Media And Communalism : P Sainath (Hyderabad Collective) – YouTube
24 Sunday Apr 2016
Posted in Uncategorized
24 Sunday Apr 2016
Posted in Uncategorized
24 Sunday Apr 2016
Posted in Current Affairs, History, INTERNATIONAL NEWS
ఎం కోటేశ్వరరావు
చరిత్ర ఎంత చిత్రమైనదో కదా ! అనేక మంది వాటి గురించి ప్రస్తావించారు.చుంచెలుక ఎప్పుడూ భూమిలో తవ్వుతూనే వుంటుంది. అది దాని స్వభావం, ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు.కొన్నిసార్లు మనకు అలా కనిపించి ఇలా మాయమై పోతుంటుంది. కానీ నిరంతరం అది తవ్వుతూనే వుంటుంది. ప్రఖ్యాత నాటక రచయిత షేక్స్పియర్ ఈ జీవి గురించి తన హామ్లెట్ నాటకటంలో ప్రస్తావించారు. కారల్ మార్క్సు దానిని విప్లవానికి అన్వయించారు. ఆయన ఊహించిన విధంగా బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో విప్లవం రాలేదు. కానీ అందుకు భిన్నంగా అంతకంటే తక్కువ అభివృద్ధి చెందిన రష్యాలో వచ్చింది. తరువాత అత్యంత వెనుకబడిన ఫ్యూడల్ చైనాలో వచ్చింది. చరిత్ర చిత్రాల గురించి ఎంగెల్స్ ఇలా పేర్కొన్నారు.’మన కంటికి ఆకస్మికంగా కనిపించే గొప్ప విప్లవాలన్నింటికీ ముందు కాలపు ఆలోచనలు, సాహిత్యం, రాజకీయాల ఫలితంగా నిశ్చల మరియు రహస్య విప్లవాలు జరిగే తప్పనిసరిగా జరిగి వుంటాయి. విప్లవం ప్రతి కంటికీ కనిపించదు.’
ఈఏడాది నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బెర్నీ శాండర్స్ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం ఒక అనూహ్య పరిణామం. అవును మేం కూడా శాండర్స్ మాదిరి డెమోక్రటిక్ సోషలిస్టులమే అంటూ మిలియన్ల కొలదీ యువతరం ఆయనకు జేజేలు పలకటం ఎవరైనా వూహించారా? అదీ సోషలిజంపై సాగించిన ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని, కమ్యూనిజానికి సమాధి కట్టా మని, తమకు ఇంక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా పాలకవర్గానికి చెమటలు పట్టిస్తారని ఎవరైనా కలగన్నారా ? సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటేనే శతృవులుగా చూసే అమెరికన్లు సోషలిస్టులు, కమ్యూనిస్టులా అయితే ఏమిటి అంటూ రోజురోజుకూ వారి పట్ల సానుకూలతను పెంచుకుంటున్నారని స్వయంగా అమెరికా సంస్ధల సర్వేలే వెల్లడించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అయితే ఇవన్నీ యాదృచ్చికంగా జరిగాయా ?ఎంగెల్స్ చెప్పినట్లు ఎన్నో కారణాలు,ఎన్నెన్నో పరిణామాలు దోహదం చేశాయి.అంటే చుంచెలుక అమెరికాలో అంతర్గతంగా తొలుస్తోందా ? ఏమో చరిత్ర చిత్రాలను ఎవరు వూహించగలరు ?
అమెరికా ఖండాల చరిత్రను చూస్తే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యం గొలపవు. మొత్తంగా వలస వచ్చిన వారితో, బానిసలుగా ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా పట్టుకు వచ్చిన వారితో ఏర్పడిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో(యుఎస్ఏ) ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ నేతలు భారత్ వంటి దేశాల నుంచి వుపాధికోసం వచ్చే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నూతన ప్రపంచం పేరుతో అక్కడి ప్రకృతి సంపదలను స్వంతం చేసుకున్న ఐరోపా పాలకవర్గం తమకు అవసరమైన పని వారి కోసం పెద్ద ఎత్తున ఐరోపా నుంచి వలసలను ప్రోత్సహించింది. వలస కార్మికులకు రంగుల కలలను చూపింది.ఆఫ్రికా నుంచి అక్కడి జనాన్ని బానిసలుగా పట్టుకు వచ్చింది.పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు నిత్యకృత్యం.
1870దశకంలో ఐరోపాలో తీవ్రమైన ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. దాని ప్రభావం అమెరికాపై పడింది. దానిలో భాగంగా 1873 సెప్టెంబరు 18న అమెరికాలోని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్ధ జె కూక్ అండ్ కంపెనీ కుప్పకూలింది.ఈ కంపెనీ అమెరికాలో రైలు మార్గాలకు పెట్టుబడులు పెట్టింది.అంతకు ముందు అమెరికా జరిపిన అనేక యుద్ధాల సమయంలో రుణలావాదేవీలను నిర్వహించటంలో కీలక పాత్ర పోషించింది.అమెరికాపై ఈ మాంద్య ప్రభావం ఆ నాడు ఎంత తీవ్రంగా వుందంటే ఈ బ్యాంకు కుప్పకూలటంతో న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ పది రోజుల పాటు మూత పడింది. కంపెనీలకు అప్పులు కరవయ్యాయి.పద్దెనిమిదివేల వ్యాపార సంస్ధలు దివాలా తీశాయి. నిరుద్యోగం 1876 నాటికి 14శాతానికి పెరిగింది. పని దొరికిన కార్మికులకు కూడా ఆరునెలలు మాత్రమే, అదీ 45శాతం వేతన కోతతో రోజుకు ఒక డాలరు కంటే తక్కువకే పనిచేశారు. దేశంలోని 364 రైలు మార్గ కంపెనీలలో 89 దివాలా తీశాయి.అంతకు ముందు ప్రభుత్వం రైలు మార్గాల నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.అందుకుగాను పెద్ద విస్తీర్ణంలో భూమి, ఇతర సబ్సిడీలను ఇచ్చింది.దాంతో మదుపుదార్లందరూ రైలు మార్గ కంపెనీలకు తమ పెట్టుబడులను మరల్చారు. బ్యాంకులన్నీ డబ్బును ఇటు మళ్లించాయి. మాంద్యం అటు రైలు మార్గ కంపెనీలు, ఇటు వాటిలో పెట్టుబడులు పెట్టిన వారినీ తీవ్రంగా దెబ్బతీశాయి. అవసరాలకు మించి ఎంతగా రైలు మార్గాలను నిర్మించారంటే సబ్సిడీ రూపంలో రాయితీలను పొందేందుకు 1866-73 మధ్య 55వేల కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించారు. ఈ పూర్వరంగంలో ఒకే ఏడాది మూడుసార్లు కార్మికుల వేతనాలను తగ్గించారు. దానికి నిరసనగా 1877లో అమెరికాలో జరిగిన రైల్వే కార్మికుల సమ్మెలను కొంత మంది మహా తిరుగుబాటుగా వర్ణించారు.ఇదే తరువాత కాలంలో ప్రపంచ కార్మికవర్గ దీక్షా దినమైన ‘మే డే ‘కు నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు.
పశ్చిమ వర్జీనియాలోని మార్టినెస్బర్గ్లో 1877 జూలై 14న ప్రారంభమైన రైల్వే కార్మిక సమ్మె అనేక ప్రాంతాలకు విస్తరించి 45 రోజుల పాటు జరిగింది. దీనికి ఏ కార్మిక సంఘమూ పిలుపునివ్వలేదు. ఏ పార్టీ మద్దతు పలకలేదు. మాంద్యంతో కార్మికుల నుంచి వెల్లువెత్తిన నిరసన నుంచి చెలరేగిన ఈ సమ్మె, హింసాకాండను అణచివేసేందుకు స్ధానిక, రాష్ట్ర, కేంద్ర పోలీసు, మిలిటరీ బలగాలను దించారు. మాంద్యం 1878-79 నాటికి తగ్గిపోయింది. అయితే ఆ సందర్భంగా కార్మికుల్లో తలెత్తిన నిరసనను పాలకులు అణచివేసినా కార్మికవర్గం అనేక పాఠాలు నేర్చుకుంది. పశ్చిమ వర్జీనియాలో ప్రారంభమైన సమ్మె అణచివేతకు ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పారామిలిటరీ బలగాలను ఆదేశించాడు. బల ప్రయోగానికి ఆ దళాలు నిరాకరించాయి. దాంతో కేంద్ర దళాలను దించాడు. ఇలా అనేక రాష్ట్రాలలో జరిగింది. పలుచోట్ల కార్మికులు, మిలిటరీ దళాలతో తలపడ్డారు.మేరీలాండ్లో మిలిటరీ కాల్పులలో పది మంది కార్మికులు మరణించారు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక రైలు మార్గ యజమాని అయిన థామస్ అలెగ్జాండర్ స్కాట్ కార్మికులకు కొద్ది రోజుల పాటు ‘తూటాల భోజనం పెట్టండి ఎలా వుంటుందో రుచి చూస్తారు’ అని వ్యాఖ్యానించాడు.దాంతో జరిపిన కాల్పులలో 20 మంది మరణించారు.ఇలా అనేక చోట్ల స్ధానిక ప్రభుత్వాల ఆదేశాల కంటే రైలు కంపెనీల యజమానుల ఆదేశాలమేరకు సాయుధ దళాలు కార్మికులను అణచివేశాయి.
ముందే చెప్పుకున్నట్లు ఈ సమ్మె అనేక అనుభవాలను నేర్పింది. మిస్సోరీ రాష్ట్రంలో సెయింట్ లూయీస్ వర్కింగ్ మెన్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మిస్సోరీ నది పరిసర ప్రాంతాలలో అనేక మంది ఇతర కార్మికులు సానుభూతిగా సమ్మె చేశారు. చివరకు రోజుకు ఎనిమిది గంటల పని, బాలకార్మికుల నిషేధం డిమాండ్లతో అమెరికాలోనే తొలి సాధారణ సమ్మెగా అది మారిపోయింది. నది రెండువైపులా ఎనిమిది వేల మంది సాయుధ బలగాలను దించి సమ్మెను అణచివేశారు. కనీసం పద్దెనిమిది మందిని కాల్పులలో చంపివేశారు.
ఈ సమ్మె అణచివేత తరువాత భవిష్యత్లో ఆందోళనలను ఎలా నిర్వహించాలా అని కార్మికవర్గం ఆలోచించింది. మరోసారి ఇలాంటి ఆందోళనలు పునరావృతం కాకుండా ఎలా చూడాలా అని యజమానులు పధకాలు వేశారు. కార్మికుల పట్ల మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నిర్ణయించారు. అనేక రాష్ట్రాలలో కొత్త సాయుధ దళాలను తయారు చేశారు. జాతీయ సాయుధ దళాలకు అనేక పట్టణాలలో కేంద్రాలను నిర్మించారు. కార్మికులను అణచివేసేందుకు కొన్ని చట్టాలను కూడా కొత్తగా రూపొందించారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తులను ఎదుర్కోవటంలో కార్మికవర్గం కూడా తనలో ఇమిడి వున్న శక్తిని గుర్తించింది.పిట్స్ బర్గ్లో సమ్మె అణచివేతకు సారధ్యం వహించిన సాయుధ దళాధికారి మాటల్లోనే ‘ ఒకే లక్ష్యం, ఒకే స్ఫూర్తి వారిలో కనిపించింది. కార్పొరేషన్ల శక్తిని దెబ్బతీసేందుకు ఏ పద్దతి అయినా అనుసరించవచ్చని వారు సమర్ధించుకున్నారు’ అన్నాడు. కార్మికులలో పెరిగిన చైతన్యం కారణంగా యజమానులు కూడా తెగేదాకా లాగితే తమకూ నష్టమే అని కూడా గ్రహించకతప్పలేదు. ఈ పూర్వరంగంలోనే బాల్టిమోర్ అండ్ ఓహియో రైలు మార్గ కంపెనీ 1880 మే ఒకటిన వుద్యోగుల సహాయ విభాగాన్ని ప్రారంభించి అనారోగ్యం, ప్రమాదాలకు గురైనపుడు సాయం, మరణిస్తే పరిహారం చెల్లించేందుకు ఏర్పాటు చేసింది. అదే కంపెనీ మరో నాలుగు సంవత్సరాల తరువాత పెన్షన్ పధకాన్ని ప్రారంభించిన తొలి పెద్ద యాజమాన్యంగా పేరు తెచ్చుకుంది.
రైల్వే కార్మికుల ఆందోళన తరువాత అనేక పరిశ్రమలలో సమ్మెలు గణనీయంగా పెరిగాయి. 1886లో దాదాపు పదివేల సమ్మెలలో ఏడులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. అదే ఏడాది పనిగంటలను పన్నెండు నుంచి ఎనిమిదికి తగ్గించాలని కోరుతూ జరిగిన జాతీయ సమ్మెలో 12వేల కంపెనీల కార్మికులు పాల్గొన్నారు. చికాగోలోని హే మార్కెట్ ప్రాంతంలో కార్మికులపై దమన కాండ జరిపారు.ఆందోళన అణచివేతలో భాగంగా పోలీసులే బాంబులు వేసి తమ అధికారి ఒకరిని చంపివేశారు.ఆ నెపాన్ని కార్మిక నేతలపై నెట్టి నలుగుర్ని వురితీశారు.ఆ చర్య కార్మికవర్గాన్ని మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. జాతీయ కార్మిక వుద్యమం మరింత విస్తరించింది. మే డేను వునికి లోకి తెచ్చింది.
1870దశకపు మాంద్యం తరువాత మరో రెండు దశాబ్దాలకు 1893-94లో అమెరికాను మరో మాంద్యం కుదిపేసింది. దేశవ్యాపితంగా సమ్మెలు వెల్లువెత్తాయి. ఇరవై ఆరు రాష్ట్రాలలో కార్మికులు-భద్రతా దళాలు తలపడేంతగా పరిస్ధితులు దిగజారాయి.ఈ సందర్భంగా పుల్మాన్ అనే రైల్వే కంపెనీలో జరిగిన సమ్మె వైఫల్యం కార్మికోద్యమంలో కొత్త పరిణామాలకు నాంది పలికింది.అప్పటి వరకు కార్మికులు ఏ విభాగంలో పనిచేసినా ఒకే యూనియన్లో వుండే వారు. ఈ సమ్మె సందర్బంగా కొన్ని విభాగాల వారు సమ్మెలో పాల్గొనలేదు. అది విభాగాల వారీ యూనియన్ల ఏర్పాటుకు దారి తీసింది.(వుదా కండక్లరు, డ్రైవర్లు, మెకానిక్ల యూనియన్ల వంటివి) దీని వలన వుపయోగాలతో పాటు కార్మికవర్గానికి జరిగిన నష్టాలు కూడా వున్నాయి. ఇప్పటికీ ఈ మంచి చెడ్డల గురించి చర్చలు జరుగుతూనే వున్నాయి.
ఈ సందర్భంగానే అమెరికా కార్మికోద్యమ చరిత్రలో పది గొప్ప సమ్మెలుగా పరిగణించబడే వాటి గురించి తెలుసుకుందాం.
నైరుతి రైల్వే కార్మిక సమ్మె
ఇది 1886 మార్చి-సెప్టెంబరు మాసాలలో జరిగింది. రెండులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రబ్బరు కంపెనీల యజమాని అయిన జే గౌల్డ్కు రైలు మార్గాల కంపెనీలు కూడా వున్నాయి. ఐదు రాష్ట్రాలలోని కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.అనేక చోట్ల వీధి పోరాటాలు జరిగాయి.ఇతర రైల్వే కంపెనీల కార్మికుల సహకారం లేకపోవటం, పోటీ కార్మికులను పనిలోకి దించటం, కార్మికులపై హింసాకాండ, భయపెట్టటం వంటి అనేక కారణాలతో ఈ సమ్మె విఫలమైంది.తరువాత కార్మిక సంఘాన్నే నిషేధించారు.
పుల్ మాన్ సమ్మె
ఇది 1894 మే-జూలై మాసాల మధ్య జరిగింది. పన్నెండు గంటల పని,వేతనకోతలకు వ్యతిరేకంగా రైలు పెట్టెలను తయారు చేసే పుల్ మాన్ పాలెస్ కార్ కంపెనీలో చికాగో, ఇల్లినాయిస్ కేంద్రాలుగా రెండున్నరలక్షల మంది కార్మికులు సమ్మె చేశారు. వారికి అమెరికన్ రైల్వే యూనియన్ కార్మికులు కూడా తోడై రైళ్లు నడపటానికి తిరస్కరించారు.ఈ సమ్మెను అణచటానికి నాటి అమెరికా అధ్యక్షుడు చికాగోకు సైన్యాన్ని పంపాడు. సమ్మె విఫలమైంది కానీ, దేశ వ్యాపితంగా కార్మికుల పట్ల సానుభూతి పెరిగింది.
అంత్రాసైట్ బొగ్గు కార్మిక సమ్మె
తూర్పు పెన్సిల్వేనియాలో 1902 మే-అక్టోబరులో జరిగిన సమ్మెలో 147000 మంది పాల్గొన్నారు.మెరుగైన వేతనాలు, పని పరిస్ధితుల కోసం జరిగిన ఈ సమ్మెతో దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తే పరిస్ధితి ఏర్పడింది.దాంతో దేశాధ్యక్షుడు రూజ్వెల్ట్ చలికాలంలో సమ్మె జరిగితే పరిస్థితి మరింత దిగజారుతుందని భావించి యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఇదే సమయంలో పారిశ్రామికవేత్త అయిన జెపి మోర్గాన్ సమ్మె కొనసాగటం తన ప్రయోజనాలకు కూడా దెబ్బ అని గ్రహించి కార్మికులు కోరిన 20శాతం వేతన పెంపుదలకు బదులు పదిశాతానికి అంగీకరించి ఒప్పందం చేసుకున్నాడు.
వుక్కు కార్మికుల సమ్మె
మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అమెరికా వుక్కు పరిశ్రమలో దిగజారిన పరిస్థితులపై నిరసనతో కార్మికులు 1919 సెప్టెంబరు 22 నుంచి 1920 జనవరి ఎనిమిది వరకు మూడున్నరలక్షల మంది సమ్మె చేశారు. ఎక్కువ పని గంటలు, తక్కువ వేతన, యూనియన్పై వేధింపులకు నిరసనగా ఈ ఆందోళన జరిగింది. సోవియట్ యూనియన్లో తొలి సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడిన పూర్వరంగంలో యజమానులు,ప్రభుత్వం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, తదితర కారణాలతో సమ్మె విఫలమైంది. దీంతో తరువాత పది హేను సంవత్సరాల వరకూ వుక్కు పరిశ్రమలో ఎలాంటి ఆందోళనలూ జరగలేదు.
రైల్వే వర్క్షాప్ కార్మికుల సమ్మె
1922లో అమెరికా రైల్వే వర్క్షాప్ కార్మికులకు వేతనంలో ఏడు సెంట్లు తగ్గిస్తూ చేసిన నిర్ణయం కార్మికులను ఆగ్రహానికి గురిచేసింది. దేశవ్యాపితంగా నాలుగు లక్షల మంది జూలై -అక్టోబరులో జసమ్మె చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను క్వార్టర్ల నుంచి గెంటి వేయటం, పోటీ కార్మికులతో పనిచేయించటం, సమ్మెను నిషేధిస్తూ కోర్టు ప్రకటించటం వంటి కార్మిక వ్యతిరేక వాతావరణంలో ఐదు సెంట్ల వేతన కోతకు అంగీకరిస్తూ కార్మికుల సమ్మెను విరమించారు.
1934 వస్త్ర కార్మికుల సమ్మె
ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు నిరసనగా 1934 సెప్టెంబరులో నాలుగు లక్షల మంది వస్త్ర కార్మికులు సమ్మె చేశారు. బయటి కార్మికుల మద్దతు లేకపోవటంతో సమ్మె విఫలమైంది.యూనియన్ల పట్ల కార్మికులలో విశ్వాసం సన్నగిల్లింది. దాంతో యజమానులు కార్మికులను మరింతగా లొంగదీసుకొనేందుకు అనేక మంది కార్మికులను బ్లాక్ లిస్టులో పెట్టారు.
బిటుమినస్ బొగ్గు సమ్మె
1946 ఏప్రిల్-డిసెంబరు మాసాలలో 26రాష్ట్రాలలోని నాలుగు లక్షల మంది బొగ్గు గని బిట్మినస్ కార్మికులు సమ్మె చేశారు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అప్పుడే కోలుకుంటున్న స్థితిలో సమ్మెలు ఏమిటనే సాకుతో సమ్మెను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అధ్యక్షుడు ట్రూమన్ జోక్యం చేసుకున్నాడు. కార్మికులు తిరస్కరించారు. సమ్మె పాక్షిక విజయం సాధించింది.
1959 వుక్కు కార్మికుల సమ్మె
1959లో వుక్కు పరిశ్రమలో లాభాలు విపరీతంగా వచ్చాయి. దాంతో కార్మికులు అధిక వేతనాల కోసం డిమాండ్ చేశారు. ఇదే సమయంలో యాజమాన్యాలు ఒప్పందంలో వుద్యోగ భద్రత, పని గంటల గురించి వున్న అంశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.దాంతో ఐదు లక్షల మంది జూలై 15 నుంచి నవంబరు ఆరు వరకు సమ్మె చేశారు. చివరకు వేతనాలు పెరిగాయి.
1970 పోస్టల్ సమ్మె
తమ పని పరిస్థితులు, వేతనాలు, తదితర అంశాలపై బేరసారాలాడేందుకు నిరాకరించినందుకు నిరసనగా 1970 మార్చినెలలో రెండు వారాల పాటు 2,10,000 మంది పోస్టల్ కార్మికులు సమ్మె చేశారు.తొలుత న్యూయార్క్లో ప్రారంభమై దేశవ్యాపితంగా విస్తరించింది.అధ్యక్షుడు నిక్సన్ నేషనల్ గార్డులను దించి సమ్మె విచ్చిన్నానికి పూనుకున్నాడు. పోస్టల్ సేవలు నిలిచిపోవటంతో చివరకు ఒప్పందం చేసుకొని బేరసారాల హక్కుతో సహా అనేక డిమాండ్లను అంగీకరించారు.
యుపిఎస్ వర్కర్ల సమ్మె
1997 ఆగస్టులో 1,85,000 టీమ్స్టర్ కార్మికులు వేతన పెంపుదల, ఫుల్టైమ్ వుద్యోగాలివ్వాలనే డిమాండ్లతో సమ్మె చేసి విజయం సాధించారు. ఈ సమ్మెకు పౌరుల నుంచి మంచి మద్దతు లభించింది.
22 Friday Apr 2016
Posted in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION
Tags
BJP, Hinduthwa, manuvadam, manuvadis, Modi Critics, moditva manuvadi's, Narendra Modi Failures, narendra modi's ruling, RSS, RSS game
ఎం కోటేశ్వరరావు
రెండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన వుత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. తొలి ఏడాది మాదిరి ఈ సారి హడావుడి వుంటుందా ? లేక వైఫల్యాల మనోవైకల్యంతో సాదాసీదాగా వుంటుందా? మోడీని దేవదూతగా వర్ణించిన వెంకయ్య నాయుడి వంటి వారు సాదాసీదాగా జరగనిస్తారా ? వదిలేయండి ఎలా అయితేనేం, దేశానికి జరిగిందేమిటి? సామాన్యులకు ఒరిగిందేమిటన్నదే ముఖ్యం ! గత ఎన్నికలలో గుజరాత్ మోడల్ పాలన అనే ఎండమావులను చూసి భ్రమలు పెంచుకున్నవారు కొందరైతే, అంతకు ముందు గుజరాత్ మారణకాండతో వుత్సాహం పొంది హిందూత్వకు పెద్ద పీట వేస్తారని చూస్తున్న మనువాదులు ఎలాగూ వున్నారు. రెండు సంవత్సరాల సంబరాల సందర్భంగా వారేమనుకుంటున్నారు ?
‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.’ ఈ మాటలు స్వరాజ్య అనే మితవాదుల పత్రికలో మురళీ ధరన్ అనే కాలమిస్టు రాసినవి.ఆ పత్రిక నరేంద్రమోడీ, హిందూత్వవాదుల అనధికార వాణిగా వుంది. అలాంటి దీనిలో ఇలాంటి వ్యాసం ప్రచురించటం ఏమిటి అని ఆశ్చర్య పోయిన వారు కూడా వున్నారు. నిజానికి ఇది మోడీకి వ్యతిరేకంగా రాసినది కాదు, ఆయనను హెచ్చరిస్తూ ఇష్టం లేకున్నా వెళ్ల బోసుకున్న ఆవేదన. బిజెపి, నరేంద్రమోడీని రాజకీయంగా, విధాన పరంగా వ్యతిరేకించే వారే కాదు, సమర్ధించేవారిలో కూడా ‘అసంతృప్తి’ ఎలా పెరుగుతోందో ఈ వ్యాసంపై వెలువడిన అభిప్రాయాలు మోడీ-మనువాదుల మనోగతాన్ని వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్నింటి సారాంశాన్ని చూద్దాం.
అమెరికన్లు అంతరిక్షంలో చంద్రుడి వద్దకు వెళ్లాలని అనుకున్నపుడు వారిదగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏమీ లేదు, కాని వారు ఆ మేరకు కలకన్నారు,జనాన్ని ఆ వైపుగా నడిపించి సాధించారు.మన చేతుల్లో చేయాల్సిన పని చాలా వుంది.ఇప్పటికీ రోడ్ల మీద చెత్తవేయటాన్ని చూస్తున్నాం, దీని గురించి మోడీ పెద్దగా చేయగలిగిందేమీ లేదు. దిశను నిర్ధేశించటమే ఆయన బాధ్యత.మోడీ దగ్గర పెద్ద సైన్యం వుంది వారు ఎంతగానో కష్టపడాల్సి వుంది. సమస్య ఏమంటే వారంతా ఆయన చుట్టూ కుర్చుంటున్నారు తప్ప చేస్తున్నది తక్కువ. నాకు తెలిసినంత వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పని చేస్తున్న అధికారులందరూ పధకాలను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.నరేంద్రమోడీ నిర్దిష్ట కాలంలో ఫలితాలు రావాలని కోరుకొనే నేత, ఆయన మంత్రులందరూ కష్టపడి పని చేస్తున్నారు. 2017 నుంచి నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ లను టీవీ చర్చలకు పంపటం నరేంద్రమోడీకి మంచి వ్యూహంగా వుంటుంది.తద్వారా సాధించిన మంచి గురించి చైతన్యాన్ని కలిగించవచ్చు.
నిజంగా మంచిని సాధిస్తే జనానికి తెలుస్తుంది, జరిగినట్లు భావిస్తారు, సాధించిన వాటి గురించి చెప్పటానికి డజను మందిని పంపనవసరం లేదు. ఫలితాలే స్వయంగా వెల్లడిస్తాయి.
మీడియా, ప్రతిపక్షాలు దెబ్బతీసే పనిలో వున్నపుడు మనం అలాంటి పనులు చేయాల్సి వుంటుంది.
యుపిఏ పాలనా కాలంలో ప్రతివారం లూటీ జరిగినా ఎన్నికల ఫలితాలలో మోడీ వచ్చేంతవరకు అది కాంగ్రెస్ను ప్రభావితం చేయలేదు. మీడియా మద్దతు లేకుండా తాము చేసిన దానిని ప్రజలకు చెప్పుకోగలమని బిజెపి నాయకులు అనుకుంటే భ్రమలో వున్నట్లే. కనీసం వామపక్షాలకు మద్దతు ఇచ్చే నెట్వర్క్ను అయినా ధ్వంసం చేయాలి. వారు వాటితో బతగ్గలగటమే కాదు వృద్ధి చెందుతున్నారు.
కేవలం విద్యుత్, మౌలిక సదుపాయాలు, రైల్వేలు, అవినీతి రహిత పాలన కారణంగానే ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారు.
మోడీ పాలనాయంత్రాంగం అత్యంత ముఖ్యమైన సమస్యలను కూడా పట్టించుకోవటం లేదు.భారత్లో హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. మైనారిటీలతో సమంగా హిందువుల దేవాలయాలను స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.ఆయన ఓటర్లందరూ హిందువులే, వారిని విస్మరిస్తున్నారు.
మోడీ హిందూ హృదయ సామ్రాట్గా వుండాలని అంగీకరిస్తా. మన హిందువులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని నేను ఇంకా వేచి చూస్తున్నా.
హిందువులను విస్మరించటం లేదు. కానీ దేవాలయ ట్రస్టులు డబ్బును వెనక్కి తీసుకోవటం అంత సులభం కాదు, అది 1949లోనో ఎప్పుడో జరిగింది. అందరూ ఇంతకాలం ఎందుకు నోర్మూసుకున్నారు.
సమస్య రాష్ట్ర ప్రభుత్వాలతో వుంది. ప్రధాన రాజకీయాలు, పధకాల అమలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చౌకబారు స్థానిక రాజకీయాల మీద తప్ప పధకాల అమలు మీద ఎప్పుడో తప్ప శ్రద్ధ పెట్టటం లేదు. మోడీ లేదా బిజెపి తన సమయం, డబ్బును పశ్చిమబెంగాల్, కేరళ వంటి ప్రయోజనం లేని రాష్ట్రాల మీద వెచ్చించే కంటే తమ పాలనలో వున్న వాటిమీద పెట్టటం మంచిది. మోడీ గుజరాత్లో చేసిన మాదిరి ఆ రాష్ట్రాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 2019 ఎన్నికలలో ఆ విజయాలను ముందుకు తేవటం మంచిది.
వారి స్వంత రాష్ట్రాలపైనే పూర్తిగా కేంద్రీకరించటం మంచిది. చివరికి చత్తీస్ఘర్ కూడా మారిపోతే ఇతర రాష్ట్రాలలోని జనం వాటిని చూసి ఈర్ష్య పడతారు, ఇతర పార్టీలను అపహాస్యం చేస్తారు.
ఒంటి చేత్తో దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. సమయాన్ని వృధా చేస్తూ ముందుగా వ్యవస్ధలను నిర్మించి తరువాత పధకాలను ప్రారంభించాలని అనుకుంటే ఫలితాలు సంపూర్తిగా వుండకపోవచ్చు. మార్కెట్లోను, జనంలోనూ ఆశాభావాన్ని కలిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. స్వంత ప్రభుత్వంలో ప్రతిభలేమిని ఆయన ఎదుర్కొంటున్నారు, కానీ ఆయన ప్రతి పధకానికి వున్న ఆటంకాలను తొలగించగలరు.ఆయన పద్దతి కొద్దిగా తేడాగా వుండవచ్చు కానీ కాంగ్రెస్కు ఇచ్చిన మాదిరి ఆయనకు మరింత సమయాన్ని ఇవ్వాలి. భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్గతంగా తన ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటంపై మోడీ జయప్రదంగా పోరాడారు. ఇది పశ్చిమ దేశాలకు కోపకారణమైంది. వారి, మన మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నది.ఆయనను వూపిరి సలుపుకోనివ్వండి.
ప్రకటించటంతో పాటు పధకాల అమలుపై కూడా శ్రద్ధ పెడితే అవి పని చేస్తాయి. దిగువ స్ధాయిలో అటువంటి ప్రయత్నాలకు కొన్ని సమస్యలు ఎదురౌతాయి, ముందుకు పోతే వాటిని సరిచేసుకోవచ్చు.వాటిని అమలు జరిపితేనే పురోగతి వుంటుంది, చరిత్రను చూస్తే సన్నాహాలు లేకుండా ప్రారంభిస్తే పనిచేయవని చాలా మంది చెప్పటం జరుగుతూనే వుంటుంది.మోడీ అందుకు మార్గం చూపారు.మోడీ ప్రచారం కారణంగా విజయం సాధిస్తారు. విజయం దానంత అదే రాదు.
బిజెపి వారు (ఆర్ఎస్ఎస్, విహెచ్పి తదితరులతో సహా) నిజానికి భిన్నమైన వారేమీ కాదు. వాగాడంబర నినాదాలు తదుపరి చర్యలు, ఫలితాలు వుండటం లేదు.టీవీలలో జనాన్ని మెప్పించే ఒప్పించే మేథావంతులు కొద్ది మందే వున్నారు. ప్రచారాన్ని ప్రారంభించటం వాటిని చివరిదాకా పూర్తి చేయకుండా వదలి వేయటం లేదా ప్రతి వుదంతంలోనూ వెనక్కి తగ్గటం గురించి అనేక వుదాహరణలు చెప్పుకోవచ్చు.
1. ఘర్ వాపసీ: దానిని ప్రారంభించారు తరువాత వదలివేశారు. గత రెండు సంవత్సరాలుగా తిరిగి అది వినపడటం లేదు.
2.జెఎన్యు వుదంతం: కన్నయ్య ఇతరుల గురించి ఎంతో మాట్లాడారు, వారేమో చేయదలచుకున్నది చేస్తూనే వున్నారు.
3. భారత మాతాకీ జై : పసలేని నినాదం, నిట్లో భారత అనుకూల విద్యార్ధులను రక్షించటానికి కూడా బిజెపి ముందుకు రాలేకపోయింది. ఒక నినాదంపై పిల్లచేష్టమాదిరి చర్చలు తెలివి తక్కువ వారిగా చేస్తున్నాయి తప్ప దేశభక్తులుగా కాదు.
4. గొడ్డు మాంస నిషేధం: గేదెలు, ఆవులు మేకలు,ఎద్దులు, కోళ్లు, పందులను వధించవచ్చు గానీ ఆవులను మాత్రం కాదు, ఏమిటీ తర్కం. గోవాలో బిజెపి ప్రభుత్వం గొడ్డు మాంసాన్ని అనుమతించవచ్చా, ఏమిటీ అసంబద్ధ ద్వంద్వ ప్రమాణాలు.
5.అనుపమ ఖేర్ : అతనికి ఏమైంది. కేంద్రం, రాష్ట్రంలోనూ రెండు చోట్లా బిజెపి అధికారంలో వున్న తన స్వంత దేశంలో శ్రీనగర్లో కనీసం ప్రవేశించనివ్వకుడా వెనక్కి తిప్పి పంపారు.
6.వెర్రి వారిగా పిలువబడే బిజెపి వారు:అసహ్యంగా మాట్లాడేవారి గురించి ఏం చేశారు ?
7. వుమ్మడి పౌర స్మృతి: ముస్లిం మహిళలకు బిజెపి ప్రభుత్వ మద్దతు ఎక్కడ ?
8. పాకిస్ధాన్పై విధానం: పాకిస్థాన్ ఏ టు ఇ ని నాకటం తప్ప బిజెపి చేసిందేముంది. ప్రతిఘటన ఎక్కడ ? పఠాన్ కోట్ వైమానికి స్ధావరంపై వారు చేసిన దాడి గురించి దర్యాప్తు చేయటానికి ఐఎస్ఐని ఆహ్వానించటం కంటే దారుణం ఇంకేముంటుంది? ముందే చెప్పినట్లు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు లేదు. బిజెపి,మోడీలపై జనం పెట్టుకున్న ఆశలు వేగంగా అంతరిస్తున్నాయి. ఈ బుద్దిలేని గుంపుతో పోలిస్తే 2019 రాహుల్ గాంధీ ఒక గొప్ప రాజకీయవేత్తగా కనిపిస్తారేమో ఎవరికి తెలుసు !!
(ఈ వ్యాఖ్యల గురించి ఎవరికైనా అనుమానం వుంటే మురళీధరన్ వ్యాసం పూర్తిగా చదువుకొనేందుకు, దానిపై వెలువడిన అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ లింక్ను చూడవచ్చు)
20 Wednesday Apr 2016
Posted in Uncategorized
Since the 1980s, Brazil’s Workers’ Party has been one of the largest political parties of the left in Latin America. It has held power at the federal level in Brazil, in coalition with other parties, since January 2003, and figured prominently as one of the central representatives of the ‘pink tide’ running against neoliberalism in Latin America. But just as the pink tide has been fracturing, from internal challenges in some cases and electoral reaction in others, a deep institutional crisis is consuming the PT government of Dilma Rousseff and, indeed, exposing political rot across the state institutions.
20 Wednesday Apr 2016
Posted in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS
Tags
'In the land of the blind the one-eyed man is king', Modi Sarkar, Narendra Modi Failures, Raghu ram rajan, RBI, Rbi governer
ఎం కోటేశ్వరరావు
నిజం చెబితే నిష్ఠూరమాడతారు. నిష్టూర మంటే నిజానికి మీరు మాట్లాడింది చాలా బాగో లేదు అని మర్యాదగా కోపగించుకోవటమే. మన రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలపై మన తెలుగింటి ఆడపడుచు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అదే చేశారు. ఇంతకీ రిజర్వుబ్యాంకు రాముడు అన్నదేమిటి ? గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న సామెతను వుపయోగించి మన ఆర్ధిక వ్యవస్ధ గురించి గొప్పలు చెప్పుకుంటున్నవారి గాలి తీశారని కొందరు అంటుంటే, కాదు మన స్ధితి గురించి వినమ్రంగా తనదైన శైలిలో చెప్పారు తప్ప అది ప్రభుత్వానికో , మోడీకో వ్యతిరేకం కాదని మరికొందరు భాష్యం చెబుతున్నారు. వరుస వైఫల్యాలు సంభవిస్తున్న పూర్వరంగంలో రాజన్ వ్యాఖ్య సహజంగానే మోడీ భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ‘2019లో బిజెపి తిరిగి అధికారాన్ని పొందాలంటే అదృష్టం పట్ల వ్యామోహాన్ని వదులు కోవాలి’ అనే శీర్షికతో ‘మేం మితవాదులం ‘ అని సగర్వంగా చెప్పుకొనే మోడీ భక్తుడైన ఎస్ మురళీధరన్ అనే వ్యాసకర్త ‘స్వరాజ్య’ పత్రికలో ఈనెల 19న రాశారు. రఘురామ్ రాజన్ వ్యాఖ్యలకు మురళీనాదానికి సంబంధం వుందా ?
‘మోడీ ప్రభుత్వం పతాక పధకాలుగా ప్రారంభించిన పంటల బీమా పధకం, ఇ మండి(ఎలక్ట్రానిక్ మార్కెట్ యార్డులు), మేక్ ఇన్ ఇండియా వంటి ఇతర పధకాలకు దాదాపు ఎలాంటి సన్నాహాలు లేకుండా మొదలు పెట్టారు. చివరకు అవి విఫలం కావటానికే ఎక్కువ అవకాశాలున్నాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు. మన ఎన్నికల అవనికలో పునశ్చరణగా జరుగుతున్నట్లుగా చంద్రుడు, చుక్కలను తీసుకు వచ్చి చేతుల్లో పెడతామని చెప్పటం ద్వారా 2019 ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకతను తెచ్చుకోవచ్చు’. ఇవి ఏ ప్రతిపక్ష పార్టీనో మరొకరో కాదు స్వయంగా మురళీధరన్ రాసిన మాటలు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాక ముందే మరో మూడు సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికలలో సంభవించబోయే పరిణామాల గురించి ఆయన భక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే రఘరామ్ రాజన్ మాట్లాడినదానిలో తప్పేమన్నా వుందా ? నిర్మలా సీతారామన్ వంటి మోడీ సైనికులకు మండ కుండా వుంటుందా ?
మామ తిట్టినందుకు కాక తోడల్లుడు తొంగి చూసినందుకు కోపం వచ్చిందన్న కొత్త సామెతను ప్రచారంలో పెడదాం. మురళీధరన్ మోడీ ప్రభుత్వానికి మామ అనుకుందాం. సదరు మామ చెప్పిన అంశాల సారం ఇలా వుంది. ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.
ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్లనే చూద్దాం. అది మంచి ఆలోచనే కానీ మనం దానికి అనువుగా వున్నామా ? ఒక వస్తువును దుకాణానికి చేర్చాలంటే మార్కెటింగ్ వ్యక్తులకు తొడతొక్కిడిగా వుంటుంది, అంతకంటే ముందు అదే పరిస్ధితి వుత్పాదక కేంద్రాలలో వుంటుంది.అలాగే మౌలిక సదుపాయాలు లేకుండా ఏ ప్రభుత్వమూ పధకాలను ప్రారంభించకూడదు. మన దేశంలో 15శాతానికే ఇంటర్నెట్ అందుబాటులో వుంది. వంద కోట్ల సెల్ఫోన్లు వున్నాయనుకుంటే ఇరవై కోట్ల మందే స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. ఇది సానూకూల చిత్రం.
వ్యవసాయ వుత్పత్తులకు ఒక సమీకృత మార్కెట్ అంటే వుత్పత్తి జరిగే చోట శీతల గిడ్డంగులతో పాటు వాటిని అవసరమైన చోటికి చేరవేయటానికి శీతల సదుపాయం వున్న రవాణా వాహనాలు కావాలి. ఇవేమీ లేకుండానే మరొక ప్రారంభానికి నాంది పలికారా ? పంటల బీమా పధకం కూడా ఇలాగే ప్రారంభించారు. వ్యవసాయ రంగంలోని అన్ని అనర్ధాలకు సబ్సిడీతో కూడిన పంటల బీమా పధకం సర్వరోగనివారిణి కాదనే వైపు మోడీ ప్రభుత్వం ఆలోచించలేదు. మాయలాడిని చూసి మోసపోయిన ప్రేమికుడి మాదిరి బీమా సొమ్మును నిరాకరిస్తే రైతు ఆగ్రహోదగ్రుడు అవుతాడు.
తాను అధికారానికి వచ్చిన వందరోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల వంతున వేస్తానని బాధ్యతా రహితంగా 2014 ఎన్నికలలో మోడీ వాగ్దానం చేయటంతో ఈ ధోరణి ప్రారంభమైంది. అది ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు చెప్పిన మాట అని తెలిసినప్పటికీ రంధ్రాన్షేషణ చేసే టీవీ యాంకర్ల మొదలు వాక్చాతుర్యం గల ప్రతిపక్షాల వరకు మోడీ ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని నానాయాగీ చేస్తున్నారు. మేకిన్ ఇండియా నినాదం కూడా ఇలాంటిదే. గత రెండు సంవత్సరాలలో వచ్చిన ఎఫ్డిఐలో ఎక్కువ భాగం వుత్పాదకేతర ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాణిజ్యరంగంలోకే వచ్చింది. విదేశాంగ విధానంలో కూడా అదృష్టాన్ని నమ్ముకొనే వ్యామోహంతో వున్నారు. వాజ్పేయి ఎన్నో కలలతో లాహోర్కు బస్సులో వెళితే మోడీ దాన్ని అధిగమించి దిగజారి పాకిస్థాన్ ప్రధాని కుటుంబ కార్యక్రమానికి ఎలాంటి ఆహ్వానం లేకుండానే ఆకస్మికంగా వెళ్లారు.’ ఇదే విమర్శను ఏ సిపిమ్మో, కాంగ్రెసో చేసి వుంటే స హించలేక ఈ పాటికి సంఘపరివార్ మీడియా సైన్యం రెచ్చిపోయి నానా యాగీ చేసి వుండేది.
నరేంద్రమోడీ సర్కార్ సాధించిన విజయాలలో వాణిజ్య లోటు తగ్గింపు గురించి చెప్పుకొంటోంది. లోటు తగ్గిన మాట నిజం. మోడీ అధికారానికి వచ్చిన వెంటనే మేకిన్ ఇండియా నినాదమిచ్చారు. కానీ అప్పటి నుంచి మన దేశంలో తయారైన సరకులు ఎగుమతులు తగ్గిపోయాయి. వరుసగా గత పదహారు నెలలుగా తగ్గుతున్నట్లు తాజాగా ప్రభుత్వమే ప్రకటించింది.మరో ఏడాది పాటు ఇలాగే వుండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.ఈ వివరాలు వెల్లడి అయిన సమయంలోనే గత తొమ్మిది నెలల్లో తొలిసారిగా మార్చినెలలో చైనా ఎగుమతులు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మన దిగుమతుల ఖర్చు కూడా తగ్గింది. దీనిలో మోడీ ఘనత వుందా? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా మన బిల్లుతగ్గింది తప్ప మరొకటి కాదు. ప్రపంచ మార్కెట్లో తగ్గిన మేరకు వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు పన్నులు పెంచి జనాన్ని బాదుతున్నారు. చైనా ఈ రోజు ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. మన దేశంలోని కొందరు త్వరలో దానిని అధిగమించబోతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 12శాతం కాగా మనది 1.7 మాత్రమే. దీనిని 2020 నాటికి ఐదుశాతానికి పెంచాలని అనుకుంటున్నట్లు నరేంద్రమోడీ చెబుతున్నారు.అంటే మరో నాలుగు సంవత్సరాలలో మన ఎగుమతులు మూడు రెట్లు పెరగాలి. అందుకే మురళీధరన్ చెప్పినట్లు వాస్తవాలకు దూరంగా నరేంద్రమోడీ సర్కార్ అదృష్టంపై వ్యామోహం పెంచుకొని ఎదురు చూస్తున్నది.
రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ గతవారంలో వాషింగ్టన్ నగర పర్యటన సందర్భగా మార్కెట్ వాచ్ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ ఆశాజనక కేంద్రంగా వుందని ఐఎంఎఫ్తో సహా అనేక సంస్ధలు వర్ణించిన విషయాన్ని విలేకరి ప్రస్తావించి దాని రహస్యం ఏమిటని అడిగారు. దానిపై రాజన్ స్పందిస్తూ ‘ మేము సంతృప్తి చెందాల్సిన కేంద్రానికి చేరాలంటే మేము ఇంకా ప్రయాణించాల్సి వుంది.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహారాజు అని మేము చెబుతూ వుంటాం, మేము దానికి అతి దగ్గరలో వున్నాం’ అన్నారు. చైనాతో పోలిక గురించి అడగ్గా సంస్కరణల ప్రారంభంలో చైనా కంటే భారత్ పదేళ్లు వెనుక వుంది. రెండు ఆర్ధిక వ్యవస్థలలోనూ ఆ తేడా కనిపిస్తుంది.మేము వారితో పోలిస్తే నాలుగు నుంచి ఐదోవంతు మధ్య వున్నాం, మేం కొన్ని సరైన చర్యలు తీసుకుంటే కొంత కాలానికి వారిని మేము చేరుకోగలం అన్నారు. వారు ఇప్పుడున్న స్ధాయికి చేరుకోవటానికి వారు అనుసరించిన మంచి విధానాలు అసాధారణమైనవి, కాబట్టి మేం కూడా మంచి విధానాలను రూపొందించి వారి మాదిరే అమలు జరపాల్సి వుంది. ఇతరులు నడిచిన బాటను మేం అనుసరించాలని లేదు, దాని అర్ధం బాగా కష్టపడాల్సి వుంది’ అన్నారు.
రాజన్ చేసిన వ్యాఖ్యలను అన్వయించటాన్ని బట్టి ఏ విధంగా అయినా వుపయోగించవచ్చు. రిజర్వుబ్యాంకు గవర్నర్గా వున్న వ్యక్తి మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఆలా వ్యాఖ్యానించి వుంటారని అనుకోలేము. సాధించిన దానికి సంతృప్తి చెందటం లేదనే సానుకూల అర్ధంలో కూడా కావచ్చు. అనేక సందర్బాలలో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించిన రాజన్ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురౌతున్నట్లు వార్తలు వచ్చాయి.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అతిగా స్పందించినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అలాంటి వాటిని వుపయోగించుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కేంద్ర మంత్రి ఆ విధంగా స్పందించటం అంటే ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న విమర్శలను తట్టుకొనే సహనం కోల్పోతున్నారనటానికి సూచన ఇది.
19 Tuesday Apr 2016
Posted in Current Affairs, INDIA, NATIONAL NEWS, Telangana
There are following clear vacancies in Lok Sabha and State Legislative Assemblies of various States, which need to be filled up:
| Sl. No. | State | Name of Parliamentary/
Assembly Constituency No. & Name |
| 1 | Meghalaya | 2 – Tura (ST) PC |
| 2 | Arunachal Pradesh | 58 – Kanubari (ST) |
| 3 | Jammu & Kashmir | 40 – Anantnag |
| 4 | Jharkhand | 17 – Godda |
| 5 | Jharkhand | 75 – Panki |
| 6 | Gujarat | 91 – Talala |
| 7 | Uttar Pradesh | 376 – Jangipur |
| 8 | Uttar Pradesh | 30 – Bilari |
| 9 | Madhya Pradesh | 132 – Ghoradongari (ST) |
| 10 | Telengana | 113 – Palair |
After taking into consideration various factors like, festivals, electoral rolls, etc., the Commission has decided to hold bye-elections to fill these vacancies as per the programme mentioned as under: –
Poll Events |
Schedule |
Date of Issue of Gazette Notification |
22.04.2016 (Friday) |
Last Date of Nomination |
29.04.2016 (Friday) |
Date for Scrutiny of Nomination |
30.04.2016 (Saturday) |
Last Date of Withdrawal of candidatures |
02.05.2016 (Monday) |
Date of Poll |
16.05.2016 (Monday) |
Date of Counting |
19.05.2016 (Thursday) |
Date before which election shall be completed |
21.05.2016 (Saturday) |
ELECTORAL ROLL
The Electoral Roll for all the States with reference to 01.01.2016 has been finally published on 11.01.2016 except Telengana. The Electoral Roll in respect of Telengana with reference to 01.01.2016 will be finally published on 31.05.2016. The bye-election in the State of Telengana will be held with the existing rolls.
ELECTRONIC VOTING MACHINES (EVMs)
The Commission has decided to use EVMs in the bye-elections in all the polling stations. Adequate numbers of EVMs have been made available and all steps have been taken to ensure that the polls are conducted smoothly with the help of these machines.
IDENTIFICATION OF VOTERS
In consonance with the past practice, the Commission has decided that the voter’s identification shall be mandatory in the aforementioned bye- elections at the time of poll. Electoral Photo Identity Cards (EPIC) shall be the main document ofidentification of a voter. However, in order to ensure that no voter is deprived of his/her franchise, if his/her name figures in the Electoral Rolls, separate instructions will be issued to allow additional documents for identification of voters at the time of poll in the said bye-elections.
MODEL CODE OF CONDUCT
The Model Code of Conduct shall come into force with immediate effect in the district(s) in which the whole or any part of the Parliamentary Constituency/Assembly Constituencies going for bye-elections is included, subject to partial modification as issued vide Commission’s instruction No. 437/INST/2012/CC&BE, dated 26th April, 2012 (available on the Commission’s website). The Model Code of Conduct shall be applicable to all candidates, political parties and the State Governments concerned. The Model Code of Conduct shall also be applicable to the Union Government for the States concerned.
19 Tuesday Apr 2016
Posted in Current Affairs, INDIA, NATIONAL NEWS
Tags
Central Consumer Protection Council, consumer courts, Grahak Suvidha Kendras, piped drinking water, standards for piped drinking water
Central Consumer Protection Council (CCPC), an apex body to advise the Government in the consumer related issue has expressed concern over quality of drinking water being supplied through pipeline and has recommended mandatory standards for drinking water irrespective of its source. At the moment FSSAI has standards only for bottled water. CCPC has said that the FSSAI should formulate standards for water being supply through pipeline also and should monitor its quality. The meeting attended by representatives of various Government bodies including FSSAI, voluntary consumer organizations and senior officials of various Ministries, was chaired by Union Food Minister, Shri Ram Vilas Paswan here today.
Briefing the media about the deliberations of the meeting, Shri Paswan said that CCPC was also of the view that there should be guidelines for brand ambassadors of products and services and in the case of gross misrepresentation of the facts or misleading advertisements, brand ambassadors should also be made responsible.
The Consumer Affairs Minister said that “Grahak Suvidha Kendras” set up by his Ministry are being directed to take up consumer complaints with the sector regulators or consumer courts on behalf of consumers. He said that so far 5 such centers have been set up in Ahmadabad, Bangalore, Jaipur, Kolkata, Patna and Delhi. More will be set up in other parts of the country soon.
Shri Paswan also informed that National Consumer Helpline is being strengthened; its capacity to attend consumer complaints is being enhanced three times more.
The Consumer Affairs Minister said that the Government has taken reports of charging more than MRP of products at some places, on some pretext, seriously. Recently a consumer court has also given judgment against overcharging. Government’s agencies have been asked to take stringent and action and to start mass campaign to create awareness against it.
Expressing concern over poor infrastructure at consumer courts in general, Shri Paswan said that the State Governments have been requested to provide necessary support the courts working in their respective states. A committee headed by Justice Arjit Pasayat, Retired Supreme Court Judge has been set up in January this year, is already looking into the matter. It will submit its recommendations to improve functioning of consumer courts by the end of this month, he said
19 Tuesday Apr 2016
Posted in Current Affairs, INDIA, NATIONAL NEWS
Government is committed to develop and promote handloom sector: Textiles Minister
Government has chalked out a new strategy for revival and resurgence of handloom industry: Minister
India Handloom Brand launched to regain consumer confidence: Shri Santosh Kumar Gangwar
‘India Handloom’ Brand registration granted to 170 handloom producing agencies and weavers in 41 product categories: Minister
Government has significantly expanded its support to handloom clusters: Minister
New model of credit for handloom sector introduced, to be implemented all over India: Shri Santosh Kumar Gangwar
Handloom weavers to receive enhanced insurance coverage, now under national social security schemes: Minister
Textiles Minister launches handloom weaver information system for more effective implementation of handloom schemes
We are working with a vision to increase the wages of skilled handloom weavers to the level of Rs. 500/- per day. Our major interventions will be to cover five lakh weavers in MUDRA Scheme in next three years and also to take up 300 more block level clusters for development. We are also aiming to enhance handloom exports from about Rs. 2,500 crore to Rs. 4,500 crore in next three years.
– – Union Textiles Minister and Chairman, All India Handloom Board,
Shri Santosh Kumar Gangwar at the first meeting of the Board, on 19th April, 2016
The first meeting of the recently constituted All India Handloom Board was held in New Delhi, on 19th April, 2016. The Chairman and Union Textiles Minister, Shri Santosh Kumar Gangwar gave an overview of the various initiatives being taken by the Government for the development of the sector.
The Minister conveyed to the Board members that the Government under the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi is implementing a newly chalked out strategy for revival and resurgence of the handloom industry. Shri Gangwar said that the new strategy for revival of the handloom industry has the core objective of increasing the earnings of handloom weavers through skill upgradation, loom upgradation, availability of good quality raw material at cheaper rates, availability of adequate credit facilities, product design and development and branding for effective marketing.
Shri Gangwar recalled Government’s declaration of 7th August as National Handloom Day, as a mark of recognition and respect for the contribution of millions of handloom weavers across the country to our economy as well as to the rich culture and tradition. The first National Handloom Day was celebrated all over the country and at the main function in Chennai, Hon’ble Prime Minister was himself the Chief Guest. He said that to give a new identity to handloom industry, the ‘India Handloom Brand’ too was launched by the Hon’ble Prime Minister on the occasion.
The Textiles Minister said that the new strategy is demand-driven, so that production can be made according to consumer preferences. He said that the most important initiative in this regard has been the launch of ‘India Handloom’ Brand, aimed at regaining consumer confidence, through quality endorsement in terms of authenticity, azo-free dyes, and fast colours. He informed that ‘India Handloom’ Brand registration has so far been granted to 170 handloom producing agencies and weavers in 41 product categories. Shri Gangwar said that this is being supported through a comprehensive marketing campaign. He said that India Handloom brand producers have reported a sale of more than Rs.15 crore within a period of about four months. A marketing research study is also being undertaken. The Minister also spoke of the open door e-commerce policy framework. He added that more buyer-seller meets would be held, to strengthen marketing linkages.
The Minister said that on the supply side, the Government has significantly expanded its support to handloom clusters, in terms of Common Facility Centres (CFCs), skill upgradation, assistance for loom upgradation and effective project management through services of full time Cluster Development Executives and competent designers. Shri Gangwar recalled that the amount sanctioned for mega clusters in year 2015-16 was highest ever, at Rs. 37.11 crore; further, a record number of 175 block level clusters have been sanctioned in 21 states. The Minister said that a block level cluster can avail financial assistance up to Rs. 2.00 crore. He also highlighted the increased assistance given during FY 2015-’16, in terms of skill upgradation, technology upgradation and CFCs. The Textiles Minister said that the budget utilization for handloom sector in the year 2015-16 was Rs. 591 crore, which is 25% higher than the previous year.
Speaking of the initiatives taken to improve managerial skills in the handloom sector, Shri Gangwar highlighted the introduction of four-year course in handloom technology, at Indian Institute of Handloom Technology (IIHT), Salem and launching of handloom entrepreneur course at IIHTs at Bargarh, Varanasi and Salem. The Minister added that national awards in design intervention and marketing have been instituted in order to encourage innovation in handloom sector.
The Minister informed that the Government has come out with a new model of credit for handloom sector; this has been done by combining elements of concessional credit such as margin money, interest subvention and credit guarantee cover with the innovative features of MUDRA scheme, launched by the Hon’ble Prime Minister. He said that a pilot project has been successfully implemented in Odisha and Uttar Pradesh, and is being extended to seven other clusters. The Minister informed that the per capita credit has gone up from about Rs. 23000/- to more than Rs. 50,000/-; some loans have been sanctioned even up to Rs. 5.00 lakh. The beneficiary is given a RUPAY card through which he/she can withdraw money from ATM. Shri Gangwar said that the Government has decided to implement the scheme all over India, for which he sought cooperation of state governments.
The Minister informed that life insurance and health insurance benefits to handloom weavers will now be provided through national social security schemes; he said that steps have already been taken to complete this convergence in an expeditious manner. The Minister said that the Health Ministry has issued instructions to all state governments to ensure coverage of handloom weavers under RSBY with immediate effect. The available assistance will now be Rs. 30,000/-, as against Rs. 15,000/- earlier. He added that the Government is in the process of providing coverage to handloom weavers in Pradhan Mantri Jeevan Jyoti Yojna; it will provide an insurance cover of Rs. 2.00 lakh in case of death due to any reason, as against the present life cover of Rs. 60,000/- in natural death and Rs. 1.50 lakh in case of accidental death.
Shri Gangwar said that Information Technology is being harnessed in a significant way, for bringing transparency and ease to beneficiaries in accessing facilities. The Minister said that under the Enterprise Resource Planning (ERP) project of National Handloom Development Corporation Ltd., weavers will be able to place indents online, track status of their indents, view the stock of materials in yarn depots, get information about unused quota in yarn subsidy scheme and get important information on dispatch of material through SMS in their local language.
During the meeting, the Textiles Minister launched a web portal for continuous upgradation of details of handloom weavers, which will enable effective and easy implementation of various schemes. He said that a dedicated website has already been launched, where applications for ‘India Handloom’ Brand registration can be submitted. The Minister announced that a portal-based application for allotment of stalls in sale exhibitions will also be launched soon; this will enable handloom weavers to register their application online, doing away with the need to go to Weavers Service Centres for the same. He said that the allotment of stalls will be done through the software and will be displayed on the portal for full transparency.
Due attention is being given to effective implementation of Handloom Reservations Act as well, the Minister said. Shri Gangwar said that effectiveness of the implementation can be judged from the fact that in FY 2015-’16, 140 FIRs have been lodged till February 2016, as against 88 FIRs in the year 2014-15; 119 convictions were obtained this year, as against 66 last year.
Textiles Secretary and Vice Chairperson, Smt. Rashmi Verma; Development Commissioner (Handlooms) and Member Secretary Shri Alok Kumar, and other members of the Handloom Board were also present for the meeting.
19 Tuesday Apr 2016
Posted in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Latin America
Tags
Agriculture, Brazil’s peasant internationalism, farmland privatization, La Via Campesina, Narendra Modi, Niti Aayog, peasant internationalism, peasants

ఏప్రిల్ 17 అంతర్జాతీయ భూ పోరాట దీక్షా దిన ప్రాధాన్యత
ఎం కోటేశ్వరరావు
చెదురుమదురుగా వున్న చిన్న భూ కమతాలను ఒకటిగా చేయాల్సిన అవసరం వుందని నరేంద్రమోడీ సర్కార్ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ వుపాధ్యక్షుడు అరవింద్ పంగారియా చెప్పారు. సోమవారం నాడు జమ్మూలోని కాశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసంలో భూ కమతాలను పెద్దవిగా రూపొందించాల్సిన అవసరం గురించి చెప్పారు. ఇది జరగాలంటే రైతులు భూములను అమ్ముకొని ఇతర పనులను చూసుకోవాలి, అయితే భూమి కలిగి వుంటే రక్షణ వుంటుందని భావిస్తున్న కారణంగా వారు విక్రయానికి ముందుకు రారు, అందువలన యజమానులకు భూములపై చట్టపరమైన రక్షణ కల్పించి వాటిని కౌలుకు ఇచ్చే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం వుందని పంగారియా చెప్పారు. ఈ మేరకు కేంద్రం ఒక నమూనా బిల్లును రూపొందించిందని దానిని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకొని చట్ట సవరణ చేయవచ్చని చెప్పారు. ఇది జరిగితే చిందరవందరగా వున్న కమతాలను కౌలుకు తీసుకొని పెద్దవిగా రూపొందించటం సులభం అవుతుందని తెలిపారు. దేశంలో2011-12 సమాచారాన్ని బట్టి భూమిపై 49శాతం కార్మికవర్గం ఆధారపడుతున్నదని, జిడిపిలో వ్యవసాయ వాటా 15శాతం మాత్రమే వుందని, వ్యవసాయ రంగం ఏటా ఐదు శాతం వృద్ధి చెందినా రాబోయే రోజులలో జిడిపి వాటా తగ్గనుందని కూడా ఆయన చెప్పారు.
పంగారియా మాటలు, కౌలు రైతు నమూనా బిల్లును బట్టి రైతాంగం నుంచి ముఖ్యంగా చిన్న రైతాంగం నుంచి ఏదో ఒక రూపంలో భూములను విడిపించి ధనిక, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించటాన్ని వేగవంతం చేయాలన్నది నరేంద్రమోడీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఇది అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య కార్పొరేట్ సంస్ధలు, ద్రవ్య పెట్టుబడిదారుల వత్తిడి మేరకు వాటి ప్రతినిధులుగా వున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలు ఎప్పటి నుంచో సూచిస్తున్న విధానం. మన దేశంలో భూమి కోసం జరిగిన మహత్తర పోరాటాలు, ప్రాణత్యాగాల పూర్వరంగం, భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తే తప్ప పెట్టుబడిదారీ విధానం వృద్ధి చెందదన్న సాంప్రదాయ అవగాహన మేరకు ఒకవైపు భూస్వాములతో రాజీ పడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వాలు భూసంస్కరణల చట్టాలను చేయకతప్పలేదు. ముందే చెప్పుకున్నట్లు భూస్వాములతో రాజీ కారణంగా ఆ చట్టాలను నీరు గార్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, టిఆర్ఎస్ వంటి పార్టీలు అసలు భూ సంస్కరణల గురించి మాట్లాడటానికే సిద్ధం కానందున ఆ చట్టాలను అమలు జరిపే ప్రసక్తే వుండదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా నయా వుదారవాద విధానాలు అమలులోకి వచ్చిన కారణంగా సిపిఎం వంటి కమ్యూనిస్టు, ఇతర వామపక్ష పార్టీలు తప్ప కాంగ్రెస్తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు భూముల నుంచి రైతాంగాన్ని తొలగించేందుకు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దారులు వెతుకుతున్నాయి. మన దేశంలోని సంక్లిష్ట పరిస్ధితులు, ముందే చెప్పుకున్నట్లు గ్రామీణ ప్రాంతాలలో భూ దాహం కారణంగా వారు అనుకున్నది వెంటనే సాధ్యం కావటం లేదు. పొమ్మనకుండా పొగ పెట్టినట్లు చిన్న,సన్నకారు రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి వారు భూములను వదులుకొనేట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే వ్యవసాయం రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెట్టటం మానివేశారు. ఎరువులు, డీజిల్ వంటి వాటికి ఇస్తున్న రాయితీలు,సబ్సిడీలను ఎత్తివేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యకలాపాలను నిర్వీర్యం చేస్తున్నారు. ధాన్య సేకరణ వంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకొంటోంది. వాటి స్ధానంలో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తోంది.ఇవన్నీ భూముల నుంచి రైతాంగాన్ని తప్పించేందుకు, కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు చేస్తున్న ప్రయతాలు.

అటువంటి యత్నాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను సమీక్షించేందుకు ఈ నెల 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటాల దీక్షా దినం పాటించబడింది.ఈ సందర్బంగా అనేక దేశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 17న బ్రెజిల్లో భూమికోసం, భుక్తి కోసం శిరమెత్తిన రైతాంగంపై కార్పొరేట్లకు వత్తాసుగా రంగంలోకి దిగిన మిలిటరీ,పోలీసులు భూమిలేని పేదల వుద్యమ సంస్ధ(ఎంఎస్టి) సభ్యులు, మద్దతుదార్లపై జరిపిన కాల్పులలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎందరో గాయపడ్డారు.ఈ హత్యాకాండ జరిగిన సమయంలోనే మెక్సికోలోని లాక్సాకాలాలో వివిధ దేశాల రైతు సంఘాల ప్రతినిధుల రెండవ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే అంతర్జాతీయ రైతుపోరాటాల దినం పాటించాలని నిర్ణయించారు. ఆ రోజు బ్రెజిల్లో హత్యాకాండకు పాల్పడిన వారికి ఇంత వరకు ఎలాంటి శిక్షలు పడలేదు. ప్రతి ఏటా అప్పటి నుంచి ఆ రోజును రైతాంగ పోరాటాల దీక్షా దినంగా పాటిస్తున్నారు.
ప్రపంచ పెట్టుబడిదారీ వర్గ లాభాల రేటును కాపాడేందుకు దాని ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ రూపొందించిన అజెండా, విధానాల మేరకుముందుకు తెచ్చిన సరికొత్త విధానాలకే ముద్దుగా సంస్కరణలు అని పేరు పెట్టారు. వాటినే నయా వుదారవాదం అని ప్రపంచీకరణ అని రకరకాలుగా పిలుస్తున్నారు. పేరులోనేమున్నది పెన్నిది అన్నట్లుగా ఏం చెప్పినా కార్పొరేట్ల లాభాల సంరక్షణే వీటి ప్రధాన లక్షణం, ధ్యేయం. తమ లాభాల కోసమే పెట్టుబడిదారీ వర్గం తమ పెరుగుదలకు అడ్డంగా వున్న ఫ్యూడల్ విధానాన్ని బద్దలు కొట్టింది. భూసంస్కరణలను ప్రోత్సహించింది. అదే పెట్టుబడిదారీ వర్గం బహుళజాతి గుత్త సంస్థలు(కార్పొరేట్లు)గా మారి ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేస్తున్నాయి. వాటి కన్ను ఇప్పుడు పరిశ్రమలు, వాణిజ్యంతో పాటు వ్యవసాయంపై పడింది.ఈ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేయటం ద్వారా దాని నుంచి కూడా లాభాలు పిండాలని చూస్తోంది. దానిలో భాగంగా రైతులను భూములనుంచి వెళ్లగొట్టి కార్పొరేట్ భూస్వాములను తయారు చేసేందుకు పూనుకుంది. ఈ ప్రయోగాలకు ముందుగా లాటిన్ అమెరికాను ఎంచుకుంది.
గుండు సూది నుంచి వూరంత ఓడల నిర్మాణాల మొదలు, వాటిని విక్రయించే వాణిజ్య సంస్ధలుగానూ, వాటికి అవసరమైన ముడి సరకులు అందించే, వ్యవసాయానికి అవసరమైన విత్తనాల నుంచి, పురుగుమందులవరకు తయారీ, సరఫరా, చివరకు వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు చేసి వాటిని ఆహారంగా మార్చి విక్రయించటం వరకు కార్పొరేట్ కంపెనీలు వివిధ అవతారాలు ఎత్తుతున్నాయి. అందువలన వర్తమానంలో పోరాటాలు కూడా వివిధ తరగతుల కార్మికులు, రైతులు, వినియోగదారులు అందరూ ఐక్యంగా తమను ప్రభావితం చేస్తున్న కార్పొరేట్లకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో శత్రువు ప్రత్యక్షంగా కనపడే వాడు, ఇప్పుడు అలా కాదు. వ్యవసాయ రంగంలో పారిశ్రామిక పెట్టుబడిదారులతో పాటు ద్రవ్య పెట్టుబడిదారులు కూడా ప్రవేశిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో వుండి అనకాపల్లి బెల్లం మార్కెట్ను, మదనపల్లిలోని టమోటా, కర్నూలు వుల్లిపాయల, నిజామాబాద్ పసుపు మార్కెట్లను కూడా అదుపు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.ఈ సంక్లిష్ట,నూతన పరిస్ధితులను అర్ధం చేసుకోవటానికి, కార్యాచరణకు పూనుకోవటానికి నూతన పద్దతులు, రూపాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే నయావుదారవాద విధానాల ప్రయోగం మొదలయిందో అక్కడే వికటించి ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. అందుకనే నయావుదారవాద విధానాలకు వ్యతిరేేక వేదికగా లాటిన్ అమెరికా తయారైంది. వుద్యమాలు, వాటి రూపాలు అన్నింటిలోనూ నూతన విధానాలు, పద్దతులు వునికిలోకి వస్తున్నాయి. రాబోయే రోజులలో ఇంకా వస్తాయి.భూమి హక్కుతో పాటు ఆహార హక్కును కూడా కార్పొరేట్లు హరించేందుకు పూనుకున్నాయి. భూములను కబళిస్తున్న కార్పొరేట్ సంస్ధల బకాసురులకు వ్యతిరేకంగా నేడు భూ పోరాటం చేయటం అంటే ఒక్క రైతులే కాదు, సదరు కార్పొరేట్ కంపెనీ వలన ప్రభావితమయ్యే తరగతులందరూ కలిసి వస్తేనే అవి సంపూర్ణం అవుతాయి. అంటే రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మధ్యతరగతి వుద్యోగులు, వినియోగదారులూ భాగస్వామలు కావాల్సి వుంది.
గత కొద్ది దశాబ్దాలుగా అనుసరించిన స్వేచ్ఛా వ్యవసాయ వాణిజ్య విధానాలు సామాన్య రైతు వుత్పత్తి ఖర్చులకంటే తక్కువకు వ్యవసాయ వుత్పత్తుల ధరలను నెట్టి గిట్టుబాటు కాకుండా చేస్తున్నాయి.ఒకే రకమైన పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎరువులు,పురుగు మందుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పర్యవసానంగా చిన్న రైతులు వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు. 1935లో అమెరికాలో 70లక్షల కమతాలు వుండగా నేడు 21లక్షలకు తగ్గిపోయాయి. రానున్న పది-ఇరవై సంవత్సరాలలో 40 కోట్ల ఎకరాల మేరకు చేతులు మారవచ్చని అంచనా. అమెరికాలో 30లక్షల మంది వ్యవసాయ కార్మికులు తక్కువ వేతనాలు, మానవ హక్కులకు నోచుకోకుండా గడుపుతున్నారు. అమెరికాలో మరొక ముఖ్యాంశాన్ని కూడా చూడాల్సి వుంది. మన దేశంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారి మాదిరే అమెరికాలో రెడ్ ఇండియన్లు, లాటినోలు, ఆసియన్ అమెరికన్లు, ఆఫ్రో అమెరికన్ల వంటి వారందరూ కేవలం ఏడు శాతం భూమి కలిగి వుండగా తెల్లజాతీయులు 93శాతం భూమి కలిగి వున్నారు.
భూ కేంద్రీకరణ ఒక్క అమెరికాలోనే కాదు ఐరోపాలోనూ జరుగుతోంది. అక్కడ వంద హెక్టార్లు, అంతకు పైబడినవి కోటీ 20లక్షల కమతాలున్నట్లు అంచనా. అవి మొత్తం కమతాలలో కేవలం మూడు శాతమే అయినా అక్కడి భూమిలో సగం వాటిలోనే వుంది. జర్మనీలో 1966-67లో 12,46,000 కమతాలుండగా 2010 నాటికి 2,99,100కు పడిపోయాయి. వీటిలో కూడా రెండు హెక్టార్లకు లోపు వున్నవి 1990లో 1,23,670 వుండగా 2007 నాటికి 20,110కి తగ్గాయి. యాభై హెక్టార్లు అంతకంటే ఎక్కువ వున్న కమతాలలోని భూమి 1990లో 92లక్షల హెక్టార్లు వుండగా 2007 నాటికి కోటీ 26లక్షల హెక్టార్లకు పెరిగింది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తూర్పు ఐరోపా దేశాలు ఐరోపా యూనియన్లో చేరినందున రైతాంగం దివాలా తీసింది. పశ్చిమ ధనిక దేశాల నుంచి భారీ సబ్సిడీలతో కూడిన వ్యవసాయ వుత్పత్తులు వరదలా తూర్పు దేశాలను ముంచెత్తాయి. దానికి తోడు ఐరోపా యూనియన్ అందచేసే సబ్సిడీలను పొందేందుకు చిన్న రైతులు అనర్హులు అన్న నిబంధన కారణంగా వారంతా గిట్టుబాటు గాక భూములను అమ్ముకున్నారు. ఈ పరిస్ధితిని స్పెక్యులేటర్లు, కార్పొరేట్ మదుపుదార్లు సొమ్ము చేసుకున్నారు.
ఐరోపా వుమ్మడి వ్యవసాయ విధానం పేరుతో అందచేసిన సబ్సిడీలు పెద్ద రైతాంగమే దక్కించుకుంటోంది.ఇటలీలోని 0.29శాతం కమతాలు 2011లో అందచేసిన మొత్తం రాయితీలలో 18శాతం మొత్తాన్ని దక్కించుకున్నాయి. వాటిలో 0.000 శాతం(150 కమతాలు) అన్ని రకాల సబ్సిడీలలో ఆరుశాతాన్ని దక్కించుకున్నాయి. స్పెయిన్లో 75శాతం సబ్సిడీలను 16శాతం, హంగరీలో 72శాతం మొత్తాలను 8.6 శాతం పెద్ద కమతాల రైతులు దక్కించుకున్నారు. ఈ పరిణామాలను చూసిన తరువాత ప్రస్తుతం ప్రతి హెక్టారుకు ఇంత అనే పద్దతిలో సబ్సిడీలు ఇచ్చేందుకు నిబంధనలను సవరిస్తున్నారు. భూమి మాత్రమే కాదు కార్పొరేట్లు సముద్రాలను కూడా కబళిస్తున్నారు.చేపలు పట్టుకొనే హక్కును వేలం వేయటంతో బడా బ్యాంకులు, కార్పొరేట్లు రంగంలోకి దిగి చిన్నచిన్న మత్స్యకారులను వెనక్కు నెట్టివేస్తున్నాయి.
లా వియా కంపేసినా (స్పానిష్) అంటే రైతు మార్గం పేరుతో 1993లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్ధ ప్రతి ఏటా ఏప్రిల్ 17న రైతాంగ పోరాటాలను సమీక్షిస్తున్నది. భూమికోసం, భూ రక్షణ పోరాటంలో భవిష్యత్లో మరొక ప్రాణం పోరాదన్నది దాని నినాదం. ప్రస్తుతం 73 దేశాలు, 164 జాతులకు చెందిన సంస్దలు , ఎన్జీవోలు ఈ వుద్యమంలో భాగస్వాములుగా వున్నాయి. ఏటేటా మరింతగా విస్తరించటంతో పాటు మరిన్ని పోరాటాలకు వేదికగా ఈ వుద్యమం మారుతున్నది.
18 Monday Apr 2016
Posted in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS
The official Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) for the month of March, 2016 rose by 0.3 percent to 174.6 (provisional) from 174.0 (provisional) for the previous month.
INFLATION
The annual rate of inflation, based on monthly WPI, stood at -0.85% (provisional) for the month of March, 2016 (over March, 2015) as compared to -0.91% (provisional) for the previous month and -2.33% during the corresponding month of the previous year. Build up inflation rate in the financial year so far was -0.85% compared to a build up rate of -2.33% in the corresponding period of the previous year.
Inflation for important commodities / commodity groups is indicated in Annex-1 and Annex-II.
The movement of the index for the various commodity groups is summarized below:-
PRIMARY ARTICLES (Weight 20.12%)
The index for this major group declined by 0.2 percent to 244.1 (provisional) from 244.7 (provisional) for the previous month. The groups and items which showed variations during the month are as follows:-
The index for ‘Food Articles’ group declined by 0.2 percent to 258.6 (provisional) from 259.1 (provisional) for the previous month due to lower price of tea (7%), egg (6%), arhar and masur (4% each), condiments & spices (3%), gram, urad, moong and fish-inland (2% each) and barley and fruits & vegetables (1% each). However, the price of poultry chicken (9%), bajra (4%), fish-marine (3%) and maize, jowar, beef & buffalo meat, milk and pork (1% each) moved up.
The index for ‘Non-Food Articles’ group rose by 0.5 percent to 219.0 (provisional) from 217.9 (provisional) for the previous month due to higher price of raw rubber (17%), groundnut seed (8%), sugarcane (6%), raw jute, soyabean and linseed (2% each) and coir fibre, cotton seed, fodder and safflower (kardi seed) (1% each). However, the price of flowers (17%), copra (coconut) (8%), rape & mustard seed (5%), raw silk, guar seed, raw cotton, gingelly seed and mesta (3% each) and castor seed and niger seed (2% each) declined.
The index for ‘Minerals’ group declined by 2.5 percent to 178.5 (provisional) from 183.0 (provisional) for the previous month due to lower price of crude petroleum (4%), iron ore (3%), magnesite (2%) and chromite (1%). However, the price of zinc concentrate (4%) and sillimanite (1%) moved up.
FUEL & POWER (Weight 14.91%)
The index for this major group rose by 1.7 percent to 172.4 (provisional) from 169.6 (provisional) for the previous month due to higher price of aviation turbine fuel (14%), high speed diesel (6%), furnace oil (5%) and kerosene and bitumen (1% each). However, the price of electricity and petrol (3% each) and LPG (1%) declined.
MANUFACTURED PRODUCTS (Weight 64.97%)
The index for this major group rose by 0.4 percent to 153.7 (provisional) from 153.1 (provisional) for the previous month. The groups and items for which the index showed variations during the month are as follows:-
The index for ‘Food Products’ group declined by 0.2 percent to 177.7 (provisional) from 178.1 (provisional) for the previous month due to lower price of tea leaf (unblended) (14%), tea leaf (blended) (4%), tea dust (unblended) (3%), mustard & rapeseed oil (2%) and gur (1%). However, the price of gola (cattle feed) (5%), processed prawn, gingelly oil and tea dust (blended) (3% each), khandsari and canned fish (2% each) and powder milk, rice bran oil, palm oil, cotton seed oil and bakery products (1% each) moved up.
The index for ‘Beverages, Tobacco & Tobacco Products’ group rose by 1.4 percent to 210.2 (provisional) from 207.2 (provisional) for the previous month due to higher price of imfl-blended (11%), dried tobacco (7%), chewing tobacco (scented or not) (4%) and soft drinks & carbonated water and beer (1% each). However, the price of zarda (3%) declined.
The index for ‘Textiles’ group rose by 0.1 percent to 139.8 (provisional) from 139.6 (provisional) for the previous month due to higher price of jute yarn (6%), jute sacking bag (3%), jute sacking cloth (2%) and man made fabric (1%). However, the price of tyre cord fabric (2%) declined.
The index for ‘Wood & Wood Products’ group rose by 0.5 percent to 196.9 (provisional) from 195.9 (provisional) for the previous month due to higher price of processed wood (1%).
The index for ‘Paper & Paper Products’ group rose by 0.4 percent to 156.1 (provisional) from 155.5 (provisional) for the previous month due to higher price of corrugated sheet boxes (2%) and newspaper, kraft paper & bags, cream laid woven paper and paper rolls (1% each).
The index for ‘Leather & Leather Products’ group rose by 0.6 percent to 146.0 (provisional) from 145.2 (provisional) for the previous month due to higher price of leather footwear and leathers (1%).
The index for ‘Rubber & Plastic Products’ group rose by 0.4 percent to 145.6 (provisional) from 145.0 (provisional) for the previous month due to higher price of tubes (3%) and plastic products (1%).
The index for ‘Non-Metallic Mineral Products’ group rose by 0.3 percent to 178.3 (provisional) from 177.7 (provisional) for the previous month due to higher price of polished granite (2%) and grey cement (1%). However, the price of railway sleeper (1%) declined.
The index for ‘Basic Metals, Alloys & Metal Products’ group rose by 1.8 percent to 153.1 (provisional) from 150.4 (provisional) for the previous month due to higher price of gp/gc sheets (7%), rounds (6%), plates and billets (5% each), HRC, melting scrap, wire rods and angles (4% each), CRC, gold & gold ornaments, joist & beams and pencil ingots (3% each), silver, sponge iron, nuts/bolts/screw/ washers and rebars (2% each) and pig iron (1%). However, the price of steel rods (5%), lead (3%), sheets and steel: pipes & tubes (2% each) and pipes/tubes/rods/strips and steel castings (1% each) declined.
The index for ‘Machinery & Machine Tools’ group declined by 0.1 percent to 134.9 (provisional) from 135.1 (provisional) for the previous month due to lower price of fibre optic cable (9%), fluorescent tubes (3%), pvc insulated cable, electric motors and heat exchanger (2% each) and industrial valves, engines, conductor and ball/roller bearing (1% each). However, the price of machine tools (3%) and insulators (1%) moved up.
The index for ‘Transport, Equipment & Parts’ group rose by 0.6 percent to 139.0 (provisional) from 138.2 (provisional) for the previous month due to higher price of motor cycle / scooter / moped (4%). However, the price of railway brake gear (2%) declined.
FINAL INDEX FOR THE MONTH OF JANUARY, 2016 (BASE YEAR: 2004-05=100)
For the month of January, 2016, the final Wholesale Price Index for ‘All Commodities’ (Base: 2004-05=100) stood at 175.4 as compared to 175.7 (provisional) and annual rate of inflation based on final index stood at -1.07 percent as compared to -0.90 percent (provisional) respectively as reported on 15.02.2016.
Next date of press release: 16/05/2016 for the month of April, 2016
Office of Economic Adviser, Ministry of Commerce & Industry, New Delhi,
Annexure-I
Wholesale Price Index and Rates of Inflation (Base Year: 2004-05=100)
| Month of March, 2016 | |||||||||
| Commodities/Major Groups/Groups/Sub-Groups | Weight | WPI Mar- 2016 | Latest month over month | Build up from March | Year on year | ||||
| 2014-15 | 2015-16 | 2014-15 | 2015-16 | 2014-15 | 2015-16 | ||||
| ALL COMMODITIES | 100.00000 | 174.6 | 0.28 | 0.34 | -2.33 | -0.85 | -2.33 | -0.85 | |
| PRIMARY ARTICLES | 20.11815 | 244.1 | -0.79 | -0.25 | -0.17 | 2.13 | -0.17 | 2.13 | |
| Food Articles | 14.33709 | 258.6 | -0.56 | -0.19 | 6.27 | 3.73 | 6.27 | 3.73 | |
| Cereals | 3.37323 | 236.8 | -1.03 | 0.30 | 0.00 | 2.47 | 0.00 | 2.47 | |
| Rice | 1.79348 | 235.0 | -2.30 | -0.09 | 0.65 | 0.60 | 0.65 | 0.60 | |
| Wheat | 1.11595 | 222.0 | -0.05 | 0.18 | -1.19 | 3.02 | -1.19 | 3.02 | |
| Pulses | 0.71662 | 346.6 | 0.43 | -2.75 | 13.22 | 34.45 | 13.22 | 34.45 | |
| Vegetables | 1.73553 | 211.9 | -4.83 | -3.77 | 9.27 | -2.26 | 9.27 | -2.26 | |
| Potato | 0.20150 | 156.6 | -6.90 | 2.89 | -21.50 | 3.57 | -21.50 | 3.57 | |
| Onion | 0.17794 | 273.8 | -3.62 | -8.55 | 36.49 | -17.65 | 36.49 | -17.65 | |
| Fruits | 2.10717 | 238.6 | 1.25 | 1.06 | 12.56 | -2.13 | 12.56 | -2.13 | |
| Milk | 3.23818 | 253.9 | -0.04 | 0.87 | 7.48 | 2.67 | 7.48 | 2.67 | |
| Egg, Meat & Fish | 2.41384 | 300.8 | 0.59 | 0.80 | 2.62 | 3.69 | 2.62 | 3.69 | |
| Non-Food Articles | 4.25756 | 219.0 | -1.55 | 0.50 | -6.94 | 8.09 | -6.94 | 8.09 | |
| Fibres | 0.87737 | 206.3 | 0.83 | -1.81 | -18.91 | 6.67 | -18.91 | 6.67 | |
| Oil Seeds | 1.78051 | 210.9 | 0.89 | 0.43 | -1.26 | 3.18 | -1.26 | 3.18 | |
| Minerals | 1.52350 | 178.5 | -1.78 | -2.46 | -29.58 | -26.63 | -29.58 | -26.63 | |
| FUEL & POWER | 14.91021 | 172.4 | 3.75 | 1.65 | -12.23 | -8.30 | -12.23 | -8.30 | |
| Liquefied petroleum gas | 0.91468 | 160.1 | 0.12 | -1.23 | -7.92 | -1.60 | -7.92 | -1.60 | |
| Petrol | 1.09015 | 148.8 | 6.31 | -3.19 | -17.70 | -9.87 | -17.70 | -9.87 | |
| High speed diesel | 4.67020 | 183.3 | 7.86 | 5.47 | -12.11 | -9.79 | -12.11 | -9.79 | |
| MANUFACTURED PRODUCTS | 64.97164 | 153.7 | -0.06 | 0.39 | -0.19 | -0.13 | -0.19 | -0.13 | |
| Food Products | 9.97396 | 177.7 | -0.29 | -0.22 | 0.59 | 4.47 | 0.59 | 4.47 | |
| Sugar | 1.73731 | 185.3 | -1.86 | 0.05 | -4.85 | 6.19 | -4.85 | 6.19 | |
| Edible Oils | 3.04293 | 150.0 | -0.55 | -0.13 | -1.16 | 3.59 | -1.16 | 3.59 | |
| Beverages, Tobacco & Tobacco Product | 1.76247 | 210.2 | 0.25 | 1.45 | 3.83 | 3.44 | 3.83 | 3.44 | |
| Cotton Textiles | 2.60526 | 155.3 | -0.13 | -0.06 | -4.37 | -1.52 | -4.37 | -1.52 | |
| Man Made Textiles | 2.20573 | 129.1 | 0.15 | 0.00 | -1.78 | -2.64 | -1.78 | -2.64 | |
| Wood & Wood Products | 0.58744 | 196.9 | 0.11 | 0.51 | 1.23 | 3.80 | 1.23 | 3.80 | |
| Paper & Paper Products | 2.03350 | 156.1 | 0.99 | 0.39 | 3.59 | 2.09 | 3.59 | 2.09 | |
| Leather & Leather Products | 0.83509 | 146.0 | 0.21 | 0.55 | -2.53 | 2.60 | -2.53 | 2.60 | |
| Rubber & Plastic Products | 2.98697 | 145.6 | 0.27 | 0.41 | -1.07 | -1.82 | -1.07 | -1.82 | |
| Chemicals & Chemical Products | 12.01770 | 149.5 | 0.20 | 0.00 | -1.11 | -0.93 | -1.11 | -0.93 | |
| Non-Metallic Mineral Products | 2.55597 | 178.3 | 1.42 | 0.34 | 6.69 | -0.22 | 6.69 | -0.22 | |
| Cement & Lime | 1.38646 | 174.8 | 2.13 | 0.69 | 8.29 | -1.63 | 8.29 | -1.63 | |
| Basic Metals Alloys & Metal Product | 10.74785 | 153.1 | -1.04 | 1.80 | -3.40 | -5.44 | -3.40 | -5.44 | |
| Iron & Semis | 1.56301 | 135.3 | -1.59 | 2.19 | -6.29 | -9.13 | -6.29 | -9.13 | |
| Machinery & Machine Tools | 8.93148 | 134.9 | -0.15 | -0.15 | 1.35 | -0.07 | 1.35 | -0.07 | |
| Transport Equipment & Parts | 5.21282 | 139.0 | 0.15 | 0.58 | 1.10 | 1.24 | 1.10 | 1.24 | |
|
Annexure-II |
|||||||
| Trend of Rate of Inflation for some important items during last six months | |||||||
| Commodities/Major Groups/Groups/Sub-Groups | Weight (%) | Rate of Inflation for the last six months | |||||
| Mar-16 | Feb-16 | Jan-16 | Dec-15 | Nov-15 | Oct-15 | ||
| ALL COMMODITIES | 100.00 | -0.85 | -0.91 | -1.07 | -1.06 | -2.04 | -3.70 |
| PRIMARY ARTICLES | 20.12 | 2.13 | 1.58 | 4.30 | 4.58 | 2.15 | 0.04 |
| Food Articles | 14.34 | 3.73 | 3.35 | 6.46 | 7.89 | 5.55 | 3.33 |
| Cereals | 3.37 | 2.47 | 1.11 | 2.91 | 1.93 | 0.51 | -0.13 |
| Rice | 1.79 | 0.60 | -1.63 | -0.13 | -1.25 | -3.26 | -3.40 |
| Wheat | 1.12 | 3.02 | 2.78 | 5.54 | 3.91 | 4.44 | 4.58 |
| Pulses | 0.72 | 34.45 | 38.84 | 45.03 | 55.76 | 58.09 | 53.06 |
| Vegetables | 1.74 | -2.26 | -3.34 | 12.71 | 19.50 | 13.25 | 3.17 |
| Potato | 0.20 | 3.57 | -6.28 | -17.08 | -35.40 | -52.87 | -58.10 |
| Onion | 0.18 | -17.65 | -13.22 | 7.45 | 18.32 | 44.51 | 89.52 |
| Fruits | 2.11 | -2.13 | -1.95 | -2.03 | -0.55 | -2.59 | -4.46 |
| Milk | 3.24 | 2.67 | 1.74 | 1.42 | 1.78 | 1.58 | 1.75 |
| Egg, Meat & Fish | 2.41 | 3.69 | 3.47 | 5.90 | 5.03 | 0.49 | 0.46 |
| Non-Food Articles | 4.26 | 8.09 | 5.88 | 9.35 | 7.84 | 6.33 | 5.10 |
| Fibres | 0.88 | 6.67 | 9.54 | 7.97 | 2.71 | 0.10 | -2.20 |
| Oil Seeds | 1.78 | 3.18 | 3.65 | 5.76 | 8.23 | 6.97 | 6.66 |
| Minerals | 1.52 | -26.63 | -26.12 | -29.27 | -31.02 | -32.95 | -33.64 |
| FUEL & POWER | 14.91 | -8.30 | -6.40 | -9.89 | -9.15 | -10.99 | -16.32 |
| Liquefied petroleum gas | 0.91 | -1.60 | -0.25 | -1.26 | -2.51 | -5.74 | -5.83 |
| Petrol | 1.09 | -9.87 | -1.03 | -5.45 | -7.90 | -9.36 | -13.16 |
| High speed diesel | 4.67 | -9.79 | -7.75 | -13.00 | -13.80 | -16.69 | -26.21 |
| MANUFACTURED PRODUCTS | 64.97 | -0.13 | -0.58 | -1.17 | -1.49 | -1.42 | -1.67 |
| Food Products | 9.97 | 4.47 | 4.40 | 2.79 | 1.69 | 1.10 | 0.46 |
| Sugar | 1.74 | 6.19 | 4.16 | -0.55 | -7.51 | -11.22 | -13.08 |
| Edible Oils | 3.04 | 3.59 | 3.16 | 1.64 | 4.68 | 4.66 | 4.74 |
| Beverages, Tobacco & Tobacco Product | 1.76 | 3.44 | 2.22 | 2.13 | 2.03 | 2.23 | 2.29 |
| Cotton Textiles | 2.61 | -1.52 | -1.58 | -2.14 | -2.51 | -3.18 | -4.00 |
| Man Made Textiles | 2.21 | -2.64 | -2.49 | -2.72 | -3.78 | -4.26 | -5.09 |
| Wood & Wood Products | 0.59 | 3.80 | 3.38 | 3.49 | 3.28 | 4.86 | 4.81 |
| Paper & Paper Products | 2.03 | 2.09 | 2.71 | 2.78 | 2.58 | 2.38 | 2.31 |
| Leather & Leather Products | 0.84 | 2.60 | 2.25 | 1.75 | 0.21 | -1.16 | -1.37 |
| Rubber & Plastic Products | 2.99 | -1.82 | -1.96 | -2.15 | -2.61 | -2.60 | -2.78 |
| Chemicals & Chemical Products | 12.02 | -0.93 | -0.73 | -1.32 | -1.71 | -2.02 | -1.83 |
| Non-Metallic Mineral Products | 2.56 | -0.22 | 0.85 | 1.83 | 2.71 | 2.28 | 0.45 |
| Cement & Lime | 1.39 | -1.63 | -0.23 | 1.05 | 3.25 | 3.22 | -0.12 |
| Basic Metals Alloys & Metal Product | 10.75 | -5.44 | -8.07 | -9.30 | -9.23 | -8.00 | -7.50 |
| Iron & Semis | 1.56 | -9.13 | -12.49 | -13.46 | -14.16 | -13.67 | -12.96 |
| Machinery & Machine Tools | 8.93 | -0.07 | -0.07 | -0.44 | 0.22 | 0.15 | 0.00 |
| Transport Equipment & Parts | 5.21 | 1.24 | 0.80 | 1.46 | 1.47 | 1.62 | 1.32 |