10thFederal Council of NFPE at Guwahati
09 Friday Sep 2016
Posted in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners
09 Friday Sep 2016
Posted in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners
08 Thursday Sep 2016
Posted in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS
Tags
ANDHRA PRADESH, AP crisis, ap special status, Central government, Special Assistance To Andhra Pradesh, Special Assistance To Andhra Pradesh in brief
ఎంకెఆర్
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం చివరికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజి కూడా లేకుండా ప్రత్యేక సాయం పేరుతో దిగువ గురువారం సాయంత్రం ఆర్ధిక మంత్రిత్వశాఖ వెబ్సైట్లో ఒక వివరణాత్మక నోట్ను వుంచింది. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.
పద్నాలుగవ ఆర్ధిక సంఘం నివేదికలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక లోటు మొత్తం రు.22,113 కోట్లు.ఈ మొత్తాన్ని ఐదు సంవత్సరాల వ్యవధిలో కేంద్రం చెల్లిస్తుంది.
రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆర్ధికలోటు పూడ్చటంలో భాగంగా ఇప్పటికే రు.3,979.5 కోట్లను కేంద్రం ఇచ్చింది, మిగలిన మొత్తాన్ని వార్షిక వాయిదాలలో చెల్లిస్తుంది.
రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణ నిమిత్తం ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు చెల్లించింది. మిగిలిన వెయ్యి కోట్ల రూపాయలను తగు సమయంలో చెల్లిస్తుంది.
వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక పాకేజి కింద ఇప్పటికే రు.1050 కోట్లు చెల్లించింది, మరో 1050 కోట్లను వచ్చే సంవత్సరాలలో అందచేస్తుంది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ వుత్పత్తి, 7.2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది, ఎనభై టిఎంసిల నీటిని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లించే విధంగా రూపొందించారు. 2005-06 ధరలలో ఈ ప్రాజెక్టుకు రు 10,152.04 కోట్ల మేరకు ప్రణాళికా సంఘం అనుమతించింది. తరువాత కేంద్ర జలవనరుల సలహా సంఘం సిఫార్సుల మేరకు 2010-11 ధరలలో రు.16,010..45 కోట్లకు పెంచింది. దీనిలో రు.2,868 కోట్ల విద్యుత్, మంచి నీటి పధకాల మొత్తం కలసి వుంది.ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట ఆమోదం పొందక ముందు కేంద్ర ప్రభుత్వ ఏఐబిపి సాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి 2014 మార్చి 31వరకు రు.5,135.87 కోట్లు ఖర్చు చేసింది. దీనిలో కేంద్రసాయం రు.562.469 కోట్లు వుంది. దిగువ పద్దతిలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సాయం ఇలా వుంటుంది.
2014 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రాజెక్టులో సాగునీటి అవసరాలకు అయ్యే ఖర్చులో మిగిలిన మొత్తాన్ని నూరుశాతం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రాజెక్టు నిర్మాణానికి తమను అనుమతించాలన్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్ధనను కేంద్రం అంగీకరించింది.
అర్హత కలిగిన వెనుకబడిన ప్రాంతాలను నోటిఫై చేసినప్పటి నుంచి నగదు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది.
విద్యా సంస్థల ఏర్పాటు విషయానికి వస్తే పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించారు.తాత్కాలిక ప్రాంగణంలో ఐఐటి పని చేయటం ప్రారంభమైంది. ప్రధాన ప్రాంగణ నిర్మాణం జరగాల్సి వుంది. కర్నూలులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ తాత్కాలిక భవనాలలో ప్రారంభమైంది. ప్రధాన కాంపస్ నిర్మాణం జరగాల్సి వుంది. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్ధలాన్ని ఇప్పటికే ఎంపిక చేశారు. తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ మరియు పరిశోధనా సంస్ధను, విశాఖలో ఐఐఎంను ఏర్పాటు చేశారు. గుంటూరులో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపి, స్ధలాన్ని కూడా తీసుకున్నారు. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థల ఎంపిక కమిటీ ఇప్పటికే స్థలాన్ని ఆమోదించింది. జాతీయ విపత్తు యాజమాన్య సంస్ధ ఏర్పాటకు అవసరమైన స్ధలాన్ని తీసుకోవలసి వుంది.
ఆచరణ సాధ్యతకు లోబడి దుగ్గరాజపట్నంలో పిపిపి పద్దతిలో ప్రధాన రేవు ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆర్ధిక వ్యవహారాల మంత్రి వుపసంఘం అంగీకరించింది. వుక్కు, ఆయిల్ కార్పొరేషన్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించాల్సి వుంది.
విమానాశ్రయాలకు సంబంధించి విశాఖలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. తదుపరి విస్తరణకు భోగాపురంలో స్ధలాన్ని గుర్తించారు. దానిని ఎయిర్పోర్ట్ అధారిటీకి అప్పగించాల్సి వుంది. దానిని ఆ సంస్ధ లేదా పిపిపి పద్దతిలో అభివృద్ధి చేయవచ్చు. సాంకేతిక, ఇర్ధిక సాధ్యత నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాల్సి వుంది. విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 698 ఎకరాలను సేకరించాల్సి వుంది. తిరుపతి విమానాశ్రయంలో నూతన టెర్నినల్ను గతేడాది అక్టోబరు 22న ప్రధాని ప్రారంభించారు. మూడు విమానాలను పార్కింగ్ చేయటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వున్న సౌకర్యాలు అంతర్జాతీయ విమానాలు దిగటానికి సరిపోతాయి. మరో నాలుగు విమానాల పార్కింగ్కు వున్న స్ధలంలోనే ఏర్పాట్లు చేస్తారు.
జాతీయ రహదారుల ఏర్పాటు జాతీయ రహదారుల సంస్ధ అనేక చర్యలు తీసుకుంది. ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానితో హైదరాబాదు, ఆ ప్రాంతంలోని ఇతర పట్టణాలకు వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన చర్యలు పరిశీలనలో వున్నాయి. విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలి పట్టణ ప్రాంతాలలో మెట్రో రైళ్ల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలను చురుకుగా పరిశీలించటం జరుగుతున్నది.
పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 2015 ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తిగా చెల్లించటం జరుగుతున్నది. ఫలితంగా 2014-15తో పోల్చితే 2015-16లో 55శాతం పెరిగి అదనంగా రు.7787 కోట్లు వచ్చాయి. మరుసటి ఏడాదికి కూడా అలాగే చెల్లించటం జరుగుతున్నది.
08 Thursday Sep 2016
Posted in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others
Tags
ANDHRA PRADESH, AP crisis, ap special status, Central government, Special Assistance To Andhra Pradesh
1 The Central Government is committed to help and assist the newly created State of Andhra Pradesh. The commitments of the Centre emanate from four basic documents, namely, the provisions of the Andhra Pradesh Reorganisation Act, 2014, the report of the Fourteenth Finance Commission, the statement of the then Prime Minister before the Parliament on 20.2.2014 and the Report dated 1.12.2015 of Vice Chairman, NITI Aayog on Developmental Support to the Successor State of Andhra Pradesh under the Andhra Pradesh Reorganisation Act 2014.
2. The above mentioned commitments are broadly categorized as under:-
(i) The Andhra Pradesh Reorganisation Act:
(a) Section 46 of the Act provides for a reference to be made to the Fourteenth Finance Commission to take into account the resources available to the Successor States and make separate awards to them. It further provides for a developmental package to be given to the backward areas of the State of Andhra Pradesh. It also provides for adequate incentives in particular for Rayalaseema and north coastal regions of the State.
(b) Section 90 of the Act declares the Polavaram Irrigation Project as a National Project.
(c) Under Section 93 of the Act, the details of institutions and infrastructure to be developed in the State are outlined in the Thirteenth Schedule to the Act.
(d) Section 94 of the Act provides for appropriate fiscal measures, including offer of tax incentives, to be given to the Successor States to promote industrialization and economic growth. It further provides for support to programmes for backward areas including physical and social infrastructure. In addition, it provides for giving special financial support for creation of essential facilities in the new capital of the successor State of Andhra Pradesh, including the Raj Bhawan, High Court, Government Secretariat, Legislative 2 Assembly, Legislative Council and such other essential infrastructure.
(ii) Statement of the then Prime Minister Dr. Manmohan Singh on 20.2.2014: The then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 stated before the Rajya Sabha that Special Category Status would be extended to the State of Andhra Pradesh for a period of five years. This would be done to put the State’s finances on a firmer footing. He further stated that the resource gap for the year 2014-15 would be compensated by the Central Government.
(iii) Fourteenth Finance Commission: The Fourteenth Finance Commission defined the financial relationship between Centre and the States for the five year period ending 2019-20. The Commission did not make a distinction between Special and General Category States. Its approach was to fill the resource gap of each State to the extent possible through tax devolution. Accordingly, the Commission recommended an enhanced devolution of 42% of the Central Government’s tax revenues to States. If devolution alone could not cover the assessed gap, for certain States, a revenue deficit grant was provided. Andhra Pradesh was one of the States determined to be a revenue deficit State, and the Commission recommended that the Centre would provide revenue deficit grant for the period of the Fourteenth Finance Commission. The amount of deficit for each year was mentioned in the report itself and a total of Rs.22,113 crores is to be paid to Andhra Pradesh as revenue deficit grant for the 5 year period.
(iv) Report on Developmental Support to Andhra Pradesh dated 1.12.2015: The Vice Chairman, NITI Aayog Dr. Arvind Panagariya studied various aspects of the support to be given to Andhra Pradesh under the Reorganisation Act and made recommendations regarding effective implementation.
3 The Central Government’s commitments to the State of Andhra Pradesh
. Under the Andhra Pradesh Reorganisation Act, the commitment for the resource gap for the year 2014-15 is being met on the basis of standardized expenditure for that year. The revenue gap has been tentatively quantified subject to further adjustment on account of figures relating to certain pension schemes. A part of the revenue gap compensation amounting to Rs.3,979.5 crore has already been paid and the balance is being paid in annual instalments.
An amount of Rs.2,500 crore has already been paid as support for creation of new capital of State of Andhra Pradesh and a balance of Rs.1,000 crore would be paid in due course. An amount of Rs.1,050 crore has been disbursed as special package for backward areas and a further amount of Rs.1,050 crore would be paid in the coming years.
4. The Polavaram Project is on the river Godavari near Ramayyapeta village of Polavaram mandal, about 42 km upstream of Sir Arthur Cotton Barrage in the State of Andhra Pradesh. It envisages construction of a dam and canal system to create ultimate irrigation potential of 2,91,000 ha. (7.2 lakh acres), generation of 960 MW of hydro power, drinking water supply to a population of 28.50 lakh in 540 villages and diversion of 80 TMC of water to Krishna river basin. The project was accorded investment clearance by the Planning Commission for Rs.10,151.04 crore (at 2005-06 price level) in 2009. Further, the Advisory Committee of Ministry of Water Resources approved the cost at 2010-11 price level as Rs.16,010.45 crore during January, 2011 including power and drinking water component of Rs.2868 crore. Prior to the passage of the AP Reorganisation Act, the Polavaram Project was being implemented by the Government of Andhra Pradesh with Central Assistance under the Accelerated Irrigation Benefits Programme (AIBP). An expenditure of Rs.5,135.87 crore had been incurred up to 31.3. 2014 including Central Assistance of Rs.562.469 crore.
The Central Government will fund the Polavaram Irrigation Project in the following manner:
(i) It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1.4.2014, to the extent of the cost of the irrigation component on that date.
(ii) In view of the recommendations of the Vice Chairman NITI Aayog that it will be appropriate for the State of Andhra Pradesh to execute this project (as it is an important project and the State Government is keen to complete it at the earliest), the Government of India has agreed to the State’s request for the execution of the project by the State Government on behalf of the Government of India.
5. Government of India has already legislated for fiscal incentives of enhanced investment allowance and accelerated depreciation. They will come into effect once notified, after the State of Andhra Pradesh identifies the eligible backward areas.
6. In respect of educational and other institutions: A Petroleum University has already been established.
The IIT has already been functioning from a transit campus and the main campus is being constructed.
The National Institute of Technology has already been functioning since September 2015 in a temporary campus and its main campus is being constructed.
The Indian Institute of Information Technology, Kurnool has already started functioning from the temporary campus and would start functioning and its main campus is being constructed.
The site for the Central University in Anantapur district has already been selected. 5 The Indian Institute of Science Education and Research has been established in Tirupati.
The Indian Institute of Management has been established at Visakhapatnam.
An All India Institute of Medical Sciences has been approved at Guntur and the land for the same is being taken over.
A Tribal University is to be established in the State of Andhra Pradesh for which a Site Selection Committee of the State has already approved the land.
A National Institute of Disaster Management is being established in the State of Andhra Pradesh for which identification and takeover of the land is being completed.
7.(i) The Cabinet Committee on Economic Affairs has given in-principle approval for the establishment of a major port at Dugarajapatnam in Andhra Pradesh on PPP basis, subject to feasibility.
(ii) Proposals with regard to the Steel Authority of India, Indian Oil Corporation/HPCL to set up units in Andhra Pradesh are being examined as provided in the Reorganisation Act.
(iii) Regarding airports: In Vishakhapatnam, international flights are already operating. For further expansion, land has been identified at Bhogapuram. The State is to acquire and hand over land for development by AAI as per the standard terms for such development or develop on its own by PPP. A techno economic feasibility report is to be undertaken by State Government. For Vijayawada, MoU has been signed by AAI with Govt. of Andhra Pradesh to develop the existing terminal. The State is to 6 acquire 698 acres of land required for the expansion as per the standard terms. For Tirupati, the new terminal was inaugurated by the Prime Minister on 22.10.2015. A new apron for parking for 3 aircraft has been completed. The existing runway, apron and terminal building are adequate for commencing international flights. Expansion of new apron for parking additional 4 aircraft and isolation bay is under construction within the available land.
(iv) The National Highway Authority of India has taken several steps for establishment of the National Highways in the State of Andhra Pradesh. The Railways is considering measures for establishing a rapid rail and road connectivity between the new proposed capital of Andhra Pradesh with Hyderabad and other cities in the region. The Government of India is actively considering proposals for the establishment of the Metro Rail in Visakhapatnam and VijayawadaGuntur-Tenali urban area.
8. The Fourteenth Finance Commission’s award came into effect from 1.4.2015. The enhanced devolution amount due to Andhra Pradesh is being paid in entirety. This has resulted in an increase of Rs.7,787 crore in tax devolution in 2015-16 compared to 2014-15, a growth of 55%. The revenue deficit grants for each of the years recommended by the Fourteenth Finance Commission will also be paid by the Government of India to the State of Andhra Pradesh. The same has been done for the year 2015-16 and 2016-17. There are no issues pending on that score.
9. The Government of India is thus honouring and shall honour all commitments made under the Andhra Pradesh Reorganisation Act.
10. The statement of the then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 contains six paragraphs. There are no issues with regard to five out of the six paragraphs. With regard to the first point i.e. the grant of special status, an apparent conflict has set in, between the statement and the recommendations of the Fourteenth Finance Commission which came subsequently. On page 17 (para 2.29 & 2.30) of the Report, the Commission has stated (inter alia):
“We did not make a distinction between special and general category states in determining our norms and recommendations…… In our assessment of State resources, we have taken into account the disabilities arising from constraints unique to each State to arrive at the expenditure requirements. In this regard, we have observed that the North-eastern and hill States have several unique features that have a bearing on their fiscal resources and expenditure needs, such as low level of economic activity, remoteness and international borders. Our objective has been to fill the resource gaps of each State to the extent possible through tax devolution. However, we have provided post-devolution revenue deficit grants for States where devolution alone could not cover the assessed gap……
We are of the view that intra-state inequality is within the policy jurisdiction of the States and provisioning of adequate resources through tax devolution should enable them to address intra-state inequalities in an effective manner.”
Thus following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. However, the Central Government has agreed to give a special assistance measure for Government of Andhra Pradesh for five years, which would make up for the additional Central share the State might have received during these years, i.e. 2015-16 to 2019-20, as envisaged in the then Prime Minister’s statement dated 20.2.2014. This will be in the form of Central Government funding for externally aided projects for the state for Andhra Pradesh signed and disbursed during these years.
11. Thus the Government of India has effectively addressed all commitments made to the State of Andhra Pradesh in the Andhra Pradesh Reorganisation Act, the Fourteenth Finance Commission and the statement of the then Prime Minister on 20.2.2014.
08 Thursday Sep 2016
Posted in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics
నాడు పార్లమెంట్ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి.
ఎం కోటేశ్వరరావు
ప్రతిపక్ష వైసిపి సభ్యులు నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు శాసనసభలో పదే పదే ప్రకటించటాన్ని యావత్ తెలుగు ప్రజలూ గమనించారు. రెండు సంవత్సరాలకు పైగా రాజకీయ పార్టీలు, జనం నోర్మూసుకుని కూర్చున్నా ఎన్నడూ దాని గురించి సూటిగా మాట్లాడని చంద్రబాబు ప్రత్యేక హోదా, పాకేజీ కూడా ఇచ్చేది లేదని ఒకవైపు కేంద్రం తేట తెల్లంగా ప్రకటించిన తరువాత దాని గురించి తాను ప్రకటన చేస్తానని చెప్పటమే రాజకీయ జాణతనం. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఆత్మరక్షణలో పడిపోయిందంటే వైసిపి సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలు సాగకుండా నినాదాలతో అడ్డుకుంటుంటే తెలుగు దేశం సభ్యులు ముఖాలు వేలాడవేసుకొని నిస్సహాయంగా కూర్చుండి పోయారు. అదే మిగతా సందర్బాలలో గతంలో వారెన్నడూ అంత వినమ్రతతో కూర్చోలేదు. బహుశా ప్రస్తుత అసెంబ్లీలో అధికారపక్షం ఇలా నీరుగారి పోయి వుండటం ఇదే మొదటిసారి.
నాడు పార్లమెంట్ తలుపులు మూసి ప్రహసన ప్రాయంగా కాంగ్రెస్,బిజెపి ఇతర పార్టీల నేతలు కుమ్మక్కై చీకట్లో రాష్ట్ర విభజన తీర్మానం చేశారు. అయితే ఆ విభజన హామీలను తుంగలో తొక్కేందుకు మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా నేడు బిజెపి నేతలు అర్ధరాత్రి సమాయాన్ని ఎంచుకొని ప్రత్యేక హొదా లేదని ప్రకటించారు. అది విద్రోహం అని మిగతా పార్టీలన్నీ విమర్శిస్తే తెలుగు దేశం, బిజెపి పార్టీలు స్వాగతం పలికాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కూడా లేదని తేలిపోయింది. ప్రత్యేక పాకేజీ లేకుండా ప్రత్యేక సాయం అని అది కూడా 2015 నుంచి 2020 వరకు మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసింది. పోనీ దాని వివరాలు ఏమిటి అంటే రేపు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పెడతాం చూసుకోమని విలేకర్లకు చెప్పి పంపారు.ఈ మాత్రం చెప్పటానికి అర్దరాత్రి ప్రత్యేకంగా పత్రికా గోష్టి పెట్టటం అవసరమా ?
తాము రాజకీయంగా నిండా మునిగి జనాన్ని ముఖ్యంగా యువత భవిష్యత్ను అంధకారంలో ముంచిన పెద్దలు ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో వెంటనే తేల్చివేశారు. ఇక తేల్చు కోవలసింది జనమే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం చేసేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని కేంద్ర మంత్రులు ప్రకటించినపుడే అది వట్టిస్తరి మంచినీళ్లని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్లు పెద్ద వూదరగొడుతున్నారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచే ఆ డిమాండ్ వుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏ సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుకైనా ఆ సూత్రాలు వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి 90శాతం నిధులు అంద చేస్తుంది.ఇప్పటికే అలాంటి 14 ప్రాజెక్టుల జాబితాను ఈ చిరునామాలో చూడవచ్చు.http://wrmin.nic.in/writereaddata/Guidelines/NProjects572133778.pdf పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టటం ద్వారా ఆ మేరకు రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. అలాంటి హోదా ఇవ్వటానికి రాష్ట్రాన్ని విభజించటానికి సంబంధం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కారణంగా వెసులు బాటు కోసం ఆహోదా ఇచ్చినట్లు చెప్పటం మోసం చేయటమే. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక హోదాను కల్పించటాన్ని మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినపుడు, జాతీయ ప్రాజెక్టు హోదా తమ పధకాలకు సైతం ఎందుకు కల్పించరని కేంద్రాన్ని ఇతర రాష్ట్రాలు అడగకుండా వుంటాయా ? ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించినందుకు పరిహారంగా ఇస్తే ఆమేరకు నిబంధనలను కూడా సవరించకుండా ఎలా సాధ్యం. ఒక రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వటానికి మిగతా రాష్ట్రాలు ఎలా అంగీకరిస్తాయి ?
ప్రత్యేక హోదా విషయమై ఒకే నోటితో రెండు మాటలు మాట్లాడుతూ అనేక అనుమానాలకు తావిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిపిస్తే మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయి కనుక రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం వుంది కనుక కొత్తగా ఏ రాష్ట్రానికీ ఇవ్వదలచలేదు. ఒక వేళ ఇచ్చినా రాయితీలను గణనీయంగా తగ్గించిన కారణంగా పెద్దగా ప్రయోజనం వుండదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కూడా పెద్దగా లబ్డి పొందింది లేదు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్న పెద్దలకు ఈ విషయాలన్నీ రెండు సంవత్సరాలకు ముందు ఎన్నికల సందర్భంగా, లేదా గత రెండు సంవత్సరాలుగా తెలియవా ? వేదికల మీద వాగ్దానాలు కురిపించిన పెద్దలు రాజ్యాంగం, నిబంధనలు తెలియని అజ్ఞానులు కాదే ! కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచారు. అయితే కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకున్నట్లుగా కేంద్రం అమలు జరుపుతున్న అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించారు. ఫలితంగా పది శాతం నిధులతో పాటు అంత కంటే ఎక్కువే భారం మోపారు. రెండవది రాష్ట్రాలకు వాటా లేని సెస్సుల వంటి వాటిని ఇటీవలి కాలంలో విపరీతంగా పెంచారు. దాని వలన జనం జేబుల నుంచి కేంద్రానికి వెళ్లేది కూడా పెరిగింది.
ప్రత్యేక హోదా రాయితీలకు అవకాశం వున్న రాష్ట్రాలలో ఇప్పటికే అనేక మంది వాటిని నమ్ముకొని పరిశ్రమలు పెట్టారు. ఇప్పుడు జిఎస్టి వచ్చింది కనుక ఆ రాయితీలను మధ్యలో నిలిపివేస్తారా ? అదే మాదిరి జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగ బద్దంగానే ప్రత్యేక ప్రతిపత్తి వుంది. మరి అక్కడ ఎలా అమలు జరుపుతారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు పార్లమెంట్లో , వెలుపలా వాగ్దానం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలకు అమలు జరిగినంత కాలం అమలు జరుగుతాయి. మిగతావాటికి ఆగిపోతే ఆంధ్రప్రదేశ్కూ నిలిచిపోతాయి, నలుగురితో నారాయణ ! పేచీ వుండదు, బిజెపి మోసం చేసిందనే విమర్శలూ వుండవు. అలాంటపుడు వాగ్దానం చేసిన మేరకు ప్రకటించటానికి ఇబ్బంది ఏమిటి ? ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు పని చేయటం అవసరం. కేంద్రం తన విధానాలు మార్చుకొని ఆంధ్రప్రదేశ్లో తగినన్ని పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించాలి. కడపలో మరో వుక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు, వివిధ రంగాలలో ి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాలైన పెట్రోలియం, రక్షణ వంటి రంగాలకు అవసరమైన వుత్పత్తుల తయారీకి మరో ఇసిఐఎల్, మరో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ,అణ ఇంధన కాంప్లెక్స్, వంటివి ఆంధ్రప్రదేశ్లో పెట్టటానికి ఆటంకం ఏమిటి ? ఐడిపిఎల్ వంటి వాటిని స్ధాపించి యువతకు వుపాధితో పాటు జనానికి చౌకగా ఔషధాలు అందించటానికి వున్న ఇబ్బంది ఏమిటి ?
ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవరైనా ఇప్పటికే మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ వున్న ప్రాంతాలలోనే పరిశ్రమలు పెడతారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే చైనాలోనే ప్రయివేటు రంగం పరిశ్రమలన్నీ ఆ విధంగా కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే కేంద్రీకృతమయ్యాయి. అభివృద్ధి కొత్త సమస్యలను సృష్టించింది. దాంతో పరిశ్రమలు లేని ప్రాంతాలలో పెట్టుబడులకు కేంద్రీకరించింది. గతంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన విధానం కూడా కొన్ని అసమానతలను సృష్టించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పలు సంస్థలను హైదరాబాదులోనే కేంద్రీకరించటంతో అటు తెలంగాణాలో మిగిలిన జిల్లాలు, ఇటు ఆంధ్రప్రాంతంలో కొంతమేరకు విశాఖ మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిపోయాయి. మన దేశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా ప్రయివేటు వారి వచ్చి ఒరగపెడతారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి వుండదు.అందువలన ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేయటం ఎంతో సముచితం.
08 Thursday Sep 2016
Posted in Current Affairs, INDIA, NATIONAL NEWS
Tags

The Unnat Jyoti by Affordable LEDs (UJALA) programme has been widely accepted across rural and urban areas of the country and so far over 15.45 crore LED bulbs have already been distributed under this programme. Over 5.15 crore Indian households have already benefitted from this programme and have made their homes brighter.
The UJALA is the world’s largest Light Emitting Diode (LED) programme for the residential sector. The initiative is being implemented by Energy Efficiency Services Limited (EESL) a public sector undertaking of Ministry of Power.
The scheme is presently operational in 18 states and 4 Union Territories. EESL will roll out the scheme in West Bengal and North Eastern states in the coming days. In the remaining states and Union Territories, the decision to roll out the scheme is pending with the respective state governments.
LED bulbs can be collected from designated distribution kiosks across the country, the details of which are available on www.ujala.gov.in.
The LED bulbs distributed under the UJALA scheme is one third the market price and these superior quality bulbs also come with a three-year free replacement warranty. Under the UJALA scheme, consumers can avail these LED bulbs at an upfront cost and can save nearly Rs. 336 every year on their electricity bills per LED bulb, making the bulbs free to the user in just 3 months.
Ministry of Power, through Energy Efficiency Services Limited (EESL), has ensured that the common man is made aware of the scheme through various platforms. In every state, where the scheme is functional, traditional media such as Television, Radio and Newspapers; Out of Home media such as Hoardings, Communication Vans, Posters, etc.; and Digital platforms such as website, Social Media, Mobile App and microsite are used to spread awareness about distribution of these bulbs.
Government of India is committed to achieving its target of replacing all the 77 crore inefficient bulbs in India with LEDs. This will result in reduction of 20,000 MW load, energy savings of 100 billion kWh and Green House Gas (GHG) reduction of 80 million tonnes every year.
08 Thursday Sep 2016
Posted in Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties

The Union Home Minister Shri Rajnath Singh today chaired the follow-up meeting of the All Party delegation that visited Jammu and Kashmir on September 04-05, 2016.
Following is the statement of the All Party delegation after the follow-up meeting:
“The members of the All Party Parliamentary Delegation have expressed serious concerns of the prevailing situation in the State of Jammu and Kashmir. The members of the delegation are of the opinion that there is no place for violence in a civilized society. There can be no compromises on issue of National Sovereignty.
The members appeal to the people of the state to shun the path of Violence and resolve all the issues through dialogue and discussion. The members requested the central and state government to take steps for a dialogue with all stake-holders. The members asked the Central and State Government to take steps to ensure that educational institutions, Government offices and Commercial establishments start functioning normally at the earliest. They requested the government to take effective steps to ensure security for all citizens and provide medical treatment to citizens and security personnel injured in the agitation.”
04 Sunday Sep 2016
Posted in CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS
Tags
Article 370, CPI, CPI(M), India-Pakistan, Kashmir, Kashmir problem, Kashmir Valley, Left parties
The CPI(M) General Secretary Sitaram Yechury and the CPI General Secretary S.Sudhakar Reddy have issued the following statement On the Current Events in the Kashmir Valley
The state of Jammu & Kashmir has been a part of India ever since the
accession of the state to the Indian Union in October 1947. Throughout the
chequered history of the past six decades, Kashmir has been not just a
territorial dispute for India but a test of the secular, democratic and
federal nature of the Indian Republic.
For the past nearly two months Kashmir has been in turmoil. Since the
killing of Burhan Wani, a Hizbul Commander, the people in the Valley have
been out on the streets in mass protests. More than 70 people have died in
the firing by the security forces and a few thousand have been injured. Two
security personnel have also lost their lives. Pellet guns used by the
security forces have blinded and maimed many. Instead of quelling the
protesters, it only intensified with each death and injury in police firing.
The main force driving these protests are the youth. These mass protests
that have spread into rural Kashmir, graphically illustrate the deep sense
of alienation of the people from the Indian State. At no time has the gulf
between India and the Kashmiri people been so wide. This serious situation
calls for an examination of the entire Kashmir problem.
The consistent stand the Left parties have been taking is that Jammu &
Kashmir has a special status which was reflected in the adoption of Article
370 of the Indian Constitution. At the heart of the matter lies how in
letter and spirit its autonomy and special status, eroded over the years,
can be restored. A political agreement must be reached, which should be
acceptable to the people whereby the state of Jammu & Kashmir would remain
as part of the Indian Union but by fulfilling the commitment, made to the
state and the people in 1948.
The entire geo-political situation has changed in the post-independence
decades. A solution to the Kashmir problem has also the dimension of India
and Pakistan discussing to settle long standing disputes.
These immediate steps must begin by taking certain confidence building
measures:
* The first of these must be the immediate cessation of the use of
pellet guns.
* Secondly, withdraw the AFSPA and the army from the civilian areas.
* Thirdly, order a judicial enquiry into all instances of excesses
committed by the armed forces against civilians.
* Fourthly, adequate compensation to all families who have suffered
loss of lives and rehabilitation of the injured by ensuring their means of
livelihood must be undertaken immediately.
* Fifthly, time bound projects for economic development and employment
generation, including transfer of Dulhasti and Uri power projects; opening
of an IIM and IIT in Srinagar.
Further, the initiation of the political dialogue must not be based on any
preconditions. The earlier recommendations of the various working groups
and the report of the team of interlocutors appointed after the visit of the
all party delegation in 2010 following the then disturbances must be kept in
consideration.
The Left parties suggest the following necessary steps at for arriving
towards a political solution in the current concrete circumstances:
a. The internal dialogue with all stakeholders in Jammu & Kashmir should
proceed on the basis reversing the erosion of Article 370. The three regions
of the state, Jammu, the valley and Ladakh, should have autonomous
structures within the State of Jammu & Kashmir. This will entail changes in
the constitutional and legal scheme which can begin by revising the existing
orders and laws. Ultimately, a fresh political framework should emerge.
b. The second dimension is the India-Pakistan factor. Since 2014 India
has been adopting a blow hot-blow cold policy towards a comprehensive
dialogue with Pakistan. This Government of India had announced that this
dialogue will also deal with the question of Kashmir, the government must
carry forward this process safeguarding India’s interests and ensure that
Pakistan is brought to the discussion table.
The people in the rest of the country are being fed various stereotypes
about the Kashmiri people. Kashmiris are being depicted as secessionists,
terrorists and pro-Pakistan. This must be put to an end. Reports of attacks
on Kashmiri youth in other parts of the country must be immediately
investigated and culprits punished.
03 Saturday Sep 2016
Posted in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA
Tags
Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

ఎంకెఆర్
అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్-ఎంగెల్స్ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్ సిలబస్ ప్రాజెక్టు(ఒపిఎస్) కింద నూతన సిలబస్ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్ వాచ్ డాట్ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ఆడమ్ స్మిత్ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్ ఫ్రైడ్ మాన్ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు
అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్ పింగ్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.
భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

నార్మన్ బెతూన్పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట
ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్ బెతూన్, భారత్ నుంచి ద్వారకా నాధ్ శాంతారామ్ కొట్నీస్(డిఎన్ కొట్నిస్) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెవ్ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్ బెతూన్ మెడల్ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్ తన ఇస్స్టాగ్రామ్ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్ ట్రుడెవ్ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్ బెతూన్ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.
1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్ బెతూన్కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్ బెతూన్ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.
జపాన్ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్ అనే పత్రిక అధిపతి పీటర్ వర్తింగ్టన్ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.
కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?
హాంకాంగ్ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు
అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్బాల్ ఆటగాడు కోలిన్ కయోపెర్నిక్ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్బాల్ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్ బాల్ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్-అమెరికన్లు కయో పెర్నిక్పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్.
అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్ అనే బేస్బాల్ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్ స్పీకర్
ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్ స్పీకర్ ఇస్మాయిల్ కర్మాన్ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అభ్యర్ధనను క్యూబా సర్కార్ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్ వాదిస్తారు. కొలంబస్ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.
03 Saturday Sep 2016
Posted in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion
Tags
Brazil, Dilma Rousseff, Honduras, Impeachment of Dilma Rousseff, media coup, Paraguay, Parliamentary coup
ఎం కోటేశ్వరరావు
బ్రెజిల్ వర్కర్స్ పార్టీ అనుభవం నుంచి తీసుకోవాల్సిన గుణ పాఠాలు ఏమిటి ?
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం
అన్న శ్రీశ్రీ ఇప్పుడు బతికి వుంటే ప్రజాస్వామ్య కుట్ర గురించి చక్కటి కవిత అందించి వుండేవారు. వీరేశలింగం బ్రతికి వుంటే తాను రాసిన ప్రహసనాలకు ప్రజాస్వామ్యం గురించి కూడా రాసి జత చేసి వుండే వారు. లోకంలో దయామయుడైన భూస్వామి, మంచి పెట్టుబడిదారుడు, లోక కల్యాణం కోరుకొనే సామ్రాజ్యవాదీ వుండరు. ప్రజాస్వామ్యం కూడా నేతి బీరలో నెయ్యి వంటిదేనని ప్రతి తరానికి దానిని ప్రహసప్రాయంగా మార్చేవారు తెలియ చేస్తున్నారు. ఇప్పుడు బ్రెజిల్లో అదే జరిగింది, దోపిడీ శక్తులకు ఏ మాత్రం ప్రతిఘటన లేదా ప్రత్యామ్నాయాన్ని చూపినా వారు సహించరని స్పష్టం చేస్తూనే వున్నారు. పూలు, రంగుల పూసలు, నూలు దారాల స్థానంలో సింథటిక్ దారమో మరొకటో తప్ప దండ కూర్పులో ఎలాంటి మార్పు లేదు. మోటుగా వుండేవి, నాజూకుగా మారుతున్నాయి అంతే తేడా, పవన్ కల్యాణ్ అదేదో సినిమాలో చెప్పినట్లు సేమ్ సేమ్ టు సేమ్. మేక పిల్లను తిన దలచుచున్న తోడేలు కథ మాదిరి సామ్రాజ్యవాదుల చర్యలు వున్నాయి. అందువలన వారి చర్యల చట్టబద్దత, న్యాయ సూత్రాల గురించి తర్కించటం వృధా ప్రయాస.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.
లాటిన్ అమెరికాలో తన అజెండాను అమలు జరిపేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేసేందుకు సైనిక నియంతలను గద్దెపై కూర్చుండబెట్టింది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ద్వారా రూపొందించిన నయా వుదారవాద విధానాలకు ఆ ప్రాంతాన్ని ప్రయోగశాలగా వుపయోగించింది. అది వికటించి సైనిక నియంతలు, అమెరికా తొత్తు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వుద్యమించారు. దాంతో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపేందుకు అనివార్యంగా పాలకవర్గాలు దిగిరావాల్సి వచ్చింది. నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరులో పురోగామి వైఖరులు కలిగిన క్రైస్తవ మతాధికారులతో సహా అనేక శక్తులు ఏకం కావటం, ఎన్నికలలో నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరు సల్పిన శక్తులకు జనం పట్టం కట్టటంతో అనేక దేశాలలో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చి ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపాయి. వాటికి ఎన్నిపరిమితులు వున్నప్పటికీ నయా వుదారవాద విధానాలతో సర్వం కోల్పోయిన జనానికి తక్షణ వుపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో సామాన్యజనం వాటికి మద్దతుగా నిలిచినందున బ్రెజిల్, వెనెజులా,బొలీవియా వంటి చోట్ల గతదశాబ్దన్నర కాలంలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ వామపక్ష శక్తులు విజయం సాధిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో సామ్రాజ్యవాదులు ఆ ప్రాంత దేశాలలో సరికొత్త కుట్రలకు తెరతీశారు. దానిలో భాగమే బ్రెజిల్ పరిణామాలు. దీని గురించి ఇంకా లోతుగా పరిశీలించాల్సి వుంది. అ క్రమంలో పలువురు విశ్లేషకులు తమ వైఖరుల నుంచి వెలిబుచ్చిన కొన్ని అంశాల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నించవచ్చు.
సామ్రాజ్యవాదులు, వారి కనుసన్నలలో పని చేసే మీడియా స్వభావం గురించి తెలిసిన వారికి మీడియా నిరంతర కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొద్ది మంది మేథావులు, పరిశీలకులు మాత్రమే వాటిని అర్ధం చేసుకుంటే చాలదు. సామాన్యుల వరకు తీసుకుపోవాల్సి వుంది.సోవియట్, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా మీడియా,చర్చి ఎలా పని చేసిందీ చూశాము, ఆ వ్యవస్ధలు దశాబ్దాల తరబడి కొనసాగి కూల్చివేతకు గురైన పూర్వరంగంలో లాటిన్ అమెరికా పరిణామాలను కూడా చూడాల్సి వుంది. సోషలిస్టు వ్యవస్ధలను కుట్రతో కూల్చివేయటం ఒకటైతే అందుకు అవకాశం ఇచ్చిన ఆ వ్యవస్ధలను నడిపిన కమ్యూనిస్టుపార్టీల లోపం కూడా అందుకు అవకాశం ఇచ్చిందన్నది వాస్తవం. ఇప్పుడు లాటిన్ అమెరికాలో కూడా అధికారానికి వచ్చిన వామపక్ష శక్తులు అదే పొరపాటు చేశాయా ?
సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాతే లాటిన్ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారానికి రావటంతో కాడి పారేసిన అనేక మంది వామపక్ష కార్యకర్తలకు తిరిగి వూతం వచ్చింది. తమ కళ్ల ముందు సోషలిస్టు వ్యవస్థలను దెబ్బతీసిన శక్తులు తమను సహిస్తాయనే భ్రమలకు లోనయ్యాయా అన్నది కూడా పరిశీలించాల్సిన అంశమే. దోపిడీ శక్తులు నిరంతర కుట్రలు చేసి తమ వ్యతిరేకులను దెబ్బతీస్తారన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ లాటిన్ అమెరికా వామపక్ష శక్తులు దానిని పట్టించుకోలేదా ? జనాన్ని చైతన్య పరచలేదా ? వారేమైనా పొరపాట్లు చేశారా అన్నది ఆలోచించాల్సిన అంశమే. ఈ సందర్భంగా నిర్ధారణలకు రాకుండా కొన్ని పరిణామాలు, ధోరణులను చర్చ, పరిశీలనకు వీలుగా ఈ వ్యాసంలో అందించటం జరుగుతున్నది.పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం వున్న వారికి ‘పార్లమెంటరీ కుట్ర’ అన్న పదమే వింతగా అనిపించవచ్చు. నమ్మక పోవచ్చు కూడా, కానీ ఇది నిజం. బ్రెజిల్లో అదెలా జరిగిందో చూడబోయే ముందు హొండూరాస్, పరాగ్వేలో ఆ ప్రహసనం ఎలా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోవటం అవసరం.
హొండురాస్ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు
హొండూరాస్లో జోస్ మాన్యుయల్ జెలయా రోసాలెస్ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.
రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్ కేంద్రానికి నాలుగు బ్యాలట్ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి అ ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు.
![]()
పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది
రోమన్ కాథలిక్ బిషప్గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. ఆయన తండ్రిని ఇరవై సార్లు జైలులో పెట్టారు. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్గా మారారు. ల్యూగోను ఈక్వెడార్లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది. తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.
పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది.
పరాగ్వే, హొండూరాస్లలో జరిగిన కుట్రలను ఎదుర్కోవటంలో వైఫల్యం, వామపక్ష శక్తుల బలహీనతలను గమనించిన సామ్రాజ్యవాదులు, మితవాద శక్తులు లాటిన్ అమెరికాలో పెద్దదైన బ్రెజిల్లో తమ కుట్రను జయప్రదంగా అమలు జరిపారు. చైనా, రష్యా, భారత్, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్ ఆర్ధిక కూటమిని ఏర్పాటు చేయటంలో బ్రెజిల్ ప్రధాన పాత్ర వహించటం కూడా ఈ కుట్రకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
మూడు దేశాలలో జరిగిన పరిణామాల వెనుక అమెరికా,అంతర్జాతీయ కార్పొరేట్ల హస్తం వుంది. గతంలో మితవాద శక్తుల మధ్య వైరుధ్యాల కారణంగా చీలి వుండేవారు. ఇప్పుడు తమ వునికికే ముప్పు రావటంతో అన్ని రకాల మితవాదులు ఒకేతాటిపైకి వచ్చి వామపక్షాలను అధికారం నుంచి తొలగించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి చట్ట సభలనే వేదికలుగా చేసుకున్నారు. ఇలాంటి కుట్రలను ఎక్కడైనా అమలు జరిపే అవకాశం వుంది. లాటిన్ అమెరికా వామపక్ష శక్తులు ఈ కుట్రల గురించి తెలిసి వుండీ వాటిని ఎదుర్కోవటంలో ఎందుకు విఫలమయ్యాయన్నదే సమస్య. లాటిన్ అమెరికాలో అధికారంలోకి వచ్చిన వామపక్ష శక్తులందరూ క్యూబా మాదిరి కమ్యూనిస్టులు కాదు. వారందరి మధ్య అన్ని విషయాలలోనూ ఏకీభావం వున్నవారు కాదు. పార్టీల నిర్మాణం కూడా కమ్యూనిస్టు లేదా సంఘటిత పద్దతులలో జరగలేదు.కుట్రలను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్దత లేదు. బ్రెజిల్ వర్కర్స్ పార్టీ తీరుతెన్నులను ఒక్కసారి చూద్దాం. బ్రెజిల్తో సహా వామపక్ష శక్తులు గెలిచిన మెజారిటీ దేశాల పార్లమెంట్లలో మితవాద పార్టీలు లేదా వామపక్షాలను వ్యతిరేకించే శక్తులు మెజారిటీ కలిగి వుండటం ఈ కుట్రలు అమలు జరగటానికి అనువైన అవకాశాలు కల్పించింది. దీనితో పాటు వర్కర్స్పార్టీ చేసిన తప్పిదాలు కూడా మితవాద శక్తులు, మీడియాకు అవకాశాలనిచ్చాయి.
పదమూడు సంవత్సరాల వర్కర్స్ పార్టీ (పిటి) పాలనలో 30శాతం మంది జనాన్ని దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలుపలికి తెచ్చింది. నలభైశాతం మందిని మధ్య తరగతి స్దాయికి పెంచింది. ఇది మామూలు విషయం కాదు, అయినా జనం ఎందుకు మితవాద శక్తులకు వ్యతిరేకంగా ఎందుకు వీధులలోకి రావటం లేదు ? కుట్రలను గ్రహించలేకపోయారా లేక మీడియా, మితవాద శక్తుల ప్రచారాన్ని నమ్మి ఇతర పార్టీలు మెరుగైన పాలనను అందిస్తాయని ఆశపడుతున్నారా ? అవినీతి వ్యతిరేక పోరాట ఛాంపియన్గా ఒక నాడు జనం ముందున్న పార్టీ నేడు అవినీతికి నిలయమైందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర కార్మిక సంఘాలు, విముక్తి సిద్ధాంతంతో స్పూర్తి పొందిన పురోగామి కాధలిక్ క్రైస్తవమతాధికారులు, నూతన వామపక్షం పేరుతో ముందుకు వచ్చిన యువతరం, భూమిలేని పేదల వుద్యమం కలయిక వర్కర్స్ పార్టీ విజయానికి బాటలు వేసింది. కమ్యూనిస్టు పార్టీ మాదిరి ఒకే కార్యక్రమం, ఆలోచనా ధోరణి కాకుండా బడా పెట్టుబడిదారులు కాకుండా భిన్న వైఖరులు కలిగిన, భిన్న తరగతుల వారి వేదికగా పిటి వుంది. సావోపోలో ఫోరం పేరుతో విడుదల చేసి ప్రకటనపై 46 పార్టీలు సంతకాలు చేశాయి. వాటి లక్ష్యం నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకత. దాని కొనసాగింపుగా సామాజిక వేదికల సమావేశాలు జరిగాయి. ఒకే వేదికపై భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు అవకాశం ఇవ్వటంతో అన్ని తరగతులను అకర్షించాయి.
లాటిన్ అమెరికాలో సంపూర్ణంగా కాకపోయినా వర్గదృక్పధం, నయా వుదారవాద వ్యతిరేక విధానాలతో ముందుకు వచ్చిన శక్తులు అధికారానికి వచ్చాయి. తరువాత అవి వ్యవహరించిన తీరు అంతకు ముందు వాటి పోరాట లక్ష్యాలకు భిన్నంగా వుండటం కూడా సామ్రాజ్యవాదుల కుట్రలు, జనం నిర్లిప్తత, వ్యతిరేకతలకు తావిచ్చి వుండాలి. బ్రెజిల్లో 2002లో లూలా నాయకత్వంలో పిటి విజయం సాధించినప్పటికీ పార్లమెంట్ వుభయ సభలలో 17, 18శాతం స్దానాలు మాత్రమే దానికి వచ్చాయి. ఎన్నికలలో వాగ్దానం చేసిన మాదిరి పేదలకు అనుకూలమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపాలంటే అందుకు బడ్జెట్, పధకాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం. తగినంత బలం లేని పిటి పార్టీ ఇతర పార్టీల ఎంపీలకు లంచాల రూపంలో ప్రతిఫలం చెల్లించి మద్దతు కూడగట్టింది. ఒక నాడు అవినీతి వ్యతిరేక ఛాంపియన్గా వున్న పార్టీ అటువంటి పనులకు పాల్పడటంద్వారా విమర్శలపాలైంది. లూలా, దిల్మా వంటి నేతలు అవినీతికి పాల్పడకపోయినప్పటికీ ఎంపీలకు ముడుపులు చెల్లించటాన్ని అనుమతించారు. దాని కొనసాగింపుగా అవినీతి ముద్రపడిన వారిని కూడా కొంతమందిని అభ్యర్ధులుగా నిలిపారు. కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు దిగువ స్ధాయి నుంచి శాఖల నిర్వహణ నిర్మాణంలో ఒక ప్రధాన అంశం. అలాంటిది 2005 నుంచి పిటీ శాఖల నిర్వహణను వదలివేసింది. దాంతో సైద్దాంతిక, రాజకీయ చర్చలు, ప్రాధమిక సభ్యుల భాగస్వామ్యం లేకుండా పోయాయి. దీనికి అనుగుణ్యంగానే సామాజిక వుద్యమాలు కూడా వెనుక పట్టు పట్టి అధికారం వుంది కనుక తమ మిలిటెన్సీని కోల్పోయాయి. భూ పోరాట వుద్యమాలు ప్రభుత్వంవైపు చూడటం మొదలు పెట్టాయి. పార్లమెంట్లో మెజారిటీ లేదు కనుక ప్రభుత్వం కూడా భూ సంస్కరణల గురించి అంతగా శ్రద్ధ చూపలేదు. వామపక్ష విశ్లేషకుడు పెరీ ఆండర్సన్ అభిప్రాయం మేరకు దారిద్య్ర నిర్మూలన పధకాలతో కూడిన మితవాద ఆర్ధిక విధానాలు, విదేశీ పెట్టుబడులకు అనుకూల వైఖరిని లూలా ప్రభుత్వం అనుసరించింది. నగదు బదిలి, స్కూలు పిల్లలకు వైద్య పరీక్షలు,ఇతర దారిద్య్రనిర్మూలన పధకాల అమలు వలన లూలా ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. పేదలు 50 నుంచి 30 మిలియన్లకు తగ్గారు. ఇదే సమయంలో సాధించిన అభివృద్ధి అందరికీ చేరేలా సంపదల పున:పంపిణీకి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. లూలా పాలనా కాలంలో వస్తువులకు డిమాండ్ వున్న రీత్యా ఎగుమతులు బాగా జరిగిక అనేక తరగతుల ఆదాయాలు కూడా పెరిగాయి. దాంతో 2008లో ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్య ప్రభావం బ్రెజిల్పై పెద్దగా పడలేదు.కానీ 2011 నుంచి దాని ప్రభావం మొదలైంది. అప్పటి నుంచి మితవాద శక్తులు వామపక్ష పాలనపై ధ్వజమెత్తటం ప్రారంభించాయి. దానికి తోడు ప్రజల అవసరాలకు తగినట్లుగా రవాణా, వైద్య సౌకర్యాలు మెరుగుపడకపోవటం, ఆర్ధిక మాంద్యం కారణంగా అభివృద్ధి రేటు పడిపోవటం ఇదే సమయంలో ప్రపంచ కప్, రియో ఒలింపిక్స్ భారం, వాటి ఏర్పాట్లకు గాను కొన్ని చోట్ల పేదలను ఖాళీ చేయించటం, కొన్ని ప్రాజెక్టుల అమలులో అవినీతి ఆరోపణలు మొత్తం మీద దిల్మా రౌసెఫ్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయానికి చుట్టుముట్టాయి.
సామాజిక, వామపక్ష వుద్యమ నిర్మాణాలు వెనుక పట్టుపట్టటం, గతంలో పిటికి మద్దతు ఇచ్చిన అనేక తరగతులు దూరం కావటం, ఆ స్ధానాన్ని మిత, మతవాద శక్తులు ఆక్రమించాయి. 2000-2010 సంవత్సరాల మధ్య చర్చ్లలో సభ్యులుగా చేరిన వారి సంఖ్య 61శాతం పెరిగింది. చట్ట సభలలో కూడా అదే మాదిరి ఈ శక్తుల ప్రాతినిధ్యం పెరిగింది. పురోగామి అస్తిత్వ వుద్యమాల స్ధానంలో మితవాద, మతవాద ధోరణులు బాగా పెరిగాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు లూలా, దిల్మాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ వారు అధినేతలుగా వున్నారు కనుక, కొందరు అధికార పార్టీ నేతలు దానిలో దొరకటం, అవినీతి సొమ్ము అధికార పార్టీ ఎన్నికల ఖర్చులకు, ఇతర అక్రమాలకు వినియోగించారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనికి మీడియా ప్రధాన పాత్ర వహించింది. అవకతవకలు జరిగిన సమయంలో దిల్మా ఆ సంస్ధ చైర్పర్సన్గా, సంబంధిత శాఖ మంత్రిగా వున్నారు. ఆ కుంభకోణం ఆమె రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత బయటకు రావటంతో మితవాద శక్తులు, మీడియా జనం ముందు ఆమెను దోషిగా నిలిపాయి. దానికి తోడు లోటు బడ్జెట్, ముందే చెప్పుకున్నట్లు పార్లమెంట్ అనుమతి లేకుండా పధకాలకు ఖర్చు చేయటం వంటి వాటిని అన్నింటినీ కలిపి ఆమెపై అభిశంసనకు కుట్ర చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తటంతో మధ్యతరగతిలో అసంతృప్తి, దూరం కావటం, ఇదే సమయంలో అభివృద్ధి రేటు పడిపోవటం, ఒలింపిక్స్కు మోయలేని భారం ఆర్ధిక వ్యవస్థపై పడటం, సామాజిక సేవలు, వుపాధి పధకాలపై కోత విధించటం వంటి చర్యలతో మధ్యతరగతితో పాటు పేదలలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. దాని ఫలితమే 2014 ఎన్నికలలో దిల్మా కొద్ది మెజారిటీతో ఎన్నికయ్యారు.
రెండవ సారి ఎన్నికైన తరువాత వెంటనే తీసుకున్న నిర్ణయాలు కూడా దిల్మాను మరింతగా జనానికి దూరం చేశాయని పరిశీలకులు చెబుతున్నారు. అభివృద్ధి పెంపుదల, నిరుద్యోగాన్ని తగ్గిస్తారని ఆశలు పెట్టుకున్న యువతపై ఎన్నికలు జరిగిన మూడురోజుల్లోనే వడ్డీ రేట్ల పెంపుదల, ప్రజానుకూల సామాజిక పధకాల ‘కోతల రాయుడి ‘గా పేరు మోసిన మితవాది లెవీని అర్ధిక మంత్రిగా, భూసంస్కరణల వ్యతిరేకిగా, పర్యావరణ రక్షణను గాలికి వదలి భూస్వాముల ప్రయోజనాలకు కొమ్ముకాయటంలో సుపరిచితమైన కతియా అబెరును వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించటం వంటి చర్యలతో దిల్మా ప్రతిష్ట మరింతగా మసకబారింది. బ్రెజిల్ ఎదుర్కొంటున్న మాంద్యం సమస్యను పరిష్కరించటానికి నయావుదారవాద విధానాలే మార్గమనే వైఖరిని వీరి నియామకాల ద్వారా దిల్మా ప్రదర్శించినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయాలపై పిటీ పార్టీలో చర్చ కూడా జరగలేదు.
ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వర్కర్స్ పార్టీ ప్రారంభంలో ఆ విధానాలతోనే పురోగతి సాధించి చివరకు ఆ ప్రపంచీకరణ విధానాల కారణంగానే ఇబ్బందులలో కూరుకుపోయింది.దీనికి కారణం పేదలకు సంక్షేమ పధకాలు, పేదరిక నిర్మూలన పధకాలు అమలు జరపటం తప్ప ఆర్ధిక వ్యవస్ధను మెజారిటీ పౌరులకు అనుకూలంగా మార్పు చేసే విధానాలను ప్రవేశపెట్టటంపై శ్రద్ద చూపలేదు. బడా బూర్జువా, కార్పొరేట్ భూస్వామ్య లేదా వ్యవసాయ కంపెనీల పునాదులు అలాగే వున్నాయి. 2011 నుంచి ఆర్ధిక మాంద్యం బ్రెజిల్ను క్రమంగా కుంగదీస్తూ వుండటంతో లూలా హయాంలో 4-5శాతం మధ్య వున్న వృద్ధి రేటు గత నాలుగు సంవత్సరాలలో 1.3శాతానికి పడిపోయింది. ప్రస్తుతం మాంద్యలో వుంది. పన్నెండు సంవత్సరాల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం ఈ ఏడాది నమోదైంది. నిరుద్యోగం బాగా పెరిగింది.ఇవన్నీ కూడా మితవాదుల చేతికి అస్త్రాలుగా మారాయి. ఎవరైతే పెట్రోలియం కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారో వారే దిల్మాపై అభిశంసనకు నాయకత్వం వహించినప్పటికీ జనంలో పెద్దగా స్పందన లేదంటే వర్కర్స్ పార్టీ జనానికి ఎంతగా దూరమైందో అర్ధం చేసుకోవచ్చు.
బ్రెజిల్లో మితవాద శక్తులకు ఇంక ఎదురు వుండదా ? ఇది వూహాజనిత ప్రశ్న. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూనే వుంది. నాయత్వం వహిస్తున్న అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఎలా బయట పడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటువంటి స్థితిలో బ్రెజిల్లో తిష్టవేసిన మితవాద శక్తులు జనాన్ని మభ్య పెట్టేందుకు అనేక ఆశలు కల్పించటం సహజం. ఆచరణలో కార్పొరేట్ శక్తులకు మరింతగా దోచి పెట్టేందుకు ఇప్పటి వరకు అమలు జరిపిన సంక్షేమ చర్యలకు కోతపెట్టటం తప్ప మెరుగుపరిచే అవకాశం లేదు. నయా వుదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంలో ముందున్న బ్రెజిల్ కార్మికవర్గం వాటిని సహిస్తుందా ? తగిన గుణపాఠాలను తీసుకొని తిరిగి పోరుబాట పట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవటానికి ప్రయత్నిస్తుంది. తిరిగి సామాజిక శక్తులు మేలుకుంటాయి.కొత్త శక్తులు రంగంలోకి వస్తాయి, తమ ఆయుధాలకు మరింతగా పదును పెట్టుకుంటాయి. కొత్త వాటిని సమకూర్చుకుంటాయి. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన ఎవరూ ప్రయాణాన్ని విరమించుకోరు, తగిలిన దెబ్బ తీవ్రతను బట్టి కొంత సేపు ఆగి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ప్రజా రధమైనా అంతే !
01 Thursday Sep 2016
Posted in Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Pensioners
The All-India CPI-IW for July, 2016 increased by 3 points and pegged at 280 (two hundred and eighty). On 1-month percentage change, it increased by (+) 1.08 per cent between June, 2016 and July, 2016 when compared with the increase of (+) 0.77 per cent between the same two months a year ago.
The maximum upward pressure to the change in current index came from Food group contributing (+) 1.65 percentage points to the total change. The House Rent index furtehr accentuated the overall index (+) 0.86 percentage points. At item level, Rice, Wheat, Wheet atta, Besan, Black Gram, Gram Dal, Groundnut Oil, Eggs (Hen), Poultry (Chicken), Milk, Chillies Green, Garlic, Onion, Brinjal, Cabbage, Cauliflower, Gourd, Palak, Potato, Pumpkin, Banana, Sugar etc. are responsible for the increase in index. Howerer, this increase was checked by Fish Fresh, French Beans, Tomato, Electriccity Charges, Petrol, etc. putting downward pressure on the index.
At centre level, Bokaro reported the maximum increase of 11 points followed by munger-Jamalpur(10) points, Girdhi, Agar and Delhi (9)points each. Among others, 7 points increase was observed in 4 centres, 6 poiints in 10 centres, 5 points in 5 centres, 4 points in 9 centres, 3 pints in 8 centres, 2 pints in 8 centres, 5 pionts in 5 centres, 4 points in 9 centres, 3 points in 8 centres, 2 points in 8 centres and 1 point in 5 centres. On the contray, Mysore recorded a maximum decrease of 6 points followed by Mundakkayam and Coimbatore (5 points each), and Hubli Dharwar and Ernakulam (4 points each). Among others, 3 points decrease was observed in 4 centres, 2 points in 2 centres adn 1 point in 5 centres. Rest of the 8 centres’ indices remained stationary.
The indices of 33 centres are above All-India Index and other 43 centres indices are below national average. The indices of Vishakhapatnam and Mundakkayam centres remained at par with All-India Index.
The next issue of CPI-IW for the month of August, 2016 will be released on Friday, 30th September, 2016. The same will also be available on the office website http://www.labourbureaunew.gov.in.