకు పంపిణీ చేశారు. బ్రిటీష్‌ వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని కాంగ్రెస్‌ నూతన కార్యాచరణ మార్గం చేపట్టాలని అందులో కోరారు.దానిని చదివి వుత్తేజితుడైన కాంగ్రెస్‌ వాది మౌలానా హజరత్‌ మొహానీ ఆ సభలో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెడితే దానిని గాంధీజీ వ్యతిరేకించటంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేశారు. తీర్మానం ఓడిపోయినప్పటికీ తరువాత కాలంలో ఆ డిమాండ్‌ ఊపందుకుంది. ఇది కమ్యూనిస్టులది కాక మరెవరి విజయం ? ఇదేమైనా చిన్న విజయమా ?

ప్రస్తుతం మన దేశంలో కాషాయ తాలిబాన్లు తమ చర్యలను వ్యతిరేకించే వారిని కుహనా లౌకిక వాదులుగా, వామపక్ష వాదులుగా ముద్రవేస్తూ దాడి చేస్తున్నారు. ఇది అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పాలకులు తమ విధానాలను వ్యతిరేకించే వారందరినీ కమ్యూనిస్టులుగా ముద్రవేసి నోరు మూయించేందుకు, వేధించేందుకు ప్రయత్నించారు

ప్రస్తుతం మన దేశంలో కాషాయ తాలిబాన్లు తమ చర్యలను వ్యతిరేకించే వారిని కుహనా లౌకిక వాదులుగా, వామపక్ష వాదులుగా ముద్రవేస్తూ దాడి చేస్తున్నారు. ఇది అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పాలకులు తమ విధానాలను వ్యతిరేకించే వారందరినీ కమ్యూనిస్టులుగా ముద్రవేసి నోరు మూయించేందుకు, వేధించేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ పాలకులు మన దేశంలో 1920 దశకంలోనే నూతన భావాలు,పరిణామాలను ప్రతిబింబించిన పత్రికలను కొన్నింటిని నిషేధించారు. దాంతో అనేక కొత్త పేర్లతో కమ్యూనిస్టులు వాటిని ప్రచురించి తమ భావాలను ప్రచారం చేశారు.
ఈ పూర్వరంగంలోనే మూడు పెషావర్‌ కుట్ర కేసులను బనాయించారు. ఇవి తొలి కమ్యూనిస్టు కుట్ర కేసులు. మాస్కో, తాష్కెంట్‌ల నుంచి 1921 జూన్‌ మూడున పెషావర్‌ చేరిన తొలి మొహజిర్‌ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అలా 1922,23 సంవత్సరాలలో మరో రెండు కేసులు బనాయించి విప్లవకారులకు శిక్షలు వేశారు. ఎంఎన్‌రాయ్‌,బోల్షివిక్‌లు ఆమోదించిన కమ్యూనిజానికి దూతలుగా పని చేసినందుకే శిక్షించబడ్డారని విచారణ తతంగం జరిపిన సెషన్స్‌ జడ్జి వ్యాఖ్యానించారు. తొలి రోజుల్లోనే ఇంతటి త్యాగాలు చేసిన వారిని భారత కమ్యూనిస్టులు నిజమైన వారు కాదని అనటానికి కొందరికి నోరెలా వస్తుంది? అలాంటి వారు తప్పుదారి పట్టిన వారా లేక కమ్యూనిస్టు వ్యతిరేకులా ?
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఆరవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ 3 Comments

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎంజె అక్బర్‌ నుంచి

ఆ  పరంపరలో సామాన్యుల వరకు కమ్యూనిస్టు వ్యతిరేకులు తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలనూ చూడకుండా పాడిరదే పాడరా పాచిపళ్ల పాక్షిక వాదీ అన్నట్లుగా ఎంతకాలం
అరిగిపోయిన రికార్డును వేస్తారు? మహానుభావులారా వినలేక చస్తున్నాం, పాత చింతకాయ పచ్చడిని చెత్త బుట్టలో పడేసి కొత్త విమర్శలుంటే చేయండి.లేదా మేము భావదారిద్య్రంలో వున్నామని ఒప్పుకోండి.

కొంత మంది కమ్యూనిజం భారత దేశానికి సంబంధించింది కాదు, విదేశీ సిద్దాంతం, ఇక్కడి అసలు సమస్యలను అది పట్టించుకోదు, కమ్యూనిజం మంచిదే కానీ, భారత కమ్యూనిస్టులు మంచి వారు కాదు ఇలాంటి ఆరోపణలతో ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. ఏకకణ జీవి నుంచి వానరుడు నరుడుగా మారిన పరిణామ క్రమంలో అనేక జీవులు వివిధ దశలలో స్ధిరపడిపోయాయి. ఇక అంతకు మించి ఎదగవు. వాటికి భిన్నంగా మానవుడిలోనే మెదడు అభివృద్ది చెంది వున్నత జీవిగా పరిణామం చెందాడని, ఆమెదడు నిరంతరం మరింత పదును తేలుతుందోని తెలిసిందే. కమ్యూనిస్టు వ్యతిరేకులు బుర్రలు కూడా కొన్ని జీవుల మాదిరి ఒకే దగ్గర ఆగిపోయినట్లుగా వుంది.
వుష్ట్ర పక్షి తనకు ముప్పు వచ్చిందనుకున్నపుడు తలను వాల్చి ఇతర జంతువులను మభ్యపెట్టి తప్పించుకుంటుంది(భూమిలో తలదూరుస్తుంది అని కొంత మంది చెప్పారు). అంటే ఆ సమయంలో ఇతర విషయాలను పట్టించుకోదు. అలాగే కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎంజె అక్బర్‌ నుంచి ఆ పరంపరలో సామాన్యుల వరకు కమ్యూనిస్టు వ్యతిరేకులు తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలనూ చూడకుండా పాడిరదే పాడరా పాచిపళ్ల పాక్షిక వాదీ అన్నట్లుగా ఎంతకాలం
అరిగిపోయిన రికార్డును వేస్తారు? మహానుభావులారా వినలేక చస్తున్నాం, పాత చింతకాయ పచ్చడిని చెత్త బుట్టలో పడేసి కొత్త విమర్శలుంటే చేయండి.లేదా మేము భావదారిద్య్రంలో వున్నామని ఒప్పుకోండి.

బ్రిటీష్‌, ఫ్రెంచి, పోర్చుగీస్‌, డచ్‌ వంటి దేశాల వారు మన దేశంలోకి వచ్చి ఇక్కడ తమకు అవసరమైన మేరకు రైళ్లు, టెలిగ్రాఫ్‌ు, టెలిఫోన్‌ లైన్లు వేస్తున్నా మన దగ్గర వుందని చెబుతున్న విమాన, వైర్‌లెస్‌ టెక్నాలజీని కూడా బయట పెట్టలేదు. పొద్దున్న లేస్తే ప్రారంభించే బ్రష్‌, పేస్టు దగ్గర నుంచి ఎక్కేబస్సు, రైళ్లు,ఎగిరే విమానాలు, మాట్లాడే సెల్‌ఫోన్లు, ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఇంటర్నెట్లూ ఒకటేమిటి నరేంద్రమోడీ గంటగంటకూ మార్చే ఖరీదైన కోట్లు,సూట్ల వరకు సర్వం విదేశీ పరిజ్ఞానంతో తయారైనవి లేకుండా మనకు రోజు గడవదు. మనం రాసుకున్న రాజ్యాంగం, చట్టాలు,నిబంధనలు, ప్రజాస్వామ్య భావనలు , మనం వాడుతున్న అంకొలు, వైద్యం, గణిత ,సైన్సు సిద్ధాంతాలు, ఇస్లాం, క్రైస్తవం అన్నీ విదేశాల నుంచి ఎరువు తెచ్చుకున్నవే.

యూరోపియన్లకు బట్టలు కట్టుకోవటం కూడా తెలియని రోజుల్లో మన ఎంతో నాగరికులుం అని చెప్పుకుంటాం. పోలిక ఎందుకు ? అలాగే మన నుంచి మిగతా ప్రపంచం నాగరికత, విజ్ఞానం నేర్చుకుంది అని గర్వం ప్రదర్శిస్తాం. అంటే మన దాన్ని ఇతర దేశీయులు కాపీ కొట్టటం లేదా అనుకరించినట్లే కదా ! ఎందుకంటే మనది అంత గొప్ప అని రొమ్ము విరుచుకుంటాం.అలాంటపుడు మనం ఇతరుల నుంచి స్వీకరిస్తే తప్పేముంది? ప్రపంచ చరిత్రలో ఎన్ని అలా జరగలేదు ?
భావప్రకటనా స్వేచ్ఛ వుంది కాబట్టి కొంత మంది అన్నీ వేదాల్లోనే వున్నాయష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకుంటారు. అలా చెప్పి మా మనోభావాలను దెబ్బతీశారని హేతువాదులు దాడులు చేయనవసరం లేదు. వేద విజ్ఞానవేత్తలుగా చెప్పుకుంటున్నవారు చెప్పే దానిని వాదన కోసం అంగీకరించినా ఐరోపాలో పారిశ్రామిక విప్లవం సంభవిస్తున్నా మన వారు వేదాల గుట్టు విప్పి ఇక్కడ ఆధునిక టెక్నాలజీని ప్రవేశ పెట్ట లేదు. సముద్రగుప్తుడు, మౌర్యుల కాలంలోనే మన వారు సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లి వ్యాపారం చేశారని చంకలు చరుచుకుంటాం. అదే సమయంలో సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లిన వారు ప్రాయచిత్తం లేకుండా గుంపులో కలవటానికి వీల్లేదని ఆంక్షలు విధించుకుంటాం. ఇప్పటికీ ఆంక్షలు అలానే వున్నాయి. అవకాశవాదం, ఆత్మవంచనతో అవసరాల కొద్దీ వాటికి మినహాయింపు ఇస్తున్నారు తప్ప వారు నమ్మినదానిని కూడా వారు పాటించటం లేదు. వాటి పర్యవసానంగానే కొంబస్‌లు, మార్కోపోలోలు వునికిలోకి వచ్చారు. బ్రిటీష్‌, ఫ్రెంచి, పోర్చుగీస్‌, డచ్‌ వంటి దేశాల వారు మన దేశంలోకి వచ్చి ఇక్కడ తమకు అవసరమైన మేరకు రైళ్లు, టెలిగ్రాఫ్‌ు, టెలిఫోన్‌ లైన్లు వేస్తున్నా మన దగ్గర వుందని చెబుతున్న విమాన, వైర్‌లెస్‌ టెక్నాలజీని కూడా బయట పెట్టలేదు. పొద్దున్న లేస్తే ప్రారంభించే బ్రష్‌, పేస్టు దగ్గర నుంచి ఎక్కేబస్సు, రైళ్లు,ఎగిరే విమానాలు, మాట్లాడే సెల్‌ఫోన్లు, ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఇంటర్నెట్లూ ఒకటేమిటి నరేంద్రమోడీ గంటగంటకూ మార్చే ఖరీదైన కోట్లు,సూట్ల వరకు సర్వం విదేశీ పరిజ్ఞానంతో తయారైనవి లేకుండా మనకు రోజు గడవదు. మనం రాసుకున్న రాజ్యాంగం, చట్టాలు,నిబంధనలు, ప్రజాస్వామ్య భావనలు , మనం వాడుతున్న అంకొలు, వైద్యం, గణిత ,సైన్సు సిద్ధాంతాలు, ఇస్లాం, క్రైస్తవం అన్నీ విదేశాల నుంచి ఎరువు తెచ్చుకున్నవే.
ఆర్ధిక రంగంలో విదేశీ పెట్టుబడులు, పరిజ్ఞానం కావాలి, విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి వస్తువులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకొమ్మంటూ ప్రత్యేక విమానాలు వేసుకు తిరిగే ముఖ్యమంత్రు, ప్రధాని గురించి తెలిసిందే. చివరకు నిత్యం స్వదేశీ గురించి జపం చేసే నరేంద్ర మోడీ స్వదేశంలో తక్కువ విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారనే విమర్శ గురించి చెప్పనవసరం లేదు. మన ఆర్‌బిఐ గవర్నర్‌ రాజన్‌, సలహదారులందరూ విదేశాలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లలో శిక్షణ పొంది వచ్చేవారే. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు ఆత్మవంచన తప్ప వాటికి లేని విదేశీ , పరాయి అభ్యంతరం ఒక్క కమ్యూనిస్టు సిద్ధాంతానికే ఎందుకు ? మనం పెట్టుబడిదారీ విధానాన్ని విదేశాల నుంచి కాపీ చేయవచ్చు, దాని దోపిడీని వ్యతిరేకిస్తూ ముందుకు వచ్చిన కమ్యూనిస్టు సిద్దాంతం మాత్రం వద్దని చెప్పటం ఎవరి ప్రయోజనాల కోసం ? సామాన్యుల కోసమైతే కాదు కదా !
కమ్యూనిస్టు సిద్దాంతం మంచిదే కాని ఇక్కడి కమ్యూనిస్టులే సరైన వారు కాదు అని ఒక ముక్తాయింపు.అలా చెప్పేవారు ముందుకు వచ్చి మంచిగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎందుకు అమలు జరపరు ? కమ్యూనిస్టులలో వున్న మంచి, చెడులను చర్చించండి, చెడు వుంటే సరిదిద్దేందుకు, కాకపోతే తప్పని సరి అయితే బయటకు పంపేందుకు ప్రయత్నించండి.
కమ్యూనిస్టుపార్టీలో తప్పులు, పొరపాట్లు, పార్టీని వుపయోగించుకొని తప్పుడు పనులు చేయని వారు లేరు అని ఎవరూ చెప్పరు. వివిధ ప్రభావాలతో వచ్చిన వారిలో బలహీనతలు చోటుచేసుకోవచ్చు. వాటిని కమ్యూనిస్టు పార్టీ బలపరిస్తే తప్పు. వుద్యమంలో వుండి అలాంటి వారిని పక్కన పెట్టేందుకు ప్రయత్నించకుండా బయట వుండి ఎక్కడో ఒకరో అరా తప్పు చేసిన కమ్యూనిస్టులను చూపి అందరూ ఇంతే అని రాళ్లు వేయటం కమ్యూనిజాన్ని కోరుకుంటున్న వారు చేయాల్సిన పని కాదు. కమ్యూనిస్టులు కులాలను వదిలించుకోలేదు అని అడ్డు సవాళ్లు విసురుతారు. పోనీ వదిలించుకున్నవారిని గుర్తించి వారి మార్గాన నడుస్తున్నారా అంటే అలాంటి వాళ్లంతా సవాళ్లకే పరిమితం. ఇది చివరకు పిచ్చి కుదిరితేనే పెళ్లి కాదు పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుంది అనే స్ధాయికి పోయి ఆగిపోతుంది. అసలు అలా ప్రశ్నించేవారు ఎంత మంది ముందు కులం నుంచి బయటపడ్డారు? పోగొట్టుకోవాల్సిన అంశాలు ఒక్క కమ్యూనిస్టులకేనా, ఇతర జనాలకు లేవా ? చాలా వున్నాయి. అవన్నీ త్లెలువారేసరికి వచ్చినవి కాదు. త్లెవారేసరికి పోయేవి కాదు. క్రమంగా అంతరించాల్సినవి. ఈ మాట అంటే కొందరు ఎంతకాలం అని ప్రశ్నిస్తారు.కుల నిర్మూలన అజెండాకే పరిమితమై పని చేస్తున్న అనేక సంఘాలు వున్నాయి. వారు సరైంది అనుకున్నది వారు చేస్తున్నారు. వారిని ప్రోత్సహించాలి.అలాగాక ఎంత కాలంలో మీరు కుల నిర్మూలన చేస్తారో చెప్పండి, ఎంత మందిని కులం లేని వారుగా మార్చారో రుజువు చూపండి అంటే ఎలా వుంటుంది.వివక్ష, దోపిడీలను వ్యతిరేకించేవారి దాయి వేరు కావచ్చు. ఏది ముందు ఏది వెనుక అని దెబ్బలాడుకోనవసరం లేదు.ఎవరి ఎజండాను వారు వుంచుకొని పరస్పరం సహకరించుకొని పని చేయవచ్చు. పిల్లి న్లల్లదా త్లెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ప్రధానం.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం ఐదవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

 

రెండువేల సంవత్సరాల నాడు చార్వాకుల గ్రంధాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు నాటి పాలకులు వాటిని నాశనం చేయగలిగారు గాని నేడు కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకులు అలా నాశనం చేయగలరా ?చేయలేరు గనుకనే వక్రీకరించి భవిష్యత్‌ తరాల మెదళ్లను చెడగొట్టాలని చూస్తున్నారు.నేటి యువతరం చెవుల్లో పూలు పెట్టుకొని లేరని, మంచి చెడ్డలను సులభంగానే గ్రహించగలరని వారు ఊహించలేరు.

కమ్యూనిజం తగ్గిపోతున్నది కనుక ఫేస్‌బుక్‌లో దానిని గురించి పోస్టులు(రాయవద్దని) పెట్టవద్దని ఒకరు సలహా ఇచ్చారు. కానీ అదే పెద్ద మనిషి అల్లుడికి బుద్ది చెప్పి మామ అదేపని చేశాడన్నట్లుగా కమ్యూనిజానికి వ్యతిరేకంగా అమెరికా సిఐఏ ప్రచారంలో పెట్టిన అభూత కల్పనలు, అవాస్తవాలతో కూడిన ఒక పుస్తక ముఖచిత్రాన్ని పోస్టు చేశారు.
పెట్టుబడిదారీ విధానంలో ఎన్నో సంక్షోభాలు, వాటిని అధిగమించేందుకు ఆ విధాన సమర్ధకులు దోపిడీని కొనసాగించేందుకు, తమ లాభాలను తగ్గకుండా చూసుకొనేందుకు ఎన్నో కొత్త పద్దతులు, ఆయుధాలను కనిపెట్టారు కనుకనే ఆ విధానం ఇంకా బతికి బట్టకట్ట గలుగుతోంది.వారితో పోల్చుకుంటే దాని స్ధానంలో దోపిడీ, అసమానతలు లేని సమాజాన్ని స్ధాపించాలన్న మహత్తర లక్ష్యంతో పని చేస్తున్న కమ్యూనిస్టులు తమకు తగిలిన ఎదురు దెబ్బను కాచుకొని ముందుకు పోవటానికి నూతన పద్దతులు, ఎత్తుగడలు వేయకుండా ఎలా వుండగలరు.
రెండున్నరవేల సంవత్సరాల క్రితమే వేద ప్రమాణాలు, క్రతువులు, పూర్వజన్మ, మానవ జన్మాంతర అం శాలను వ్యతిరేకించి హేతు,భౌతిక వాదాలను ముందుకు తెచ్చిన చార్వాకులు, లోకాయతుల రచనలను నాశనం చేసి వారిని అణచివేసిన చరిత్ర మనకు తెలిసిందే. వారిని నిందిస్తూ వ్యతిరేకులు తమ రచనల్లో పేర్కొన్న అంశాలు మాత్రమే ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. అయినప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా వారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోతున్న వారసులు వున్నపుడు కమ్యూనిజానికి తగిలిన ఎదురుదెబ్బనుంచి బయట పడటం అసాధ్యం ఎలా అవుతుంది. రెండువేల సంవత్సరాల నాడు చార్వాకుల గ్రంధాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు నాటి పాలకులు వాటిని నాశనం చేయగలిగారు గాని నేడు కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకులు అలా నాశనం చేయగలరా ?చేయలేరు గనుకనే వక్రీకరించి భవిష్యత్‌ తరాల మెదళ్లను చెడగొట్టాలని చూస్తున్నారు.నేటి యువతరం చెవుల్లో పూలు పెట్టుకొని లేరని, మంచి చెడ్డలను సులభంగానే గ్రహించగలరని వారు ఊహించలేరు.
తూర్పు ఐరోపాలో, సోవియట్లో పాతికేళ్ల క్రితం సోషలిస్టు వ్యవస్ధలను కూలదోసిన తరువాత అక్కడి జనంలో ఇదేమిటి అనుకున్నదొకటి, అయింది ఒకటి అన్న పునరాలోచన ప్రారంభం కావటంతో అక్కడి పాలకులు కంగారు పడుతున్నారు.కమ్యూనిస్టు వ్యతిరేకతను మరింతగా రెచ్చగొట్టి జనంలో తలెత్తిన అసంతృప్తిని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.

ఏటికి ఎదురీదాలంటే ఎన్నో ఆటంకాలు, వాలునబడి పోయే వారికి ఎంతో సులభం. ప్రారంభం నుంచీ భారత కమ్యూనిస్టులకు అదే పరిస్ధితి. 1964లో తరువాత భారత కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన చీలికకు నాయకుల మధ్య వున్న వ్యక్తిగత తగాదాలే కారణమని కమ్యూనిస్టు వ్యతిరేకులు వక్రీకరించి అభాండాలు వేశారు. పూర్వ చరిత్ర తెలియని అనేక మంది అది నిజమేనని నమ్మినవారు లేకపోలేదు

భారత కమ్యూనిస్టు వుద్యమ విషయానికి వస్తే తాష్కెంట్‌ నగరంలో కేవలం ఏడుగురితో ప్రారంభమైన పార్టీని పురిట్లోనే వడ్లగింజవేసి నలిపివేయ చూసినట్లుగా బ్రిటీష్‌ పాలకులు అణచివేతకు పాల్పడ్డారు.అప్పటికే అనేక భావాలు కలిగిన విప్లవకారులు, విప్లవ సంస్థల కార్యకలాపాలతో సతమతం అవుతున్న బ్రిటీష్‌ పాలకులకు సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటంతో కమ్యూనిస్టు అన్న అనుమానం వచ్చిన ప్రతివారినీ అడ్డుకోవటం, అణచివేయటం ప్రారంభించారు.దాన్ని అధిగమించటానికి కమ్యూనిస్టులు విదేశాల నుంచే పని చేయటం ప్రారంభించారు. కొంత మంది రహస్యంగా భారత్‌కు తిరిగి రావటం ప్రారంభించారు.1920 ప్రాంతంలో కమ్యూనిస్టుగా ఎంఎన్‌ రాయ్‌, అబనీ ముఖర్జీ వంటి వారు కమ్యూనిస్టు అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ పుస్తకాలు, కరపత్రాలు రాసి విదేశాల నుంచి మన దేశానికి పంపించారు. 1921 అహమ్మదాబాద్‌,1922 గయ కాంగ్రెస్‌ మహాసభలలో వాటిని పంపిణీ చేసి చర్చకు పెట్టారు.1921 ఏప్రిల్‌లో సహాయ నిరాకరణ వుద్యమం సందర్బంగా అప్పుడే కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై, జర్నలిస్టుగా వున్న ఎస్‌ఏ డాంగే గాంధీ వర్సెస్‌ లెనిన్‌ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.
తాష్కెంట్‌లో సిపిఐ ఏర్పాటు తరువాత కమ్యూనిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక మిలిటరీ పాఠ శాలను ఏర్పాటు చే శారు. మొదటి బ్యాచ్‌గా భారత్‌ నుంచి మొహజిర్లు వచ్చారు.వారిని తరువాత మాస్కోలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ పాఠశాలకు బదిలీ చేశారు.అ లాంటి వారు 21 మంది వున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. వారిలో కొందరు భారత్‌కు తిరిగి రాగానే అరెస్టు చేసి పెషావర్‌ కుట్రకేసు పేరుతో విచారణ తతంగం జరిపి శిక్షలు వేశారు. తరువాత కాన్పూరు, మీరట్‌ కుట్ర కేసులను బనాయించారు. అవన్నీ కమ్యూనిస్టులపై పెట్టినవే. మీరట్‌ కేసు ఖైదీలను విడుదల చేసిన తరువాత అంటే 1933లో భారత కమ్యూనిస్టు పార్టీ ఒక సమగ్ర పార్టీగా సభను జరుపుకుంది. అంటే పదమూడు సంవత్సరాల పాటు ఎన్ని ఆటుపోట్లు, సమస్యలను ఎదుర్కొన్నదో చూస్తే మన దేశంలో ఏరాజకీయ పార్టీకి కూడా అలాంటి పరిస్ధితి ఎదురుకాలేదన్నది స్పష్టం. ఈ కాలంలో కమ్యూనిస్టులు వివిధ పేర్లతో పెజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీల్లో చేరి తమ భావజాలాన్ని విస్తరింపచేశారు.
ఏటికి ఎదురీదాలంటే ఎన్నో ఆటంకాలు, వాలునబడి పోయే వారికి ఎంతో సులభం. ప్రారంభం నుంచీ భారత కమ్యూనిస్టులకు అదే పరిస్ధితి. 1964లో తరువాత భారత కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన చీలికకు నాయకుల మధ్య వున్న వ్యక్తిగత తగాదాలే కారణమని కమ్యూనిస్టు వ్యతిరేకులు వక్రీకరించి అభాండాలు వేశారు. పూర్వ చరిత్ర తెలియని అనేక మంది అది నిజమేనని నమ్మినవారు లేకపోలేదు. ప్రపంచంలో, భారత్‌లో వున్న సంక్లిష్ట పరిస్ధితులలో ఒక విధానాన్ని నిర్ణయించుకోవటంలో తలెత్తిన అంశాలే విభేదాలకు మూలం. పార్టీ ప్రారంభకులలో ఒకరైన ఎంఎన్‌రాయ్‌ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తిరస్కరించిన కారణంగానే తొలి రోజుల్లోనే పార్టీకి దూరమయ్యాడు. స్వాతంత్య్రానంతరం దేశంలో విప్లవాన్ని ఎలా సాధించాలనే అంశంపై తలెత్తిన విభేదాలే వుద్యమంలో చీలికలు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను దేశం నుంచి ఎలా వెళ్లగొట్టాలనే అంశంపైనే జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులు, మితవాదులుగా చీలి పోయారు తప్ప వ్యక్తిగత కారణాలు కాదు.కానీ చరిత్రకాయి కొందరు వాటిని వ్యక్తులకు ఆపాదించి వక్రీకరించారు.అయితే వర్తమానంలో అధికారాన్ని పంచుకొనే విషయంలో పార్టీలో అంతర్గత ముఠా తగాదాలు, విబేధాలు తలెత్తి ఏర్పడిన పార్టీలు అనేక రాష్ట్రాలలో కుటుంబ పార్టీలుగా తయారు కావటాన్ని చూసి కమ్యూనిస్టు వుద్యమ చీలికలు కూడా అలాంటివే అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. పీడిత ప్రజల విముక్తి కోసం జీవితాలనే ఫణంగా పెట్టిన కమ్యూనిస్టులు, అధికారం, డబ్బు సంపాదనకోసమే పార్టీలను పెట్టేవారికి , చీల్చేవారికి నక్కకూ నాగలోకానికి వున్నంత తేడా వుంది.

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం నాలుగవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

కారల్‌ మార్క్సు తన వ్యాసం ప్రారంభంలోనే బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ద్వంద్వ స్వభావాన్ని తేటత్లెల్లం చేశారు. 1857 సెప్టెంబరు 4వ తేదీ న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో ‘భారత్‌ తిరుగుబాటు’ శీర్షికతో ఆయన వ్యాసం అచ్చయింది.

అనేక మంది చరిత్రకారులు సిపాయి తిరుగుబాటుగా వర్ణించిన 1857 వుదంతాన్ని భారత ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామంగా కారల్‌మార్క్సు వర్ణించారన్న విషయం చాలా మందికి తెలియదు. పత్రికల పరిమిత సమాచారం ఆధారంగానే ఆయన ఆ నిర్ధారణకు వచ్చారని గమనించాలి. ఆ తిరుగుబాటును బ్రిటీష్‌ వారు అణచివేసినప్పటికీ గుణపాఠాలు తీసుకొని తరువాత కాలంలో కొనసాగింపుగా ఎందుకు వుద్యమాలు నడవలేదన్నది అధ్యయనం చేయాల్సిన అంశం. అదే కొనసాగి వుంటే అన్న ప్రశ్న వేసుకుంటే మన దేశంలో పరిణామాలు నిస్సందేహంగా వేరుగా వుండేవి. దీని అర్ధం అసలే వుద్యమాలు జరగలేదని కాదు. అయితే అవి సంఘటితమైనవి కాదు. పెట్టుబడిదారీ విధానం పరిశ్రమలతో పాటు తనను నాశనం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుంది. అలాంటి సైనికులే 1877లో నాగపూర్‌లో జౌళి మ్లిులులో తొలి సమ్మె చేశారు. కారల్‌ మార్క్సు తన వ్యాసం ప్రారంభంలోనే బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ద్వంద్వ స్వభావాన్ని తేటత్లెల్లం చేశారు. 1857 సెప్టెంబరు 4వ తేదీ న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో ‘భారత్‌ తిరుగుబాటు’ శీర్షికతో ఆయన వ్యాసం అచ్చయింది.
‘భారత్‌లో తిరుగుబాటు చేసిన సిపాయిల తెగువ, సాహసం నిజంగా అసమానము, ఆశ్చర్యకరం,అనిర్వచనీయమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే దురాక్రమణలు, జాతులు, తెగలు, అన్నింటికి మించి మతాలకు అతీతంగా జరిగే యుద్ధాలకు సిద్దమైనపుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ఫ్రాన్స్‌లో వెండీ తిరుగుబాటును, ఫ్రెంచివారిపై స్పానిష్‌ గెరిల్లా తిరుగుబాటు, జర్మన్‌,హంగేరియన్లపై సెర్పియన్లు చేసిన తిరుగుబాటు, వియన్నీస్‌పై క్రోట్స్‌, ఫ్రెంచి కార్మికుల తిరుగుబాట్లను హర్షించిన గౌరవనీయమైన ఇంగ్లండ్‌ భారత్‌లో సిపాయి తిరుగుబాటును అప్రతిష్టాకర పద్దతులో కేంద్రీకరించి అణచివేసింది.’ అని పేర్కొన్నారు.

రష్యా, అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలో ప్రవాసంలోని భారత విప్లవకారులు పాల్గొని చేసిన ప్రసంగాలు, తీసుకున్న వైఖరులతో స్వదేశీ డిమాండ్‌ నుంచి స్వరాజ్య డిమాండ్‌కు కాంగ్రెస్‌ పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. మన దేశంలో కమ్యూనిస్టు విప్లవకారులు సాధించిన తొలి విజయం ఇది.

ఐరోపా, అమెరికా ఖండంలో జరిగిన పరిణామాలు, ఐరోపా సందర్శనకు వెళ్లిన అనేక మంది భారతీయులను ప్రభావితం చేశాయి. భారత్‌లో బ్రిటీష్‌ పాలకుల అణచివేతను వ్యతిరేకించిన అనేక మంది విప్లవకారులు తొలుత 1905లో లండన్‌లో తరువాత పారిస్‌లో 1907లో తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో రష్యాలో జరిగిన పరిణామాలతో అనేక మంది అక్కడి సోషల్‌ డెమోక్రాట్ల(కమ్యూనిస్టు)తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. భారతజాతీయ కాంగ్రెస్‌ తొలుత కేవలం స్వపరిపాలన డిమాండ్లకే పరిమితమైంది. రష్యా, అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలో ప్రవాసంలోని భారత విప్లవకారులు పాల్గొని చేసిన ప్రసంగాలు, తీసుకున్న వైఖరులతో స్వదేశీ డిమాండ్‌ నుంచి స్వరాజ్య డిమాండ్‌కు కాంగ్రెస్‌ పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. మన దేశంలో కమ్యూనిస్టు విప్లవకారులు సాధించిన తొలి విజయం ఇది. అప్పటి వరకు స్వాతంత్య్ర వుద్యమానికి దూరంగా వున్న వివిధ వర్గాల వారు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనటం ప్రారంభమైంది. దీంతో బ్రిటీష్‌ పాలకులు కార్మికులు, రైతుల తిరుగుబాట్లు, ఆందోళనలను తీవ్రంగా అణచివేయటంతో వుద్యమాలు కొంత వెనుకపట్టు పట్టాయి.దీంతో మరోసారి ప్రవాసంలో విప్లవ సంస్థలను ఏర్పాటు చేశారు. 1917లో రష్యాలో కమ్యూనిస్టు విప్లవం జయప్రదం కావటంతో ప్రవాస భారతీయ విప్లవకారులు మరింతగా కమ్యూనిస్టులతో సంబంధాలు పెట్టుకున్నారు. భారత్‌ నుంచి అనేక మంది రష్యాలో ఏర్పడిన ప్రభుత్వం ఎలాంటిదో ప్రత్యక్షంగా తొసుకొనేందుకు అక్కడికి వెళ్లారు.

ఖిలాఫత్‌ వుద్యమంలో పాల్గొన్న ముస్లిం యువత 20వేల మంది టర్కీలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశం వదలి వెళ్లింది. వారిని ముజహిర్లు అని పిలిచారు. అలాంటివారిలో అనేక మంది కమ్యూనిస్టులుగా మారారు.

ఇదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంతో నిజానికి మన దేశానికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ బ్రిటీష్‌ పాలకులు మనను కూడా దానిలోకి లాగి అనేక భారాలను మన పౌరులపై మోపారు. అది మరింత వ్యతిరేకతను పెంచింది.దానికి 1918 ఏప్రిల్‌ 13 జలియన్‌ వాలాబాగ్‌ వూచకోత ఆజ్యం పోసింది. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఖిలాఫత్‌ వుద్యమంలో పాల్గొన్న ముస్లిం యువత 20వేల మంది టర్కీలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశం వదలి వెళ్లింది. వారిని ముజహిర్లు అని పిలిచారు. అలాంటివారిలో అనేక మంది కమ్యూనిస్టులుగా మారారు. అనేక ప్రాంతాల నుంచి ప్రవాసం వెళ్లిన విప్లవకారులు 1920 అక్టోబరు పదిహేడున నాటి సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంట్‌ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.దానిపై అనేక తర్జన భర్జనలు జరిగాయి. అది ఒక సమగ్రపార్టీ కానప్పటికీ చరిత్రలో అదే ప్రారంభంగా నమోదైంది.

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం మూడవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

అసమానతలు లేని సమాజాన్ని కోరుకోవటమే కాదు ఆటంకం కలిగించే వ్యవస్తను కూకటివేళ్లతో కూల్చివేసి నూతన సమాజాన్ని నిర్మించాలంటూ 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టోను ఆవిష్కరించారు. పదివేల సంవత్సరాలం నాగరిక మానవజాతి చరిత్రను ఈ ప్రతిపాదన, సిద్దాంతం ఒక అనూహ్యమలుపు తిప్పింది. అదే కమ్యూనిస్టుల ప్రత్యేకత. సాధించిన ఒక గొప్ప విజయం.

కొత్త రాతియుగంతో పది వేల సంవత్సరాల క్రితం నాగరికత ప్రారంభమైంది. చరిత్రలో అనేక మలుపులు, మూలములుపులు సంభవించాయి.అవి అనేక పర్యవసానాలకు దారితీశాయన్నది ఏ చరిత్ర చూసినా అర్ధం అవుతుంది. ప్రతి నూతనాంశం వెనుక ఒక పెద్ద పరిణామం వుంటుంది. వర్తమాన చరిత్ర విషయానికి వస్తే కొంబస్‌ భారత్‌కు కొత్త దారిని ఏర్పాటు చేసేందుకు బయలుదేరి అమెరికా ఖండానికి చేరి చరిత్రను పెద్ద మలుపు తిప్పాడు. అసలు కొలంబస్‌ భారత్‌కు ఎందుకు బయలు దేరాడు ?
తురుష్కులు కానస్టాంట్‌ నోపుల్‌ను ఓడిరచి స్వాధీనం చేసుకోవటంతో 1500 సంవత్సరాల రోమన్‌ సామ్రాజ్య పతనం జరిగింది. అప్పటివరకు ఐరోపా వ్యాపారులకు ఆసియాకు వున్న రోడ్డు మార్గం మూసుకుపోయింది.దాంతో ఆఫ్రికాలోని గుడ్‌ హోప్‌ ఆగ్రం నుంచి ఆసియాకు చుట్టి రావటం లాభదాయకం కాదు. అందువలన భారత్‌కు సముద్ర మార్గం కనుగొనేందుకు అంతకు ముందు నుంచే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న ఐరోపా పాకవర్గాులు కాన్‌స్టాంట్‌ నోపుల్‌ పతనంతో తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఆక్రమంలో కొలంబస్‌ యాత్ర జరిగింది. దానితో ప్రధానంగా ల బ్ది పొందింది స్పెయిన్‌. దానిని చూసిన తరువాత ఇతర ఐరోపా దేశాలు పోటీ పడ్డాయి. ఆ పోటీ పర్యవసానాలు వ్యాపారం నుంచి పారిశ్రామిక విప్లవం, దానికి ఆటంకంగా వున్న ఐరోపా ప్యూడల్‌ సమాజాన్ని అంతం చేయటం వరుసగా జరిగాయి. ప్యూడల్‌ సమాజాన్ని దెబ్బతీసేందుకు పెట్టుబడిదారులు ఆకర్షణీయమైన నినాదా లు ఇచ్చారు. స్వాతంత్య్రం, సాభ్రాత్వత్వం , ప్రజాస్వామ్యం పేరుతో జనాన్ని సమీకరించారు. ఫ్రెంచి విప్లవ సారాంశమిదే. పారిశ్రామిక విప్లవంతో ఐరోపాలో పెట్టుబడిదారీ విధానం వునికిలోకి వచ్చి దోపిడీ మరింత తీవ్రమైంది, అసమానతలు పెరిగాయి. వంద సంవత్సరాల అనుభవాలనుంచి అవిర్బవించిందే మార్క్సిజం.

భారత్‌కు సముద్ర మార్గం కనుగొనేందుకు అంతకు ముందు నుంచే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్న ఐరోపా పాల కవర్గాలు కాన్‌స్టాంట్‌ నోపుల్‌ పతనంతో తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఆక్రమంలో కొలంబస్‌ యాత్ర జరిగింది. దానితో ప్రధానంగా ల బ్ది పొందింది స్పెయిన్‌. దానిని చూసిన తరువాత ఇతర ఐరోపా దేశాలు పోటీ పడ్డాయి. ఆ పోటీ పర్యవసానాలు వ్యాపారం నుంచి పారిశ్రామిక విప్లవం, దానికి ఆటంకంగా వున్న ఐరోపా ప్యూడల్‌ సమాజాన్ని అంతం చేయటం వరుసగా జరిగాయి.

ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానంలోని లోపాలను గమనించిన అనేక మంది తత్వవేత్తలు సామాజిక దృష్టితో అనేక అధ్యయనాలు సాగించారు. వాటిని కాచి వడపోసిన కారల్‌మార్క్స్‌`ఫెడరిక్‌ ఎంగెల్స్‌ అసమానతలు లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నమ్మారు. మానవజాతి చరిత్ర సమస్త వర్గపోరాటాల పర్యవసాలే అని చెప్పారు. ఎందరో తత్వవేత్తలు ఈ సమాజాన్ని మార్చాలని కోరినప్పటికీ అది సంభవించలేదు. అసమానతలు లేని సమాజాన్ని కోరుకోవటమే కాదు ఆటంకం కలిగించే వ్యవస్తను కూకటివేళ్లతో కూల్చివేసి నూతన సమాజాన్ని నిర్మించాలంటూ 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టోను ఆవిష్కరించారు. పదివేల సంవత్సరాలం నాగరిక మానవజాతి చరిత్రను ఈ ప్రతిపాదన, సిద్దాంతం ఒక అనూహ్యమలుపు తిప్పింది. అదే కమ్యూనిస్టుల ప్రత్యేకత. సాధించిన ఒక గొప్ప విజయం.
తమకు పొంచివున్న ముప్పును గమనించటంలో ప్రతి దశలోనూ దోపిడీ దారులే ముందున్నారనేందుకు చరిత్రలో అనేక దృష్టాంతాలు వున్నాయి. ఏసుక్రీస్తు, బుద్దుడు తమ కాలాల్లో పాలకవర్గాల నుంచి ప్రతికూలతను ఎదుర్కొనటానికి కారణం అదే. వారి బోధనలు తమ దోపిడీ మూలాలను దెబ్బతీస్తాయని నాటి పాలకులు ముందే గుర్తించారు. నాటి నుంచి నేటి కమ్యూనిస్టుమానిఫెస్టో వరకు అదే జరుగుతోంది. నిజానికి కమ్యూనిజం పనికిరానిది, దాని వలన తమకు ముప్పు లేదని పాలకవర్గాలు, ప్రపంచాన్ని తమ చెప్పుచేతలో వుంచుకోవాలని చూస్తున్న అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు, వారిని అనుసరించే భారత పాలకవర్గ పార్టీలు వంటివి భావించి వుంటే ఇంతటి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టవు.

మబ్బులను చూసి ముంతలోని నీళ్లు బాగాలేవు అని ఎవరైనా పారపోసుకుంటారా ? వర్షం పడి నీరు కుంటలు, చెరువులు, నదుల్లో చేరే వరకు ముంతలోని నీరే ఆధారం. అవి బాగాలేవనుకుంటే వాటిని శుద్ది చేసుకోవాలి, వడగట్టాలి. ప్రస్తుతానికి కమ్యూనిజం కూడా అలాంటిదే. అంతకంటే మంచి సిద్దాంతం, ఆచరణ వచ్చే వరకు వున్న దానిని వుపయోగించుకోవాలా వద్దా?

సోషలిస్టు వ్యవస్ధను ఎలా ఏర్పాటు చేయాలనేదానిపై ఆయా దేశాలలో వున్న పరిస్ధితును బట్టి కమ్యూనిస్టుల మధ్య తేడాలు వుండవచ్చుగాని అసలు లక్ష్యంపై లేదు. దోపిడీ, అసమానతలు పోయి మన పూర్వీకులు, అనేక మంది తత్వవేత్తలు కోరుకున్న సంక్షేమ రాజ్యం, వసుధైక కుటుంబం ఏర్పడాలా వద్దా? దానికి మార్క్సిజం`లెనినిజం మార్గమని కమ్యూనిస్టులు నమ్ముతున్నారు.కమ్యూనిజం పనికిరాదు, ఆచరణ సాధ్యం కాదు అని చెప్పేవారు ఏ ఆధారాలతో చెబుతున్నారు? కొన్ని ఆటుపోట్లు ఎదురైనంత మాత్రాన పనికి రాకుండా పోతుందా పోనీ వారి వాదన ప్రకారం నిజంగా సమతా సమాజాన్ని కోరుకొనే వారు అది పనికి రాకపోతే మరొక ఇజం లేదా మార్గం ఏమిటో ప్రతిపాదించాలి.
మబ్బులను చూసి ముంతలోని నీళ్లు బాగాలేవు అని ఎవరైనా పారపోసుకుంటారా ? వర్షం పడి నీరు కుంటలు, చెరువులు, నదుల్లో చేరే వరకు ముంతలోని నీరే ఆధారం. అవి బాగాలేవనుకుంటే వాటిని శుద్ది చేసుకోవాలి, వడగట్టాలి. ప్రస్తుతానికి కమ్యూనిజం కూడా అలాంటిదే. అంతకంటే మంచి సిద్దాంతం, ఆచరణ వచ్చే వరకు వున్న దానిని వుపయోగించుకోవాలా వద్దా? కొందరు అసలు సమానత్వానికే వ్యతిరేకం, కనుక వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తారు. దానిపై బురద జల్లేందుకు, పీడితులు దానివైపు ఆకర్షితులు కాకుండా చూసేందుకు దానిని వక్రీకరించి ప్రచారం చేస్తారు. మేకతోలు కప్పుకున్న పు మాదిరి తామూ సమసమజానికి అనుకూలమే కాని కమ్యూనిజానికి వ్యతిరేకం అంటారు. అలాంటి వారిని ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలని వారి వాదనను నమ్మేవారు నిలదీయాలా వద్దా ? కమ్యూనిస్టు మద్దతుదారులుగా వుండాల్సిన కొంత మంది మితృులు అంబేద్కర్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకించారని చెబుతూ తాము కూడా అదే అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. భారత దేశంలో కమ్యూనిజం గురించి కొందరు లేవనెత్తిన అంశాలపై చర్చ సందర్భంగా దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా సందర్బవశాత్తూ ప్రస్తావించాల్సి వస్తోందని గమనించ మనవి. ముందు ముందు కమ్యూనిస్టు వుద్యమం గురించి చెప్పుకుందాం.
బిఆర్‌ ఆంబేద్కర్‌ కమ్యూనిస్టులతో ఏ అంశంపై విబేధించారు? ఆయన అవగాహన ఏమిటి ?దాని మంచి చెడ్డలను వచ్చే భాగంలో చర్చిద్దాం .

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం రెండవ భాగము

02 Monday Nov 2015

Posted by raomk in Left politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

కమ్యూనిస్టు వ్యతిరేకుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఏ అవకాశం దొరుకుతుందా నా లుగు రాళ్లు వేద్దాం అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక చెత్తనంతా పోగేసి చూడమంటారు.
ఎటిఎంలో ఇలా కార్డు పెట్టి అలా డబ్బు తీసుకున్నంత సుల భంగా కమ్యూనిస్టుల ప్రస్ధానం గురించి తెలుసుకోలేము.

భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ గురించి, అది సాధించిందేమిటి? అది ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటన్నది ఓపికగా లోతైన అధ్యయనం ద్వారా మాత్రమే ఒక అవగాహనకు ఎవరైనా రాగలరు. మన వంటి కొన్ని దేశా లలో కమ్యూనిస్టు పార్టీ లు ఏర్పడి సోషలిస్టు వ్యవస్ధలను ఏర్పరుచుకున్నాయి, భారత కమ్యూనిస్టులు ఎందుకు విఫమయ్యారు అని అనేక మంది ఆవేదనవ్యక్తం చేస్తుంటారు. కొందరు మన దేశానికి కమ్యూనిజం పనికిరాదు కనుకనే ఇన్ని సంవత్సరాలైనా అధికారానికి రాలేదు, వచ్చిన కొన్ని చోట్ల కూడా విఫలమైంది కనుక ఇంక ఇక్కడ రాదు అని అని నిరాశకు లోనవుతున్నవారు కూడా లేకపోలేదు.సరే కమ్యూనిస్టు వ్యతిరేకుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఏ అవకాశం దొరుకుతుందా నా లుగు రాళ్లు వేద్దాం అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారు కమ్యూనిస్టు వ్యతిరేక చెత్తనంతా పోగేసి చూడమంటారు.
ఎటిఎంలో ఇలా కార్డు పెట్టి అలా డబ్బు తీసుకున్నంత సుల భంగా కమ్యూనిస్టుల ప్రస్ధానం గురించి తెలుసుకోలేము. ప్రపంచం, ఆసియాలో పురాతనమైన వాటిలో ఒకటి మన సమాజం. మిగతావాటితో పోల్చితే ఎంతో భిన్నమైన వ్యవస్ధ ఇక్కడ అభివృద్ది చెందింది. దాని మూలాలను తెలుసుకోకుండా,అధ్యయనం చేయకుండా ఇక్కడి పరిణామాలను అవగతం చేసుకోవటం అంత తేలికకాదు.ఈ దేశంలో వున్న ఆర్ధిక, సామాజిక అసమానత, వివక్ష, దారిద్య్రం, నిరుద్యోగం వంటి రుగ్మతలు రూపు మాపాలంటే కమ్యూనిస్టులు చెప్పే సోషలిస్టు సమాజ వ్యవస్ధ నిర్మాణమే మార్గం అన్నది అనేక మంది నమ్ముతున్నారు. ఆ నిర్మాణాన్ని ఎక్కడ, ఎటువైపు నుంచి, ఎలా మొదలు పెట్టాలనటంలో కమ్యూనిస్టుల మధ్య కొన్ని సమస్యులు తలెత్తాయి.ఇవేవో మన దేశానికి మాత్రమే పరిమితమైనవి లేదా కొందరు వక్రీకరిస్తున్నట్లు వ్యక్తుల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు లేదా ఆధిపత్య అంశాలు కావు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ముందుకు వచ్చిన సమస్యలు అని గమనించాలి. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను సంఘర్షించనివ్వండి అన్నదానికి అనుగుణంగా ఎవరి వైఖరి సరైనదో చరిత్ర త్చేుతుంది.
ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో మాదిరి బానిస వ్యవస్ధ మన సమాజంలో కనిపించదు. అయితే దానికి సమానమైన దోపిడీ జరిపిన కుల వ్యవస్ధ ఏర్పాటు మన ప్రత్యేకత. ఇది కష్ట జీవులను ఐక్యం చేయటంలో అనేక ఆటంకాలను కలిగిస్తున్నది. ఎప్పటి కప్పుడు దీన్నుంచి సరైన గుణపాఠాలను తీసుకొని ముందుకు పోవాలి.అంతకు మించి మరొక మార్గం లేదు. ఈ విషయంలో ఎవరికి వారు తమ వైఖరే సరి అయినదని చెప్పుకోవచ్చు. వాటికి కట్టుబడి వుంటూనే ఐక్యతా పోరాటాలలో కలసి పనిచేయాల్సి వుంటుంది. ఆ క్రమంలో వైఖరులను సవరించుకోవచ్చు.
వుదాహరణకు మనువాద(బ్రాహ్మణవాద), పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా బిఆర్‌ ఆంబేద్కర్‌ 1936లో స్వతంత్ర కార్మిక పార్టీ(ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ ఆఫ్‌ ఇ ండియా(ఐఎల్‌పి)ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వరంగంలో పారిశ్రామికీకరణకు వున్నత ప్రాధాన్యత ఇవ్వటం దాని లక్ష్యంగా ప్రకటించారు. ఫ్యాక్టరీ కార్మికులకు పటిష్టమైన కార్మిక చట్టాలు, గిట్టుబాటు వేతనాలు, గరిష్టపనిగంటల నిర్ణయం, సెలవుతో కూడిన వేతనాలు, సరసమైన ధరకు గృహవసతి కల్పించాలని అది డిమాండ్‌ చేసింది. జాగీర్దారీ వ్యవస్దను రద్దు చేయాలని, విస్తృతంగా విద్యా సౌకర్యాులు, సాంకేతిక సంస్ధలను ఏర్పాటు చేయాని కోరింది. పరిశ్రమలోని వున్నత వుద్యోగాలలో దళితులను మినహాయించటాన్ని వ్యతిరేకించింది.

ఇప్పుడు ఆ విమర్శకు కూడా తావులేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటి నుంచో కమ్యూనిస్టుల నాయకత్వాన కులవివక్ష వ్యతిరేక సంఘాలు పనిచేస్తున్నాయి. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు వాటి ఆందోళన ఫలితమే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇటీవలనే జాతీయ స్ధాయిలో కూడా అలాంటి సంస్ద ఏర్పడిరది. వివిధ రాష్ట్రాలలో కూడా పని చేస్తున్నాయి.

ఈ సందర్భంగా వచ్చిన విమర్శకు అంబేద్కర్‌ సమాధానమిస్తూ కమ్యూనిస్టులు కార్మికుల హక్కుల కోసమే పోరాడతారని, దళితకార్మికుల మానవ హక్కులకోసం పని చేయరని కులం కేవలం పని విభనకే పరిమితం కాలేదని, దిగువ నుంచి ఎగువకు మెట్ల మాదిరి కార్మికులలో అసమానతలను కూడా సృష్టించిందని చెప్పారు. నిజానికి ఈ విమర్శ కారణంగా కార్మికులు చీలిపోనవసరం లేదు. కమ్యూనిస్టులు కుల వివక్ష సమస్యను గుర్తించకుండా లేరు. అయితే కుల నిర్మూన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోలేదు. ఆర్ధిక సమస్యలు పరిష్కారమైన తరువాత ఈ సమస్య పరిష్కారం అవుతుందని వారు భావించారు. దీనిపై ఎవరైనా విమర్శలు చేయవచ్చు. అంతేకాని దీన్ని చూపి కమ్యూనిస్టులను వ్యతిరేకించటం, శతృవులుగా చూడాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విమర్శకు కూడా తావులేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటి నుంచో కమ్యూనిస్టుల నాయకత్వాన కువివక్ష వ్యతిరేక సంఘాలు పనిచేస్తున్నాయి. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు వాటి ఆందోళన ఫలితమే అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇటీవలనే జాతీయ స్ధాయిలో కూడా అలాంటి సంస్ద ఏర్పడిరది. వివిధ రాష్ట్రాలలో కూడా పని చేస్తున్నాయి.
అంబేద్కర్‌ ఏర్పాటు చేసిన స్వతంత్ర కార్మిక పార్టీని రద్దు చేసి తరువాత షెడ్యూులు కాస్ట్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేశారు. తరువాత దాని స్ధానంలో రిపబ్లికన్‌ పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత ఆ పార్టీ అనేక ంగా చీలిపోయింది. అందువలన చెప్పేదేమంటే చరిత్ర అనేక అనుభవాలతో పాటు పాఠాలు కూడా నేర్పుతుంది. అంబేద్కర్‌ కమ్యూనిస్టు,అభ్యుదయవాదులతో ఐక్యతకు వ్యతిరేకం కాదు. 1938లో కార్మిక పార్టీ నాయకత్వాన కొంకణ్‌ ప్రాంతం నుంచి ముంబైకి 20వేల మంది కౌలు రైతులతో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ మద్దతుతో అంబేద్కర్‌ ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్రానికి ముందు ఆ ప్రాంతంలో జరిగిన పెద్ద వుద్యమంగా అది చరిత్రకెక్కింది.అదే ఏడాది కార్మిక సమ్మెలను అదుపు చేసేందుకు వుద్దేశించిన ఒక బ్లిల్లు కు వ్యతిరేకంగా గా జరిగిన ముంబై వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళన సందర్బంగా కమ్యూనిస్టులతో కలసి పనిచేశారు. ఆ బ్లిల్లు లోని కార్మిక వ్యతిరేక స్వభావాన్ని అంబేద్కర్‌ ఎండగట్టారు. కార్మికుల సమ్మె హక్కును సమర్ధించారు. బొంబాయి శాసన సభలో స్వతంత్ర కార్మిక పార్టీ బ్లిల్లును వ్యతిరేకించింది.

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత దేశంలో కమ్యూనిజం: మొదటి భాగము

01 Sunday Nov 2015

Posted by raomk in Left politics, Politics

≈ Leave a comment

Tags

కమ్యూనిజం, చరిత్ర, History, indian communist party

Dada Amir Haider Khan

Dada Amir Haider Khan

భారత్‌లో కమ్యూనిజం గురించి ఫేస్‌బుక్‌లో కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నవారు కొందరైతే సవాళ్లు విసురుతున్నవారు మరికొందరు. వీరికి సమాధానం చెప్పలేని దుస్ధితిలో కమ్యూనిస్టులు లేరు. సమస్య ప్రతి విషయాన్నీ కుల కళ్లద్దాలతో చూసే వారిని, కమ్యూనిస్టు వ్యతిరేక రాతలను తలకు ఎక్కించుకున్నవారికి ఏం సమాధానం చెప్పినా అది చిన్నదైనా పెద్దదైనా అంత తేలికగా ఎక్కదు. నిజంగా కమ్యూనిస్టులు ఈ దేశానికి అంటే సామాన్య జనానికి ఏమి చేశారన్నది చరిత్రలో నమోదై వుంది. దాన్ని గురించి తెలుసుకోవాంటే వేదిక ఫేస్‌బుక్‌ కాదు. బుల్లెట్స్‌ రూపంలో చెపితే అర్ధం చేసుకోవటం కష్టం, వాటి గురించి లోతుగా తెలుసుకోవా లన్నా, అనేక పుస్తకా లు వున్నాయి. వాటిని చదివి ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానా లు వారికే దొరుకుతాయి. ఓపిక వున్నవారు చదువుకోవచ్చు, ఓపిక, ఆసక్తి లేని వారి గురించి చెప్పాల్సిందేమీ లేదు.
ఏ సిద్ధాంతమైనా (తత్వశాస్త్రం) ఎక్కడో ఒక చోట అభివృద్ధి చెందుతుంది. అది సర్వవ్యాప్తమౌతుంది. జనం తమ జీవితా లకు దగ్గరగా వుందని భావిస్తే ఆదరిస్తారు. చుంచు ఎ లుక లక్షణం భూమిని తవ్వటం, అది నిరంతరం తవ్వుతూనే వుంటుంది, ఎప్పుడు ఎక్కడ భూమి మీదకు వస్తుందో తెలియదు. అలాగే కమ్యూనిజం కూడా అలాంటిదే. సమాజంలో దోపిడీ వున్నంత కాలం దానికి గురి అయ్యేవారు నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రతిఘటిస్తూనే వుంటారు.

దక్షిణ భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ స్ధాపన చేసింది నేటి పాకిస్దాన్‌లో పుట్టి పెరిగిన అమీర్‌ హైదర్‌ ఖాన్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. పుచ్చపల్లి సుందరయ్యను కమ్యూనిస్టు పార్టీలోకి ఆకర్షించింది ఆయనే. తరువాత సుందరయ్య నంబూద్రిపాద్‌తో సహా అనేక మందిని పార్టీలోకి తీసుకువచ్చారు.

మతాలకు మూలం తత్వశాస్త్రాలు. ప్రతి మతం, ప్రతి తత్వవేత్త సమాజంలో ప్రతివారూ సుఖపడా లనే కోరుకున్నారు. కమ్యూనిస్టు తత్వవేత్త ల ప్రత్యేకత ఏమంటే ఆ మార్పు ఎలా రావాలో అందుకు ఏం చేయాలో చెప్పటమే. మత తత్వవేత్త లు చెప్పిన దానిని నమ్మటానికే జనం వేల సంవత్సరాలు తీసుకున్నారు తప్ప వెంటనే నమ్మలేదు. యూదు మతంపై తిరుగుబాటుతో క్రైస్తవం అవతరించింది. దానిలో కాథలిక్కు లు, ప్రొటెస్టుంటు లు ఇలా ఎన్నో భావజాలా లు. క్రైస్తవంపై తిరుగుబాటుతో ఇస్లాం అవతరించింది. దానిలో ఎన్నో శాఖ లు. మన దేశానికి సంబంధించి ఎన్నో మతా లు వాటన్నింటికీ కొన్ని సారూప్యత లు వున్న కారణంగా సింధునది ప్రాంతంలో (సింధు ను హిందూగా పిలిచిన విషయం తెలిసినదే) విస్తరించిన కారణంగా వాటన్నింటినీ కలిపి హిందూమతంగా కొందరు వర్ణిస్తున్నారు.నిజానికి ఒకే మతం అయితే భిన్న వ్యాఖ్యానాలు చెప్పిన ఆచార్యులు వుండేవారు కాదు. శైవం, వైష్ణవం ఇలా ఎన్నో వున్నాయి. వీటన్నింటిపై తిరుగుబాటు కారణంగానే బౌద్దం వునికిలోకి వచ్చింది. మెజారిటీ ప్రజ ల ఆశ లను ఒక మతం లేదా సిద్దాంతం నెరవేర్చకపోతే లేదా ప్రాతినిధ్యం వహించకపోతేనే ఆ మతంపై తిరుగుబాట్లు జరుగుతాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఆ బౌద్దం ఎన్నో ముక్కలైంది. అన్నింటికీ మించి అవతరించిన మన దేశంలో ఒక మైనారిటీ మతంగా , ఇరుగు పొరుగు దేశాలలో ఒక మెజారిటీ మతంగా అవతరించింది.
ఐరోపాలో పారిశ్రామిక విప్లవం తెచ్చిన అసమానతలు,దోపిడీ కారణంగా దానికి వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన తత్వ శాస్త్రమే కమ్యూనిజం. ప్రపంచ చరిత్రను కాసి వడపోసిన తత్వవేత్త లు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, మరెందరో దోపిడీ సమాజం పోవాలని కోరుకున్నంత మాత్రాన పోదని దాన్ని కూకటి వేళ్లతో పెకలించి దాని పునాదు లపై కొత్త వ్యవస్ధను నిర్మించాలని చెప్పారు. అది శ్రామికులే చేయాలి అన్నారు.
నిజానికి ఇది కూడా మత ప్రాతిపదికే అయితే కొందరు కొత్త దేవుళ్లు,దేవదూతలను , మహత్యాలను రంగంలోకి తెచ్చి వుండేది. దీని ప్రత్యేకత ఏమంటే మతా తత్వశాస్త్రా లు లేదా బోధను ఒక ప్రాంతం లేదా కొన్ని ప్రాంతా లపై మాత్రమే ప్రభావం చూపించాయి. కమ్యూనిజం తత్వ శాస్త్ర ప్రత్యేకత ఏమంటే అది మతాలు, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా విశ్వవ్యాపితంగా ప్రభావితం చేసింది.
మత భాషలో చెప్పాంటే జర్మనీకి చెందిన క్రైస్తవులైన మార్క్సు, ఎంగెల్స్‌ అభివృద్ధి చేసిన కమ్యూనిజాన్ని ఆర్ధడాక్‌ చర్చి మతాన్ని అవ లంభించే రష్యాలోని లెనిన్‌ తమ దేశంలో తొలి కమ్యూనిస్టు రాజ్య స్దాపనకు పునాది వేశారు. దాని ప్రభావానికి గురి కాని వారు లేరు. అలాంటి వారిలో మన దేశానికి చెందిన హిందువు ఎంఎన్‌రాయ్‌, ముస్లింలైన ఎందరో ప్రముఖులు ఆకర్షితులై మన దేశానికి తీసుచ్చారు. దక్షిణ భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ స్ధాపన చేసింది నేటి పాకిస్దాన్‌లో పుట్టి పెరిగిన అమీర్‌ హైదర్‌ ఖాన్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. పుచ్చపల్లి సుందరయ్యను కమ్యూనిస్టు పార్టీలోకి ఆకర్షించింది ఆయనే. తరువాత సుందరయ్య నంబూద్రిపాద్‌తో సహా అనేక మందిని పార్టీలోకి తీసుకువచ్చారు.

( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d